భువనగిరిలో పెరిగిన ప్రైవేట్ ఆసుపత్రులు….**హంగు ఆర్భాటం చూపించి భారీగా వసూలు…..

డాక్టర్ ఓపీ చూస్తే..మందులు ఇక్కడే కొనాలి.**ఇదో కొత్త రకం మెడికల్ మోసం..ఆర్ధిక ఇబ్బందుల్లో రోగులు.**కొందరు ఆర్ఎంపీ లతో డాక్టర్ల సత్ సంబంధాలు.. ఒప్పందాలు.**యాదాద్రి భువనగిరి జిల్లా జూన్ / 16 / మన వార్త జిల్లా ప్రత్యేక కథనం.*హైదరాబాద్ కు అతి దగ్గరలో ఎంతో అభివృద్ధి చెందుతున్న భువనగిరి డివిజన్ లో ప్రస్తుతం ప్రైవేట్ ఆసుపత్రులు పెరిగాయి. అయితే వైద్యము వ్యాపారము లా మారిపోయిందని పలువురు ఆరోపిస్తున్నారు..ముఖ్యంగా భువనగిరిలో వైద్యాన్ని వ్యాపారంగా మారిందని పలువురు తప్పు పడుతున్నారు. … Read more

లంచం తీసుకుంటూ ఏసీబీ కి పట్టుబడిన డిఈఓ….

లంచం తీసుకుంటూ డీఈవో ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఈ సంఘటన ములుగు జిల్లాలో చోటు చేసుకుంది.డీఈఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి ప్రభుత్వ ఉపాధ్యాయుని వద్ద లంచం తీసుకుంటుండగా జిల్లా విద్యాశాఖ అధికారి జి. పాణినితో పాటు కార్యాలయ ఉద్యోగి దిలీప్‌ను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వివరాల్లోకివెళ్తే.కన్నాయిగూడెం మండలానికి చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు గత సంవత్సరం అనారోగ్యం కారణంగా సెలవు తీసుకున్నాడు.సెలవు తీసుకున్న అనంతరం విధుల్లో చేరిన ఉపాధ్యాయుడు సెలవు దినాలలో వేతనం బిల్లును … Read more

ఉద్యమ గాయనీ గాయకులకు ఉద్యోగాలు కల్పించాలి: యెల్లపోశెట్టి

వేములవాడ జూన్ 15 (మన వార్త ప్రతినిధి దెబ్బేటి ప్రవీణ్ ) తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణం పెట్టిన ఉద్యమ కళాకారులకు న్యాయం జరగాల్సిన అవసరం ఉందని, వారిని గుర్తించి ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించాలని రాష్ట్ర కన్వీనర్ కళాతపస్వి యెల్లపోశెట్టి కోరారు. ఆదివారం కరీంనగర్ కళాభారతిలో జరిగిన “పాటల పల్లకి” కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు విస్తరించిన ఈ కార్యక్రమానికి నేర్నాల కిషోర్ అధ్యక్షత వహించగా, … Read more

వృత్తి దారులకు పెండింగ్‌లో ఉన్న విద్యుత్ బకాయిలు చెల్లించాలి.

తెలంగాణస్టేట్ బ్యూరో, భాస్కర్ చారి, జూన్ 16, మనవార్త. గత ప్రభుత్వం రాష్ట్రంలోని రజకులకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తే నేడు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఉన్న సర్కారు గత పదిహేను నెలలుగా బకాయిలు చెల్లించడం లేదని అందుకే ఈ నెల17 న నగరంలోని ఇందిరా పార్కు వద్ద ధర్నా నిర్వహిస్తన్నామి రజక వృత్తి దారుల సంఘం నాయకులు తెలిపారు. ఈ మేరకు ఆదివారం నాడు మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం చెంగిచెర్ల లో ధర్నాకు … Read more

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన కట్కూరి శ్రీనివాస్….

వేములవాడ జూన్ 14 ( మన వార్త ప్రతినిధి దెబ్బేటి ప్రవీణ్) వేములవాడ పట్టణ స్థానిక బీఆర్ఎస్ పార్టీ నేత కట్కూరి శ్రీనివాస్, ప్రభుత్వ విప్ మరియు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సమక్షంలో అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ ఆయనను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు తనను ఆకట్టుకున్నాయని, ప్రజల కోసం మరింతగా పనిచేసేందుకు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నానని కట్కూరి శ్రీనివాస్ పేర్కొన్నారు. … Read more

రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరడమే లక్ష్యంగా పనిచేయాలి గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసినవారు తిరిగి స్వంత గూటికి రావాలి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ కో ఆప్షన్ సభ్యులు . వేములవాడ జూన్ 14 ( మన వార్త ప్రతినిధి దెబ్బేటి ప్రవీణ్ )రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు..శనివారం వేములవాడ పట్టణంలోని … Read more

వాసవి క్లబ్ ఆధ్వర్యంలో గొడుగులు పంపిణీ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో సేవలు విస్తృతం చేస్తాం జగ్గయ్య గారి శేఖర్…

గజ్వేల్ జూన్ 14 (మన వార్త ప్రతినిధి జీ మురళి)సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో శుక్రవారం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ వాసవి క్లబ్ అధ్యక్షులు జగ్గయ్య గారిశేఖర్,వాసవి క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో స్థానిక శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, గోవుకు పూజలు నిర్వహించి, అనంతరం నిరుపేదలకు గొడుగులు, గృహ నిర్మాణ కార్మికులకు సామాగ్రి ఉచితంగా అందజేశారు ఈ సందర్భంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ వాసవి క్లబ్ అధ్యక్షుడు జగ్గయ్య గారి శేఖర్ మాట్లాడుతూ మానవసేవే … Read more

బీఆర్‌ఎస్ కార్యకర్త కుటుంబానికి ప్రమాద బీమా చెక్కును అందజేసిన మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు యం. పద్మ దేవేందర్ రెడ్డి….

పార్టీ కోసం పని చేసే వారికి బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుంది మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే యం. పద్మదేవేందర్ రెడ్డిరామాయంపేటజూన్ 14(మన వార్త ప్రతినిధి నరేందర్)రామాయంపేట మున్సిపల్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త పరుపుగాళ్ల. నర్సింలు గత కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం పొందడంతో పార్టీ ప్రమాద బీమా పథకం కింద 2 లక్షల రూపాయల చెక్కును మంజూరు చేపించి బాధితుడి భార్య … Read more

గ్రామ దేవతలకు బోనాలునాలుగు రోజులపాటు కొనసాగనున్న జాతర ఉత్సవాలు…

తూప్రాన్ జూన్ 14 (మన వార్త ప్రతినిధి, పి. ఆంజనేయులు గౌడ్) తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో ఈ నెల 15 నుండి 18 వరకు గ్రామదేవతల జాతర కార్యక్రమం ఉంటుంది. ఆదివారం ఉదయం బొడ్రాయికి జలాభిషేకం, మధ్యాహ్నం ముత్యాలమ్మ, రేణుక మాత, నల్ల పోచమ్మ, కనకదుర్గమ్మలకు బోనాల సమర్పించే కార్యక్రమం ఉంటుంది. సోమవారం గ్రామ నడిబొడ్డున ఊరడమ్మ పండగ, మంగళవారం మహంకాళి అమ్మ పండుగ, బుధవారం దుర్గమ్మ పండగతో జాతర ఉత్సవాలు, విందు భోజనాలు … Read more

డివిజన్ అభివృద్ధికి సహకరించండి. జోనల్ కమిషనర్ అపూర్వా చౌహాన్‌ కు వినతి పత్రం….

మల్కాజ్గిరి జిల్లా – జూన్ 14జిల్లా ప్రతినిధి: అంతోని మచ్చబొల్లారం 133 డివిజన్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, మాన్సూన్ ముందు జాగ్రత్త చర్యలపై మరింత దృష్టి సారిస్తూ ప్రత్యేక సమావేశం నిర్వహించబడింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు, కూకట్‌పల్లి జోనల్ కమిషనర్ అపూర్వా చౌహాన్‌ను కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్ కలిశారు. ఈ సమావేశంలో ప్రస్తుతానికి కొనసాగుతున్న స్టోమ్ వాటర్ డ్రైన్ (జలానికాస్టోమ్స్) మరియు బాక్స్ డ్రైన్ పనుల పురోగతి … Read more