జయగిరి సబ్ స్టేషన్ లైన్ మెన్, ఆపరేటర్ సస్పెన్షన్….

హసన్ పర్తి జూన్ 28(మనవార్త ప్రతినిధి):హసన్ పర్తి మండలం జయగిరి సబ్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న లైన్ మెన్ కుమారస్వామి, ఆపరేటర్ యుగేందర్ లను సస్పెండ్ చేసినట్లు టీజీ ఎన్ పిడిసిఎల్ హన్మకొండ రూరల్ డిఇ సామ్యానాయక్ తెలిపారు. వారు విధులను నిర్వర్తించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు భధ్రతా చర్యలు తీసుకోకపోవడం మూలంగా ఎఎల్ఎం చంద్రమూర్తి ప్రమాదానికి గురయ్యారని పేర్కొన్నారు.ఈమేరకు వారిద్ధరినీ సస్పెండ్ చేసినట్లు ప్రకటనలో తెలిపారు.

Leave a Comment