టీనేజ్ యువతులకు గుడ్ న్యూస్.. ఫ్రీగా న్యూట్రీషన్ ఫుడ్
హైదరాబాద్: రాష్ట్రంలో ఐరన్ లోపం, రక్తహీనత సమస్యలు లేకుండా ఉండేందుకు మరో వినూత్న కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 14 ఏండ్ల నుంచి 18 ఏండ్ల మధ్య ఉన్న యువతులు ఐరన్, రక్తహీనత సమస్యలతో ఇబ్బంది పడకుండా ఉండేందుకు మిల్లెట్ పట్టీలు, పల్లి పట్టీలు ఇవ్వాలని నిర్ణయించింది. నెలకు 15 ప్యాకెట్ల చొప్పున రెండు రకాలను ప్రతి టీనేజ్ యువతికి అంగన్ వాడీల ద్వారా పంపిణీ చేయనున్నారు. వీటికి ‘ఇందిరమ్మ అమృతం’అనే పేరును పరిశీలిస్తున్నారు.త్వరలో … Read more