లక్ష్మీపురం గురుకుల లో ఫుడ్ పాయిజన్ తో విద్యార్థుల అస్వస్థత…
జగిత్యాల,జూలై 17 (మన వార్త ప్రతినిధి సాకేత) జగిత్యాల జిల్లా లక్ష్మీపురం గ్రామంలో గల మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల లో నిన్న జరిగిన బోనాల సెలబ్రేషన్ కార్యక్రమంలో వండినటు వంటి నాన్-వెజ్ ఆహారంతో ఫుడ్ పాయిజన్ జరిగి అమ్మాయిలు అస్వస్థతకు గురి అవ్వడం జరిగింది. ఐదుగురు పరిస్థితి వాంతులు విరేచనాలతో జగిత్యాల మాతా శిశు సంరక్షణ కేంద్రంలో పీడియాట్రిక్ వార్డులో అడ్మిట్ చేయడం జరిగింది. గురువారం రోజు ఉదయం 3 గంటలకు ఇద్దరూ విద్యార్థినిలు, 11 గంటల … Read more