మెదక్ ట్రాన్స్కో డిఇ కార్యాలయంలో ఏసీబి దాడులు…
చిన్న శంకరంపేట అక్టోబర్ 30 ( మన వార్త ప్రతినిధి )అనిషా కు చిక్కిన ట్రాన్స్కో డివిజనల్ ఇంజనీర్ షేక్ చాంద్ షరీఫ్ పాషా.21 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డ డివిజనల్ ఇంజనీర్ ఓ రైతు దగ్గర నుండి 30 వేలు డిమాండ్ చేసిన ట్రాన్స్కో డి ఈ.9 వేలు ప్రవేట్ వ్యక్తి ద్వారా ఫోన్ పే చేయించుకున్న డీ ఈ.21 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అనిషా అధికారులు.ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న … Read more