రానున్న 24 గంటలుప్రజలు అప్రమత్తంగా ఉండాలి…తహశీల్దార్ రజనీకుమారి…
రామాయంపేట ఆగష్టు 14 (మన వార్త ప్రతినిధి)రామాయంపేట మండలంలో రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసర సమయంలోనే బయటకు రావాలని తహశీల్దార్ రజని కుమారి సూచించారు, ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ వాతావరణ శాఖ సూచనల మేరకు రాగల 24 గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యవసర పరిస్థితులను బయటకు రావాలని, శిథిలావస్తులను ఉన్న ఇళ్లల్లో ఉండకుండా జాగ్రత్తగా ఉండాలని, ఇల్లు … Read more