చైతన్యపురి హనుమాన్ నగర్ లో యదేచ్చగా అక్రమ నిర్మాణం.

తెలంగాణ స్టేట్ బ్యూరో, భాస్కర్ చారి, ఆగస్టు 13, మనవార్త. సరూర్ నగర్ సర్కిల్ చైతన్యపురి హనుమాన్ నగర్ లో అక్రమ నిర్మాణం అధికారుల అండతో యాదేచ్చగా కొనసాగిస్తున్నారు. లక్షల్లో జీతాలు తీసుకుంటూ మామూళ్లకు కక్కుర్తి పడుతూ బాధ్యతలు మరిచిన అధికారులు సదరు అక్రమ నిర్మాణదారునికి సహకరిస్తుండగా యదేచ్చగా నిబంధనలకు విరుద్ధంగా అనుమతులకు మించి అంతస్తులు అక్రమంగా నిర్మిస్తున్నాడు. బాధ్యత కలిగిన అధికారులు తమకేమీ పట్టనట్టుగా తమ జేబులు నింపుకుంటూ, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ అక్రమ … Read more

బస్సులు ఆపాలంటూ విద్యార్థుల రాస్తారోకో….

చేగుంట ఆగస్టు 13 (మన వార్త ప్రతినిధి)చేగుంట మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ పాఠశాల సమీపంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు పాలిటెక్నిక్ విద్యార్థులు బస్సుల కోసం బుధవారం ధర్నా, రస్తారోకో నిర్వహించారు, మేము విద్యార్థులమేనని తమకు న్యాయం చేయాలని, కళాశాల ముందు బస్సు ఆపాలని, డిఎం డౌన్ డౌన్, డిఎం వెంటనే రావాలని, డి ఎం వచ్చేదాకా కదిలేది లేదంటూ, నినాదాలు చేస్తూ విద్యార్థులు రాస్తారోకో చేపట్టారు, విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై చైతన్య కుమార్ … Read more

రానున్న మూడు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి…మెదక్ ఎస్పీ శ్రీనివాసరావు….

మెదక్ ఆగష్టు 13 (మన వార్త ప్రతినిధి)వాతావరణ శాఖ అంచనా ప్రకారం, రాబోయే 72 గంటలపాటు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాల తీవ్రత కారణంగా వాగులు, వంకలు, చెరువులు, తక్కువ ఎత్తు ప్రాంతాలు నీటమునిగే అవకాశముందనీ అత్య పనులు ఉంటేనే తప్ప బయటకు పెళ్లెప్పుడు గాని సూచించారు, వాగులు, వంకలు, చెరువులు, causewayల వద్దకు వెళ్లకుండా ఉండాలన్నారు. పిల్లలు, వృద్ధులు మరియు గర్భిణీలు బయట తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బలహీనమైన విద్యుత్ … Read more

మల్యాలలో దేశభక్తి ఉట్టిపడేలా తిరంగా ర్యాలీ….

* మల్యాల, ఆగష్టు 12(మన వార్త ప్రతినిధి)మల్యాల కేంద్రంలో మంగళవారం తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు. బ్లాక్ చౌరస్తా నుంచి మొదలుకొని ప్రధాన వీధుల గుండా అంగడి బజార్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. దేశభక్తి ఉట్టిపడేలా కొనసాగిన ఈ ర్యాలీలో పార్టీలకతీతంగా ప్రజలు, వాగ్దేవి పాఠశాలకు చెందిన విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని త్రివర్ణ పతాకాన్ని చేతబూని జయహో భారత్ అని నినదిస్తూ ముందుకు సాగారు. అనంతరం స్థానిక అంగడి బజార్ వద్ద సామూహికంగా జాతీయ … Read more

వాహనాలు విస్తృతంగా తనిఖీలు….

*గజ్వేల్ ఆగస్టు 11( మన వార్త ప్రతినిధి జీ మురళి)సిద్దిపేట్ పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ ఆదేశానుసారం మేరకు సిద్దిపేట జిల్లా గజ్వేల్ సోమవారం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ముందు ‌ గజ్వేల్ ట్రాఫిక్ సీఐ ‌మురళీ పోలీసుల సిబ్బందితో కలిసి విస్తృతంగా వాహనాలు తనిఖీలు చేస్తూ డ్రైవింగ్ లైసెన్, ఇన్సూరెన్స్, ఆర్సి, హెల్మెట్ చెకింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా సీఐ ‌మురళీ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచించారు వాహనదారులలో ప్రజలలో మార్పు … Read more

బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు….

..రామాయంపేటఆగష్టు 9 (మన వార్త ప్రతినిధి నరేందర్)ఒక యూట్యూబ్ ఛానల్ పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని నార్సింగి తహసిల్దార్ కార్యాలయంలో లైసెన్సుడు సర్వేయర్ గా పనిచేసే శ్రీకాంత్, రామాయంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు, ఈ సందర్భంగా శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ తనను అకారణంగా ఓ వ్యక్తి యూట్యూబ్ ఛానల్ కు తాను సీఈఓ అని పరిచయం చేసుకొని తాను అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు చేయడమే కాకుండా తన వద్ద నుంచి పదివేల రూపాయల నగదు … Read more

రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొని ఇద్దరికీ గాయాలు….

*శంకరపట్నం:ఆగస్టు09(మనవార్త ప్రతినిధి నేరెళ్ల సంతోష్)రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఇద్దరికీ గాయాలయ్యాయి.వివరాల్లోకి వెళితే శంకరపట్నం మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన చల్లూరి అనిల్ (27)బ్యాండు కొట్టడానికి వెళ్లి తిరిగి లింగాపూర్ కు వస్తుండగా లింగాపూర్ చింతలపల్లి మధ్యలో మెట్పల్లి గ్రామానికి చెందిన బాకారపు అజయ్ (20) మెట్పల్లి నుండి చింతలపల్లెకు వెళ్తుండగా రెండు బైకులు మూలమలుపు వద్ద ఢీకొనగా ఇద్దరికీ గాయాలు కాగా చల్లూరి అనిల్ కు తలకు బలమైన గాయం తగిలింది.అది చూసిన … Read more

మనోభావాలు దెబ్బతీసే పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవు..ఎస్సై సిరిసిల్ల అశోక్…

.ఇల్లంతకుంట, ఆగస్టు 8 (మన వార్త ప్రతినిధి):సోషల్ మీడియా,వాట్సాప్ గ్రూపుల్లో అసభ్యకరమైన,అవమానపూర్వక పోస్టులు చేసిన ఇద్దరు వ్యక్తులపై శుక్రవారం కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్సై సిరిసిల్ల అశోక్ తెలిపారు.ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం,6-8-2025 బుధవారం రోజున ముస్కానిపేట గ్రామానికి చెందిన సామనపల్లి శంకర్ (కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ కమిటీ సభ్యుడు) తనపై “మన ఊరు మన మండలం” అనే వాట్సాప్ గ్రూపులో ఇల్లంతకుంట గ్రామానికి చెందిన మహమ్మద్ సాదుల్ అనే వ్యక్తి అవమానకరమైన మెసేజ్‌లు పంపినట్లు … Read more

యూరియా కోసం పడి కాపులు కాస్తున్న రైతులు…

.నిజాంపేట ఆగష్టు 5(మన వార్త ప్రతినిధి నరేందర్)రైతులకు ఎరువుల కొరత ఉండడంతో నిజాంపేట సొసైటీ వద్ద రైతులు పడి కాపులు కాస్తున్నారు.రెండు రోజుల క్రితం లారీ లోడ్ యూరియా రావడంతో త్వరగా అయిపోవడం జరిగిందని రైతుల నుండి ఆధార్ కార్డు పట్టా పాస్ బుక్ ద్వారా యూరియా అందిస్తున్నామని సొసైటీ నిర్వాహకులు తెలిపారు. సొసైటీ గోదాంలో యూరియా లేకపోవడంతో రెండు రోజుల నుండి పడిగాపులు కాస్తున్నామని రైతులు ఆరోపిస్తున్నారు. ఓవైపు ప్రభుత్వం యూరియా కొరత లేదని జిల్లా … Read more

అల్వాల్–కొంపల్లి రహదారిపై రోడ్డు ప్రమాదం – వృద్ధుడు మృతి…..

మల్కాజ్గిరి జిల్లా ఆగస్టు 5 మన వార్త అంతోని అల్వాల్ కొంపల్లి రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో అల్వాల్ ప్రాంతానికి చెందిన ఒక వృద్ధుడు దురదృష్టవశాత్తు మృతి చెందాడు.ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.పోలీసుల దర్యాప్తు ప్రమాదానికి కారణమైన వాహనం వివరాలు సేకరిస్తున్నారు.సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది వృద్ధుడి … Read more