వరదలో చిక్కుకున్న నలుగురిని ప్రాణాలతో కాబడిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు…
ములుగు ఆగస్టు 19 మనవార్త ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం కలువుపల్లి గ్రామంలో 18 ఆగస్టు 2025 సోమవారం పశువులను మేపుటకు వెళ్ళినటువంటి దుబారి రామయ్య,అలానే చేపలు పట్టుటకు వెళ్ళినటువంటి సాయికిరణ్ ,రాజబాబు, రాములు సాయంత్రం అయినా ఇంటికి రాలేదు.వాగు ప్రవాహం పెరుగుతూ పోతుండగా గ్రామస్తులు వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందడం జరిగింది.సమాచారం తెలుసుకున్న ఎమ్మార్వో సురేష్ కలెక్టర్ ఆదేశాల మేరకు రాత్రి 11 గంటలకు ఎన్డిఆర్ఎఫ్ బృందాలకు సమాచారం ఇవ్వడం జరిగింది.ఇన్స్పెక్టర్ మన్మోహన్ … Read more