మెదక్ ట్రాన్స్కో డిఇ కార్యాలయంలో ఏసీబి దాడులు…

చిన్న శంకరంపేట అక్టోబర్ 30 ( మన వార్త ప్రతినిధి )అనిషా కు చిక్కిన ట్రాన్స్కో డివిజనల్ ఇంజనీర్ షేక్ చాంద్ షరీఫ్ పాషా.21 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డ డివిజనల్ ఇంజనీర్ ఓ రైతు దగ్గర నుండి 30 వేలు డిమాండ్ చేసిన ట్రాన్స్కో డి ఈ.9 వేలు ప్రవేట్ వ్యక్తి ద్వారా ఫోన్ పే చేయించుకున్న డీ ఈ.21 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అనిషా అధికారులు.ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న … Read more

14 ట్రాక్టర్ల వడ్లు వరద పాలయ్యాయి * సోమదేవరపల్లిలో వడ్లు వరదలో కొట్టుకుపోయిన ఘటన….

ఎల్కతుర్తి అక్టోబర్ 30 మన వార్త ప్రతినిధి హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం సోమదేవరపల్లి గ్రామంలో భారీ వర్షం కారణంగా వరద ఉద్ధృతంగా ప్రవహించి రైతులు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్నారు. సోమదేవరపల్లి గ్రామానికి చెందిన బాలేరావు ఆదిత్య పొలంలో పోసిన వడ్లు ఇంటికి కొట్టడానికి సిద్ధంగా ఉంచిన 14 ట్రాక్టర్ల వడ్లు వరదలో కొట్టుకుపోయినట్టు సమాచారం.నిన్న రోజంతా కురిసిన భారీ వర్షంతో చెరువులు, వాగులు పొంగి పొర్లాయి. ఫలితంగా పొలాల్లో నిల్వ చేసిన వడ్లు నీటిలో మునిగిపోయి … Read more

అక్రమంగా మట్టి తరలిస్తున్న ట్రాక్టర్లు జెసిబి పట్టివేత…

చిన్న శంకరంపేట అక్టోబర్ 29( మన వార్త ప్రతినిధి) చిన్న శంకరంపేట మండలంలోని అంబాజీపేట గ్రామ శివారులో ఇటుక బట్టీల నిర్వాహకుడు అక్రమంగా మట్టిని తరలిస్తున్నట్లు సమాచారం వచ్చిందని విశ్వసనీయ సమాచారం మేరకు మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్లను జెసిబిని సీజ్ చేశామని ఏఎస్ఐ విట్టల్ తెలిపారు, ఇటుక బట్టీల కోసం అక్రమంగా మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్లను జేసేబిని పోలీసులు పట్టుకొని పోలీస్ స్టేషన్ తరలించారు, విశ్వసనీయ సమాచార మేరకు అక్రమంగా మట్టన్ని తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను ఒక … Read more

యువకుడ్ని కాపాడిన ఎస్సై అక్కినపల్లి ప్రవీణ్ కుమార్.* అధికారుల నిర్లక్ష్యంతో గతంలో మా తండ్రి మరణం* మళ్లీ మాకు పట్టా అమలు చేయక నిర్లక్ష్యం చేయడం వల్లే ఆత్మహత్యకు పాల్పడాలనుకున్నాను* లొల్లేటి విశ్వతేజ అలియాస్ లడ్డు రెవెన్యూ అధికారులపై సంచలన ఆరోపణలు…

ఎల్కతుర్తి అక్టోబర్ 29 మన వార్త ప్రతినిధి ఎల్కతుర్తి మండల పరిధిలో చింతలపల్లి గ్రామానికి చెందిన లొల్లిటి విశ్వతేజ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడబోయే సంఘటన చోటు చేసుకుంది.రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం మరో విషాదానికి దారితీసింది. ఎన్నో ఏళ్లుగా భూమి పట్టా అమలు చేయమని తిరుగుతున్న పట్టించుకోకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.ఇదే కారణంతో గతంలో రెవెన్యూ అధికారుల మాటలు నమ్మి చివరికి పట్టించుకోకపోవడంతో లొల్లేటి విశ్వ తేజ తండ్రి లొల్లేటి రమేష్ చనిపోయినట్లు కుటుంబ … Read more

తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకున్న తెలంగాణ రాష్ట్ర బీసీ కార్యదర్శి… కేటీఆర్ సేన రంగరెడ్డి జిల్లా ప్రెసిడెంట్ జి విజయ్ కుమార్…..

తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రమైన దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం రోజు ప్రత్యేక పూజలు పాల్గొని దర్శనం చేసుకున్నారు. అనంతరం విజయ్ కుమార్ మాట్లాడుతు తెలంగాణ రాష్ట్ర ప్రజలు షాద్నగర్ నియోజకవర్గం ప్రజలు ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని పంటలు బాగా పండాలని రాబోయే రోజుల్లో టిఆర్ఎస్ పార్టీ అధికారం లోకి రావాలని కెసిఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ ఆ దేవుని ఆశీస్సులు తెలంగాణ రాష్ట్ర పైన ప్రతి ఒక్కరి పైన … Read more

పేకాట స్థావరం పై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి 8 మంది పేకాట రాయుల అరెస్ట్…

చేగుంట అక్టోబర్ 21 ( మన వార్త ప్రతినిధి )పేకాట ఆడుతున్న ఇంటిపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్న సంఘటన సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.జిల్లా ఎస్పీ ఆదేశాల తో విశ్వసనీయమైన సమాచారం ఆధారంగా మండల కేంద్రమైన చేగుంట లో సోమవారం అర్ధరాత్రి టాస్క్‌ఫోర్స్ పోలీసులు పేకాట ఆడుతున్న స్థావరం పై దాడి నిర్వహించారు.ఈ దాడిలో మొత్తం 8 మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి … Read more

వానరమా దారివ్వు —గజ్వేల్ లో కోతుల స్వైరవిహారం….

అక్టోబర్ 21 మన వార్త ప్రతినిధి సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో కోతుల బెడద ఎక్కువై ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు, గజ్వేల్ బస్టాండ్ ఎదురుగా కావేరి హోటల్ గల్లీలో రోడ్డుకు అడ్డంగా కూర్చొని కోతులు ఆ దారి గుండా వెళ్లే వారిని ఇబ్బంది పెట్టాయి, గుంపులు గుంపులుగా చేరి, రోడ్లమీద, గల్లీలలో, స్వైర విహారం చేస్తూ, చిన్నారులను మహిళలను వృద్ధులను, బయట తిరగడానికి, ఇబ్బందికి గురి చేస్తున్నాయి, ఒక్కోసారి ఇంట్లోకి ప్రవేశించి, బీభత్సం సృష్టిస్తున్నాయి, … Read more

ఎల్కతుర్తి వైన్‌షాప్‌లో దొంగతనం ఎల్కతుర్తి….

అక్టోబర్16 మన వార్త ప్రతినిధి ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఉన్న వినాయక వైన్ షాప్‌లో బుధవారం అర్ధరాత్రి దొంగలు పడి మద్యం బాటిల్స్‌తో పాటు కౌంటర్‌లో ఉన్న నగదు మొత్తాన్ని ఎత్తుకెళ్లారు. అలాగే దుకాణంలో అమర్చిన సీసీ కెమెరా ఫుటేజ్ బాక్సులను కూడా దొంగలు తమతో తీసుకెళ్లినట్లు సమాచారం.దొంగలు షాప్ వెనుకవైపు గోడ దాటి లోపలికి ప్రవేశించి, బాటిల్స్, క్యాష్, సీసీటీవీ రికార్డింగ్ పరికరాలు తీసుకెళ్లినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఉదయం షాప్ తెరవడానికి వచ్చిన సిబ్బంది … Read more

జర్నలిస్టుల హెల్త్ కార్డుల కోసం కృషి చేస్తాం… – టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షుడు శంకర్ దయాల్ చారి- ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో త్వరలో మెగా హెల్త్ క్యాంప్- రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డిజి శ్రీనివాస్ శర్మ…

రామాయంపేట అక్టోబర్ 16 ( మన వార్త ప్రతినిధి )జర్నలిస్టుల కుటుంబాలకు హెల్త్ కార్డులు అందించే విధంగా టీయూడబ్ల్యూజే తరఫున కృషి చేస్తున్నామని టియుడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షులు శంకర్ దయాల్ చారి అన్నారు. గురువారం స్థానిక ప్రగతి రిసార్ట్ లో రామాయంపేట ప్రెస్ క్లబ్ ఎన్నికల సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసే, జర్నలిస్టులకు కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయని ఆయన అన్నారు. జర్నలిస్టుల … Read more

కార్పొరేటర్ ఇంట్లో పేకాట….

హనుమకొండ అక్టోబర్ 14(మనవార్త ప్రతినిధి):హనుమకొండ సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధి కనకదుర్గ కాలనీలో ఓ కార్పొరేటర్ ఇంట్లో పేకాట శిబిరంపై దాడి చేసి 12 మంది పేకాటరాయుళ్లను అరెస్ట్ చేసినట్లు టాస్క్ ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు. అందులో ముగ్గురు మహిళలు ఉన్నారు. నగరానికి చెందిన ఓ కార్పొరేటర్ ఇంట్లో పేకాట ఆడుతున్నా సమాచారంతో తనిఖీ చేసినట్టు పోలీసులు తెలిపారు.. 12 మంది పట్టుబడినట్టు, వారి నుండి 60 వేల నగదు, 9 సెల్ ఫోన్లు స్వాధీనం … Read more