గంజాయి మత్తు పదార్థాలు అమ్మితే కఠిన చర్యలు — సిఐ రవి కుమార్

గజ్వేల్ సెప్టెంబర్ 16 మన వార్త ప్రతినిధి సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో గంజాయి ఇతర మత్తుపదార్థాల నివారణ గురించి నార్కటిక్స్ డాగ్స్ అనుమానస్పద ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించడం జరిగింది. గంజాయి ఇతర మత్తుపదార్థాల పై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగింది, గంజాయి రహిత జిల్లా గురించి ప్రతి ఒక్కరూ సహకరించాలి,యువత తాత్కాలిక ఆనందం కొరకు జీవితాలు నాశనం చేసుకోవద్దు అని గజ్వేల్ సిఐ రవికుమార్ అన్నారు. ఈ సందర్భంగా సిఐ రవి కుమార్ మాట్లాడుతూ … Read more

అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు : మంత్రి పొంగులేటి.

తెలంగాణస్టేట్ బ్యూరో, భాస్కర్ చారి, సెప్టెంబర్ 16, మనవార్త ముఖ్యమంత్రి రేవంత్ నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని రాష్ట్ర రెవెన్యూ,గృహ నిర్మాణ,సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. అర్హులైన జర్నలిస్టులందరికి అక్రిడిటేష‌న్ కార్డ్ లు అందేలా విధి విధానాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సోమవారం నాడు డాక్టర్ బి.ఆర్‌. అంబేద్కర్ స‌చివాల‌యంలో హోమ్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రవిగుప్తా, ప్రెస్ అకాడ‌మీ ఛైర్మన్ కె.శ్రీ‌నివాస‌రెడ్డి, … Read more

ఒకినావా స్పోర్ట్స్ అకాడమీ క్రీడాకా రుల ప్రతిభ బంగారు వెండి కాంస్య పతకాలు కైవసం అకాడమీ ఫౌండర్ మాస్టర్ అబ్దుల్ మన్నాన్ ….

వేములవాడ సెప్టెంబర్ 15 (మన వార్త ప్రతినిధి )కరీంనగర్ పట్టణంలోని రేకుర్తిలోనే సాయి మహాలక్ష్మి గార్డెన్లో షూటో రాయ్ కరాటే ఇంటర్నేషనల్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సౌత్ ఇండియా ఓపెన్ ఛాంపియన్షిప్ 2025 కరాటే పోటీల్లో వేములవాడ ఒకినావ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న వేములవాడ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ పోటీల్లో మొత్తం 60 మంది క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను చాటగా, వారిలో పలువురు బంగారు, వెండి, కాంస్య పతకాలు … Read more

98 చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళకు ఆర్థికసాయం అందజేత….

వేములవాడ పట్టణంలోని భగవంతరావు నగర్ కు చెందిన శ్రీరామోజు లిఖిత భర్త గత కొద్ది నెలల క్రితం అనారోగ్యం బారినపడి మృతి చెందాడు. దీంతో లి ఖిత పెద్ద దిక్కును కోల్పోయి, కుమారుడిని పోషించుకుంటూ అద్దె ఇంట్లో కష్టతరమైన జీవనం సాగిస్తుంది. కష్టాల్లో ఉన్న కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని లిఖిత స్థానిక బీజేపీ నేత రేగుల శ్రీకాంత్ ను ఆశ్రయించింది. ఇట్టి విషయాన్నీ రేగుల శ్రీకాంత్ ’98 చారిటబుల్ ట్రస్ట్’ దృష్టికి తీసుకెళ్లగా, స్పందించిన ట్రస్ట్ వారు … Read more

98 చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళకు ఆర్థికసాయం అందజేత…

వేములవాడ పట్టణంలోని భగవంతరావు నగర్ కు చెందిన శ్రీరామోజు లిఖిత భర్త గత కొద్ది నెలల క్రితం అనారోగ్యం బారినపడి మృతి చెందాడు. దీంతో లి ఖిత పెద్ద దిక్కును కోల్పోయి, కుమారుడిని పోషించుకుంటూ అద్దె ఇంట్లో కష్టతరమైన జీవనం సాగిస్తుంది. కష్టాల్లో ఉన్న కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని లిఖిత స్థానిక బీజేపీ నేత రేగుల శ్రీకాంత్ ను ఆశ్రయించింది. ఇట్టి విషయాన్నీ రేగుల శ్రీకాంత్ ’98 చారిటబుల్ ట్రస్ట్’ దృష్టికి తీసుకెళ్లగా, స్పందించిన ట్రస్ట్ వారు … Read more

98 చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళకు ఆర్థికసాయం అందజేత…

వేములవాడ పట్టణంలోని భగవంతరావు నగర్ కు చెందిన శ్రీరామోజు లిఖిత భర్త గత కొద్ది నెలల క్రితం అనారోగ్యం బారినపడి మృతి చెందాడు. దీంతో లి ఖిత పెద్ద దిక్కును కోల్పోయి, కుమారుడిని పోషించుకుంటూ అద్దె ఇంట్లో కష్టతరమైన జీవనం సాగిస్తుంది. కష్టాల్లో ఉన్న కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని లిఖిత స్థానిక బీజేపీ నేత రేగుల శ్రీకాంత్ ను ఆశ్రయించింది. ఇట్టి విషయాన్నీ రేగుల శ్రీకాంత్ ’98 చారిటబుల్ ట్రస్ట్’ దృష్టికి తీసుకెళ్లగా, స్పందించిన ట్రస్ట్ వారు … Read more

రోడ్డు మరమ్మత్తులు చేపించండి సారు…ప్రజల ఆవేదన..**మండలాధికారులు,గ్రామ అధికారులు,ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్ళండి..

*ఇల్లంతకుంట,సెప్టెంబర్ 12 (మన వార్తా ప్రతినిధి):ఇల్లంతకుంట మండలంలోని అనంతారం గ్రామం నుండి రహీంఖాన్‌పేటకు వెళ్లే రహదారి ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా అడుగు అడుగున గుంతలతో రోడ్డు తీవ్రంగా దెబ్బతింది.గుంతల మయం కావడంతో ఈ మార్గంలో నడిచే బస్సు సర్వీసులు నిలిచిపోయాయి.దీంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.అనంతారం గ్రామస్థులు మాట్లాడుతూ—“మేము సిరిసిల్లకు వెళ్లాలంటే ఇల్లంతకుంట మీదుగా తిరగాల్సి వస్తోంది.రహీంఖాన్‌పేట–అనంతారం మీదుగా నడిచే బస్సులు కూడా ఇప్పుడు అనంతారం వరకు రావడం లేదు.డిపో అధికారులను అడిగితే..రోడ్డు బాగాలేదని … Read more

యూరియా రైతులకు ఇచ్చేది ఎప్పుడు వ్యవసాయం చేసేది ఎప్పుడు….

*హాసన్ పర్తి సెప్టెంబర్ 09(మన వార్త ప్రతినిధి):హనుమకొండ జిల్లా మసన్పర్తి మండల పరిధిలోని సిద్దాపుర్ పిఎసిఎస్సి కార్యాలయం వద్ద రైతుల ఇబ్బందులు పడుతున్న సంగతి ప్రజలకు తెలిసిందే.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం అనే పథకాలను ఆమోదిస్తున్నట్లు ప్రచారం చేస్తుంది.హనుమకొండ జిల్లాలో వ్యవసాయాన్ని ప్రోత్సహించే విధంగా సంబంధిత అధికారులు అవసరమైన అంత యూరియా అందుబాటులోకి ఎందుకు తేలేకపోతున్నారు.ఇప్పటికీ జిల్లాలో ఆయా మండలాలలో వ్యవసాయం చేసేందుకు వెళ్లాల్సిన రైతులు యూరియా కోసం పిఎసిఎస్సి ఎదుట నిరీక్షిస్తున్నారు.యూరియా కోసం చెప్పులు … Read more

ప్రభుత్వ భూమి అన్యక్రాంతం కాకుండా చూడండి…అట్టి భూమిని నిరుపేదలకు అందివ్వండి అఖిలపక్షం ఆధ్వర్యంలో తహశీల్దార్ కు వినతిపత్రం….

నార్సింగ్ సెప్టెంబర్ 9( మన వార్తా ప్రతినిధి ) నార్సింగి మండల పరిధిలోని శేరిపల్లి గ్రామానికి చెందిన ఎనిమిది మంది తమకు ప్రభుత్వ భూమి కేటాయించాలని అఖిల పక్ష నాయకుల ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్ గ్రేస్ బాయి కు వినతి పత్రాన్ని అందజేశారు. తాము నిరుపేదల మని తమకు బ్రతుకు దెరువు కోసం కనీసం గుంట భూమి కూడా లేదని, తమ గ్రామ శివారులో ఉన్న సర్వే నంబరు 88 (గాడిది గుట్ట) లో గల ప్రభుత్వ … Read more

యూరియా కోసం తూప్రాన్ లో రోడ్డెక్కిన రైతులు..ఉత్తి మాటలైన మంత్రి ఆదేశాలు….

తూప్రాన్ సెప్టెంబర్ 9 (మన వార్తా ప్రతినిధి) రాష్ట్రంలోని అన్ని రైతువేదికల వద్ద యూరియా పంపిణీ చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన ప్రకటన ఉత్తిదే అని తేలిపోయింది.రైతు వేదికల వద్ద టోకెన్లు ఇవ్వమని రైతులు నేరుగా ఫర్టిలైజర్ షాపులలో యూరియా కొనుగోలు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. పొంతన లేని సమాధానాలతో విసుగెత్తిన రైతులు మంగళవారం తూప్రాన్ లో రాస్తారోకోకు దిగారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం … Read more