స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం….

* మల్యాల, ఆగష్టు 03(మన వార్త ప్రతినిధి)మల్యాల కేంద్రానికి చెందిన వారంతా 1995 -96 సంవత్సరంలో 10వ తరగతి కలిసి చదివారు. “స్నేహమేరా జీవితం” అను వాట్స్అప్ గ్రూప్ ద్వారా నిత్యం పలకరించుకుంటారు. స్నేహితులలో ఎవరి పుట్టినరోజు అయిన, పెళ్లి రోజైనా అందులో శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. ఆనాటి నుంచి చిగురించిన వారి స్నేహం గత 30 సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది. కష్టసుఖాలను సమానంగా పంచుకుంటూ.. ఎవరికి ఏ ఆపద వచ్చినా నేనున్నానంటూ ముందుకు వస్తారు. అందరూ కలిసి … Read more

అటెండెన్స్ కోసం ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి ఫోటో వాడిన పంచాయితీ కార్యదర్శి సస్పెన్షన్…

ఆగస్టు 1,జగిత్యాల (మన వార్త ప్రతినిధి)జగిత్యాల జిల్లా బుగ్గారం మండలంలోని చందాయ పల్లె గ్రామంలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి రాజన్న రోజు విధులకు హాజరు కాలేక అటెండెన్స్ కోసం తాను లేకపోయినా అటెండెన్స్ పడడానికి ఏకంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫోటోలు వాడి అటెండెన్స్ వేయించుకుంటున్న తరుణంలో అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లడం వల్ల జగిత్యాల జిల్లా కలెక్టర్ పంచాయతీ కార్యదర్శి రాజన్న ను సస్పెన్షన్ చేస్తూ జగిత్యాల జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడం … Read more

విద్యార్థులతో పుస్తకాలు మోయించిన ఉపాధ్యాయులు- జగిత్యాల మైనారిటీ గురుకులం ఘటనపై తల్లిదండ్రుల ఆగ్రహం….

…ఆగస్టు 1 జగిత్యాల (మన వార్త ప్రతినిధి)జగిత్యాల జిల్లా కేంద్రంలోని విద్యానగర్ లో ఉన్న మైనారిటీ గురుకులం ఇంటర్మీడియట్ కళాశాలలో విద్యార్థులతో పుస్తకాలు మోయించిన ఉపాధ్యాయులు ఘటన సోషల్ మీడియాలో వైరల్ కాగా తీవ్ర చర్చ జరుగుతోంది. హైదరాబాద్‌ నుంచి టీఎస్ ఆర్టీసీ కార్గో ద్వారా వచ్చిన పుస్తకాలను స్కూల్ లోపలికి తరలించేందుకు స్కూల్ నుండి కార్గో బస్సు రోడ్డు మార్గం లేకపోవడంతో చాలా దూరంలోనే నిలిపివేశారు. అక్కడి నుండి అటెండర్ల సహాయంతో స్కూల్ లోపలికి తరలించాల్సిన … Read more

గడ్డి మందు సేవించి యువకుడు మృతి కుటుంబ సభ్యుల రోదన.మొలంగూర్ గ్రామంలో విషాదం…

శంకరపట్నం:జూలై31(మనవార్త ప్రతినిధి నేరెళ్ల సంతోష్)శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామానికి చెందిన గూళ్ళ శ్రీకాంత్ (25)అనే యువకుడు గడ్డి మందు సేవించి గురువారం మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.మొలంగూర్ గ్రామానికి చెందిన గూళ్ల శ్రీకాంత్ తండ్రితో కలిసి సొంత భూమితో పాటు కొంత వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు, కాగా బుధవారం గడ్డి మందు సేవించిన శ్రీకాంత్ ను కుటుంబ సభ్యులు గమనించి హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన … Read more

గజ్వేల్ ప్రెజ్నాపూర్ మున్సిపాలిటీ లో ఫైర్టిలైజర్ దుకాణాలను ఆకస్మికంగ సందర్షించిన గజ్వేల్ కాంగ్రెస్ నేతలు….

*గజ్వేల్ జూలై 31( మన వార్త ప్రతినిధి జీ మురళి) సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టి అధ్యక్షుడు *శ్రీ తూంకుంట నర్సారెడ్డి గారి* ఆదేశాల మేరకు గజ్వేల్ పట్టణంలో పలు ఎరువుల దుకాణాలను సందర్షించి అక్కడి రైతులతో మాట్లాడడం జరిగింది, ఎరువుల గోదాంలను కూడ పరిశీలించడం జరిగింది, గజ్వేల్ లో ఎరువుల కొరత లేదు అది ప్రతిపక్షాల అభూత కల్పన , వాస్తవానికి యూరియా ఎరువుల పంపిణీ కేంద్ర ప్రభుత్వానిది అయినా కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి … Read more

108 అంబులెన్స్ లో ప్రసవం తల్లి బిడ్డ క్షేమం…

చిన్న శంకరంపేటజూలై 30(మన వార్త ప్రతినిధి నరేందర్) మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం చందాపూర్ గ్రామానికి చెందిన విజయ కి పురటి నొప్పులు రావడం తో 108 కి సమాచారం ఇచ్చారు సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మెదక్ తరలించే క్రమంలో నొప్పులు ఎక్కువ కావడం తో EMT నవీన్ ప్రసవం చేశారు పండంటీ మగ బిడ్డ కు జన్మ నివ్వడం తో తల్లి బిడ్డ ను మెదక్ మత శిశు … Read more

మచ్చబొల్లారం సాయి రెడ్డి కాలనీలో వీధి దీపాల సమస్య పరిష్కారంకార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్ తక్షణ స్పందనకు కాలనీ వాసుల కృతజ్ఞతలు…

మల్కాజ్గిరి జిల్లా జూలై 30 మన వార్త జిల్లా ప్రతినిధి అంతోని :మచ్చబొల్లారం 133వ డివిజన్‌లోని సాయి రెడ్డి కాలనీ రోడ్ నెంబర్ 10లో వీధి దీపాలు పనిచేయకపోవడంతో స్థానికులు ఎన్నో రోజులుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలంటూ వాసులు విజ్ఞప్తి చేయగానే, కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్ తక్షణమేస్పందించారు.ఆయన సంబంధిత అధికారులతో మాట్లాడి, వీధి దీపాల సమస్యను తక్షణమే పరిష్కరించేలా చర్యలు చేపట్టారు. దీని ఫలితంగా కాలనీ వీధులు వెలుగులతో మెరిసిపోతూ, ప్రజలకు … Read more

లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్ AEE….

జులై 30 ,జగిత్యాల ( మన వార్త ప్రతినిధి సాకేత) జగిత్యాల జిల్లాలో పంచాయతీరాజ్ ఏఈఈ పనిచేస్తున్న అనిల్ కుమార్ కాంట్రాక్టర్ వెంకటేశం తో 23 లక్షల బిల్లు కోసం 18,000 లంచం డిమాండ్ చేసి పదివేల కు ఒప్పందం కుదుర్చుకొని మొదటగా 3000 రూపాయలు అనిల్ తీసుకున్నారు. మిగతా 7000 రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీకి పట్టుబడ్డారు.

జిల్లాలో…కాంగ్రెస్ పార్టీ పటిష్టతపై ప్రత్యేక దృష్టి పెట్టండిరాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్….

గజ్వేల్ జూలై 30 (మన వార్త ప్రతినిధి జీ మురళి)త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సిద్దిపేట జిల్లాలో పార్టీ సంస్థాగత నిర్మాణం, పార్టీ పటిష్టతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ పేర్కొన్నారు. మంగళవారంహైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన వివిధ ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృతంగా ప్రచారం చేస్తూ ప్రజలను చైతన్యం … Read more

సాయి రెడ్డి కాలనీ రోడ్ నెంబర్ 10 – వీధి దీపాల సమస్యతో ఇబ్బందులు…

అల్వాల్ సర్కిల్, మచ్చబొల్లారంజూలై 29, మన వార్త జిల్లా ప్రతినిధి అంతోనిమల్కాజ్గిరి జిల్లా అల్వాల్ సర్కిల్ పరిధిలోని 133వ డివిజన్, మచ్చబొల్లారం రోడ్ నెంబర్ 10, సాయి రెడ్డి కాలనీలో గత వారం రోజులుగా వీధి దీపాలు పనిచేయకపోవడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.రాత్రివేళల్లో రోడ్లపై చీకటి కమ్ముకోవడంతో వాహనదారులు, పాదచారులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి.కాలనీలోని మహిళలు, విద్యార్థులు, వృద్ధులు రాత్రి సమయంలో బయటకు రావడానికి భయపడుతున్నారు.చీకటి కారణంగా దొంగతనాలు, అనూహ్య సంఘటనలు జరిగే అవకాశం ఉందని … Read more