ఘనంగా నాగుల చవితి వేడుకలు….

*గజ్వేల్ జూలై 29( మన వార్త ప్రతినిధి జీ మురళి)సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదిపుర్ గ్రామంలోమంగళవారం నాగుల పంచమి సందర్భంగా గ్రామంలో మహిళలు పెద్ద ఎత్తున భక్తులు ఉదయం నుంచి భక్తులు తరలివచ్చి పుట్టలో పాలు పోసి నాగదేవతను పూజించిన మహిళలు‌ పండ్లు , పువ్వులు పసుపు కుంకుమ వేసి మంగళ హారతితలు ఇచ్చి నైవేద్యం సమర్పించి నాగదేవత మొక్కులు చెల్లించుకుంటున్నారు ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ నాగ దేవతకు పూజలు చేస్తే కోరిన కోరికలు … Read more

CEIR టెక్నాలజీతో రికవరీ….

*గజ్వేల్ జూలై 29 (మన వార్త ప్రతినిధి జీ మురళి )గజ్వేల్ డివిజన్ పరిధిలో గత కొన్ని రోజుల నుండి పడిపోయిన, దొంగలించబడిన (28) ఫోన్లను CEIR టెక్నాలజీతో రికవరీ చేసి పోలీస్ కమిషనర్ మేడమ్ గారి ఆదేశానుసారం గజ్వేల్ ఒక ఫంక్షన్ హాల్లో ఈరోజు గజ్వేల్ ఏసిపి నరసింహులు, సంబంధిత బాధితులకు అందజేశారు 28 ఫోన్ల విలువ 3, 30,000/-గజ్వేల్ ఏసిపి నరసింహులు, మాట్లాడుతూ సెల్ ఫోన్ ఎక్కడైనా పడిపోయిన, ఎవ్వరైనా దొంగలించకపోయినా వెంటనే సీఈఐఆర్ … Read more

అపరిచితుల వ్యక్తుల మాటలు నమ్మి మోసపోవద్దు….

గజ్వేల్ జూలై 29,( మన వార్త ప్రతినిధి జీ మురళి)’కేజీబీవీ స్కూల్ జగదేవపూర్” విద్యార్థినిలకు మహిళల రక్షణకు ఉన్న చట్టాలు, ఈవిటీజింగ్, గుడ్ టచ్, బాడ్ టచ్, సైబర్ నేరాలు, సోషల్ మీడియాల వల్ల కలిగే నష్టాల గురించి గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాల గురించి అవగాహన కల్పించిన జగదేవపూర్ ఎస్ఐ కృష్ణారెడ్డి, గజ్వేల్ షీటీమ్ బృందం సోషల్ మీడియాను అవసరం ఉన్న వరకు మాత్రమే వాడుకోవాలి ఇష్టపడి చదివి మీరు అనుకున్న గోల్ సాధించాలి … Read more

గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్…

హాసన్ పర్తి జులై 28(మనవార్త ప్రతినిధి):హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలం ఎల్లాపూర్ పరిధిలో గంజాయి తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు కాజిపేట్ ఏసీపీ ప్రశాంత్ రెడ్డి తెలిపారు. సోమవారం రోజున హాసన్ పర్తి దేవేందర్, సబ్ ఇన్స్పెక్టర్, తనవెంట సిబ్బందిని తీసుకుని హసన్‌ పర్తి మరియు ఎల్లాపూర్ గ్రామాలలో పెట్రోలింగ్ చేయుచుండగా,ఎల్లాపూర్ గ్రామంలో హసన్‌పర్తి రోడ్ రైల్వే స్టేషన్ కు వెళ్ళు దారిలో ఒక వ్యక్తి అనుమాస్పదంగా రెండు లగేజి బ్యాగులతో వెళ్ళుచూ పోలీసు వారిని … Read more

తండ్రిని కోల్పోయిన కుటుంబాన్ని పరామర్శించి ఆర్ధిక సహాయం అందజేత…

వెంకటాపురం జులై 29 మనవార్త అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయిన రేగా బక్కయ్య ( 48 ) గత ఎనిమిది రోజుల క్రితం చనిపోవడం జరిగింది.అతనికి భార్య పార్వతి,ఇద్దరు కుమారులు ఉన్నారు.వెంకటాపురం మండలంలోని వీరభద్రవరం గ్రామంలో వారి కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేయాలని విషయం తెలుసుకొన్నా అదే గ్రామంలోనీ జాతీయ బిసి సంక్షేమ సంఘం ములుగు జిల్లా ఉపాధ్యక్షులు మంచర్ల నాగేశ్వరరావు,బట్ట నాగేందర్ తమ వంతు సాయం కింద కుటుంబ సభ్యులకు 3000 రూపాయలు,25 కేజీల రైస్ బ్యాగ్ … Read more

మచ్చ బొల్లారంలో తాళం వేసిన ఇంట్లో దొంగతనం…..

మల్కాజ్గిరి జిల్లా జూలై 28 మన వార్త జిల్లా ప్రతినిధి అంతోని :మచ్చ బొల్లారం పరిధిలోని అంజనాపురి కాలనీలో సోమవారం మధ్యరాత్రి గుర్తుతెలియని దుండగులు దారుణంగా దొంగతనానికి పాల్పడ్డారు.తాళం వేసి యజమానులు లేని ఇంట్లోకి తాళం పగులగొట్టి ప్రవేశించిన దుండగులు బీరువాలో ఉంచిన 26 తులాల బంగారు ఆభరణాలు, 2.5 తులాల వెండి నగలు, అలాగే ₹20,000 నగదు ఎత్తుకెళ్లారు.ఫిర్యాదుదారుడి ఫిర్యాదు మేరకు అల్వాల్ పీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు.క్లూస్ టీమ్ మరియు సీనియర్ అధికారులు … Read more

ఆర్ధిక సహాయం అందించిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు….

వాజేడు జులై 28 మనవార్త భారతదేశం తరపున పవర్ లిఫ్టింగ్ లో ములుగు జిల్లా వాజేడు మండలం ఇప్పగూడెం గ్రామానికి చెందిన మొడెం వంశీ నార్త్ అమెరికా కు వెళ్ళుటకు ఆర్ధిక స్థోమత లేకపోవడంతో 75000 రూపాయలు ఆర్థిక సహాయం చేసిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు.నార్త్ అమెరికా వెళ్ళుటకు సుమారు 3 నుండి 4 లక్షలు ఖర్చు అవుతుంది నిరుపేద కుటుంబం ఆర్థిక స్తోమత లేకపోవడంతో బిఆర్ఎస్ పార్టీ నాయకులు నూ సహాయం అడుగగా తనవంతుగా ములుగు … Read more

ఘనంగా రెయిన్ డే సెలబ్రేషన్స్….

— చందుర్తి మండలం జూలై 26 చందుర్తి మండలంలోని ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాల మర్రిగడ్డలో వర్షంలో వినూత్నంగా ఉత్సాహంగా రెయిన్ డే జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు రంగురంగుల కాగితపు పడవలు చేసి నీటిలో వదులుతూ, గొడుగులు తిప్పుతూ ఆనందించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు వర్షపు నీరును మనము ఏవిధంగా స్టోరేజ్ చేసుకోవాలి, వాగులు, నదులు మరియు చెరువులను ఏ విధంగా సంరక్షించుకోవాలి, వర్షం కురవడానికి కారణమైన అడవులను ఏ విధంగా సంరక్షించుకోవాలి అనే … Read more

రాంగ్ రూట్ లో వెళ్లే వాహనదారులపై కేసులు నమోదు చేస్తాం-తూప్రాన్ డిఎస్పి నరేందర్ గౌడ్….

. తూప్రాన్ జులై 25 (మన వార్తా ప్రతినిధి ఆంజనేయులు గౌడ్) రాంగ్ రూట్లో వెళ్లి ఎదురుగా వస్తున్న వాహనదారులకు ఇబ్బంది కలిగించడమే కాకుండా, ప్రమాదాలకు కారణమవుతున్న వాహనదారులపై ఇకనుండి పోలీసులు కొరడా జూలిపించనున్నారు. తూప్రాన్ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో ఇలాంటి ఘటనలు ఎక్కడ జరగకుండా సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్ఐలకు ఆదేశాలు జారీ చేసినట్లు తూప్రాన్ డిఎస్పి నరేందర్ గౌడ్ పేర్కొన్నారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడంతోపాటు డ్రైవింగ్ లైసెన్స్, వాహనాలకు … Read more

తూప్రాన్ మండల పరిషత్ కార్యాలయంలో రేషన్ కార్డుల పంపిణీ-తహసిల్దార్ చంద్రశేఖర్ రెడ్డి….

తూప్రాన్ జులై 25 (మన వార్తా ప్రతినిధి ఆంజనేయులు గౌడ్) తూప్రాన్ మండల పరిషత్ కార్యాలయంలో శనివారం రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఉంటుందని తహసిల్దార్ చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. లబ్ధిదారులు సకాలంలో మండల పరిషత్ కార్యాలయానికి చేరుకొని రేషన్ కార్డులు తీసుకోవాలని ఆయన సూచించారు. గత కొన్ని ఏళ్లుగా రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు శుభసూచకమని చెప్పవచ్చు.