బీజాపూర్ హైవే పై ఘోర రోడ్డు ప్రమాదం…

చేవెళ్ల నియోజకవర్గం నవంబర్ 21 :మన వార్త ప్రతినిధి చేవెళ్ల పరిధిలోని మొయినాబాద్ ప్రాంతంలో తాజ్ హోటల్ సమీపంలోని బీజాపూర్ హైవేపై ఉదయం తీవ్ర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ కరీం అక్కడికక్కడే మృతి చెందాడు.మరో వ్యక్తి చికిత్స పొద్దుతూ మరణించినట్లు సమాచారం. గాయపడిన ఇతరులను స్థానికులు వెంటనే మొయినాబాద్ లోని భాస్కర్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రస్తుత వారికి చికిత్స అందిస్తున్నారు.ఘటనపై పోలీసులు … Read more

నకిలీ విత్తనాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులు… రుక్మాపూర్ లో 100 ఎకరాల్లో పంట నష్టం.. సీడ్ కంపెనీ విత్తనాల వల్లనే నష్టపోయామని పోలీసులకు ఫిర్యాదు.. సీడ్ కంపెనీ పై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని రైతుల ఆవేదన…

చేగుంట నవంబర్10( మన వార్త ప్రతినిధి) ఖరీఫ్ సీజన్లో అధిక దిగుబడి వస్తుందని రుక్మాపూర్ గ్రామంలో రైతులకు సీడ్ కంపెనీ వారు ప్రయోగాత్మకంగా వరి విత్తన రకం 45,47( మగరకం విత్తనం) కంపెనీవారు రైతులకు చెప్పడంతో సుమారు 40 మంది రైతులు దాదాపు 100 ఎకరాల్లో విత్తనం వేశారు దిగుబడి రాకపోవడంతో చేతికి వచ్చే సమయంలో పంట ఎండిపోవడం గొలలు రాకపోవడం వల్ల నిండా మునిగారు, ఖరీఫ్ సీజన్లో అధిక దిగుబడి వస్తుందని సీడ్ కంపెనీ వారిని … Read more

ఎల్కతుర్తి లో నాటు కోళ్లు ప్రత్యక్షం..పండగ చేసుకున్న సమీప గ్రామస్తులు…

ఎల్కతుర్తి,నవంబర్ 8 (మనవార్త ప్రతినిధి ) మార్కెట్‌లో నాటు కోడి మాంసం కావాలంటే మటన్‌తో సమానంగా రేటు చెల్లించాల్సిందే. ఆ కూరకు అంత క్రేజ్‌ మరి. అయితే, తాజాగా హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలో వింత ఘటన చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళ్తే, నిత్యం రద్దీగా ఉండే సిద్ధిపేట–ఎల్కతుర్తి రహదారిపై గుర్తు తెలియని వ్యక్తులు కొందరు ఎల్కతుర్తి ప్రాంతంలో సుమారు 2 వేలకుపైగా నాటు కోళ్లను రోడ్డుపై వదిలి వెళ్లిపోయారు.ఆ కోళ్లు సమీపంలో ఉన్న పంట పొలాల్లోకి, ముఖ్యంగా పత్తి … Read more

సైబర్ జాగరూకత దివస్ సందర్భంగా అల్వాల్ పోలీసుల అవగాహన కార్యక్రమాలు….

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నవంబర్ 6 మన వార్త: సైబర్ జాగరూకత దివస్” కార్యక్రమాల్లో భాగంగా ఉన్నతాధికారు ల ఆదేశాల మేరకు అల్వాల్ పోలీసులు వివిధ ప్రదేశాల్లో సైబర్ నేరాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించారు.ఉదయం వేళల్లో బతుకమ్మ పార్క్ – హై టెన్షన్ రోడ్ వద్ద మోర్నింగ్ వాకర్లకు సైబర్ మోసాల విధానాలు, వాటిని ఎలా గుర్తించాలి, ఎలా నివారించాలి అనే అంశాలపై పోలీసు సిబ్బంది వివరించారు. తరువాత అభ్యాస్ జూనియర్ కాలేజీ, అల్వాల్లో విద్యార్థులకు … Read more

అర్హత లేని వారు వైద్యం చేస్తే కఠిన చర్యలు తప్పవు… జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీరామ్ నార్సింగి…

నవంబర్ 6( మన వార్త ప్రతినిధి )ఆర్.ఎమ్.పీ వైద్యులు ల్యాబ్ నిర్వహణ, వార్డులు ఏర్పాటు చేసి చికిత్స ఇవ్వడం, మెడికల్ షాప్ నిర్వహించడం చేయకూడదని, ప్రాథమిక చికిత్స మాత్రమే అందివ్వాలని లేదా చట్ట రీత్యా చర్యలు తప్పవని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ శ్రీ రామ్ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ శ్రీ రామ్ తన కార్యాలయంలో నార్సింగి మండల విలేకరులతో మాట్లాడుతూ ఆర్.ఎమ్.పీ/ పీ.ఎమ్.పీ లకు అలాగే ప్రజలకు పలు సూచనలు … Read more

పోలీస్ స్టేషన్ ముందు విషాద ఘటనడ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో మనస్తాపం – పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య….

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా నవంబర్ 5 మన వార్త: కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది.డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన వ్యక్తి పోలీసుల వ్యవహారంతో మనస్తాపానికి గురై, కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ముందు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.వివరాల్లోకి వెళ్తే సింగిరెడ్డి మీన్ రెడ్డి (32) అనే వ్యక్తిని కుషాయిగూడ ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా అతని బ్లడ్ ఆల్కహాల్ కంటెంట్ … Read more

వైన్ షాప్ వచ్చింది…ఉద్యోగం పోయింది..

మహబూబ్‌నగర్ జిల్లా రాంనగర్ బాలికల ఉన్నత పాఠశాలలో పీఈటీ గా పనిచేస్తున్న పుష్ప పేరుతో ఆమె భర్త ఇటీవల మద్యం టెండర్ వేయగా వారికి *ధర్మపూర్ వైన్‌షాప్* లక్కీ డిప్‌లో దక్కింది. ఇందుకు సంబంధించి పుష్ప అధికారుల సమక్షంలో సంతకం చేసి తదనంతర ప్రక్రియను సైతం పూర్తి చేశారు. అయితే ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మద్యం టెండర్లు దక్కించుకోవడానికి అర్హులు కాదని నిబంధనలు ఉండడంతో ఓ వ్యక్తి టెండర్ల ఖరారు రోజునే అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ … Read more

రన్ ఫర్ యూనిటీ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే…**ఇల్లంతకుంట మండల కేంద్రంలో రేపు ఉదయం 07:00 Am ప్రారంభం…**-ఎస్సై సిరిసిల్ల అశోక్*

* ఇల్లంతకుంట,అక్టోబర్ 30 (మన వార్త ప్రతినిధి):భారతదేశ ఉక్కు మనిషి సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా,జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపీఎస్ ఆదేశాల మేరకు ‘రన్ ఫర్ యూనిటీ’ కార్యక్రమంలో భాగంగా ఇల్లంతకుంట మండల కేంద్రంలో రేపు శుక్రవారం (అక్టోబర్ 31-2025) “ఉదయం 7 గంటలకు”..బస్టాండ్ నుండి 2K రన్ నిర్వహించనున్నట్లు స్థానిక ఎస్సై సిరిసిల్ల అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ కార్యక్రమంలో మండలంలోని యువతీ యువకులు,విద్యార్థులు,క్రీడాకారులు,వాకర్స్,అలాగే ఉత్సాహవంతులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ … Read more

గజ్వేల్ పోలీస్ ఆధ్వర్యంలో 2 కె రన్…

అక్టోబర్ 31( మన వార్త ప్రతినిధి) సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఐ ఓ సి గ్రౌండ్ వద్ద గజ్వేల్ పోలీస్ ఆధ్వర్యంలో 2 కె రన్ నిర్వహించారు ఈ సందర్భంగా గజ్వేల్ సి ఐ రవికుమార్ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా దేశంలో ప్రజలంతా ఐక్యంగా ఉండాలని 2 కె రన్ నిర్వహించడం జరిగిందని అన్నారు, అనంతరం గజ్వేల్ ట్రాఫిక్ సిఐ మురళి మాట్లాడుతూ, ఆరోగ్యమే మహాభాగ్యమని ప్రతి ఒక్కరు వ్యాయామం చేయాలని, … Read more

మెదక్ ట్రాన్స్కో డిఇ కార్యాలయంలో ఏసీబి దాడులు…

చిన్న శంకరంపేట అక్టోబర్ 30 ( మన వార్త ప్రతినిధి )అనిషా కు చిక్కిన ట్రాన్స్కో డివిజనల్ ఇంజనీర్ షేక్ చాంద్ షరీఫ్ పాషా.21 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డ డివిజనల్ ఇంజనీర్ ఓ రైతు దగ్గర నుండి 30 వేలు డిమాండ్ చేసిన ట్రాన్స్కో డి ఈ.9 వేలు ప్రవేట్ వ్యక్తి ద్వారా ఫోన్ పే చేయించుకున్న డీ ఈ.21 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అనిషా అధికారులు.ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న … Read more