గర్భవతైన భార్యను ముక్కలు ముక్కలుగా చేసిన కిరాతకుడు.
తెలంగాణస్టేట్ బ్యూరో, భాస్కర్ చారి, ఆగస్టు 25, మనవార్త. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం.గర్భవతైన భార్యను చంపి మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేసాడో భర్త. వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన స్వాతి (25), మహేందర్ ప్రేమవివాహం చేసుకొని బోడుప్పల్లో నివాసం ఉంటున్నారు. గత కొంతకాలంగా వీరిమధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే భార్య హతమార్చి.. అనంతరం శరీరభాగాలను కవర్లోప్యాక్ చేసి.. బయటకు తీసుకెళ్లి పడేసేందుకు సిద్ధమయ్యాడు. గది నుంచి శబ్దాలు రావడంతో పొరుగింటి వ్యక్తులు వెళ్లి … Read more