రోడ్డు మరమ్మత్తులు చేపించండి సారు…ప్రజల ఆవేదన..**మండలాధికారులు,గ్రామ అధికారులు,ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్ళండి..

*ఇల్లంతకుంట,సెప్టెంబర్ 12 (మన వార్తా ప్రతినిధి):ఇల్లంతకుంట మండలంలోని అనంతారం గ్రామం నుండి రహీంఖాన్‌పేటకు వెళ్లే రహదారి ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా అడుగు అడుగున గుంతలతో రోడ్డు తీవ్రంగా దెబ్బతింది.గుంతల మయం కావడంతో ఈ మార్గంలో నడిచే బస్సు సర్వీసులు నిలిచిపోయాయి.దీంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.అనంతారం గ్రామస్థులు మాట్లాడుతూ—“మేము సిరిసిల్లకు వెళ్లాలంటే ఇల్లంతకుంట మీదుగా తిరగాల్సి వస్తోంది.రహీంఖాన్‌పేట–అనంతారం మీదుగా నడిచే బస్సులు కూడా ఇప్పుడు అనంతారం వరకు రావడం లేదు.డిపో అధికారులను అడిగితే..రోడ్డు బాగాలేదని … Read more

యూరియా రైతులకు ఇచ్చేది ఎప్పుడు వ్యవసాయం చేసేది ఎప్పుడు….

*హాసన్ పర్తి సెప్టెంబర్ 09(మన వార్త ప్రతినిధి):హనుమకొండ జిల్లా మసన్పర్తి మండల పరిధిలోని సిద్దాపుర్ పిఎసిఎస్సి కార్యాలయం వద్ద రైతుల ఇబ్బందులు పడుతున్న సంగతి ప్రజలకు తెలిసిందే.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం అనే పథకాలను ఆమోదిస్తున్నట్లు ప్రచారం చేస్తుంది.హనుమకొండ జిల్లాలో వ్యవసాయాన్ని ప్రోత్సహించే విధంగా సంబంధిత అధికారులు అవసరమైన అంత యూరియా అందుబాటులోకి ఎందుకు తేలేకపోతున్నారు.ఇప్పటికీ జిల్లాలో ఆయా మండలాలలో వ్యవసాయం చేసేందుకు వెళ్లాల్సిన రైతులు యూరియా కోసం పిఎసిఎస్సి ఎదుట నిరీక్షిస్తున్నారు.యూరియా కోసం చెప్పులు … Read more

ప్రభుత్వ భూమి అన్యక్రాంతం కాకుండా చూడండి…అట్టి భూమిని నిరుపేదలకు అందివ్వండి అఖిలపక్షం ఆధ్వర్యంలో తహశీల్దార్ కు వినతిపత్రం….

నార్సింగ్ సెప్టెంబర్ 9( మన వార్తా ప్రతినిధి ) నార్సింగి మండల పరిధిలోని శేరిపల్లి గ్రామానికి చెందిన ఎనిమిది మంది తమకు ప్రభుత్వ భూమి కేటాయించాలని అఖిల పక్ష నాయకుల ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్ గ్రేస్ బాయి కు వినతి పత్రాన్ని అందజేశారు. తాము నిరుపేదల మని తమకు బ్రతుకు దెరువు కోసం కనీసం గుంట భూమి కూడా లేదని, తమ గ్రామ శివారులో ఉన్న సర్వే నంబరు 88 (గాడిది గుట్ట) లో గల ప్రభుత్వ … Read more

యూరియా కోసం తూప్రాన్ లో రోడ్డెక్కిన రైతులు..ఉత్తి మాటలైన మంత్రి ఆదేశాలు….

తూప్రాన్ సెప్టెంబర్ 9 (మన వార్తా ప్రతినిధి) రాష్ట్రంలోని అన్ని రైతువేదికల వద్ద యూరియా పంపిణీ చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన ప్రకటన ఉత్తిదే అని తేలిపోయింది.రైతు వేదికల వద్ద టోకెన్లు ఇవ్వమని రైతులు నేరుగా ఫర్టిలైజర్ షాపులలో యూరియా కొనుగోలు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. పొంతన లేని సమాధానాలతో విసుగెత్తిన రైతులు మంగళవారం తూప్రాన్ లో రాస్తారోకోకు దిగారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం … Read more

యూరియా కోసం తూప్రాన్ లో రోడ్డెక్కిన రైతులు..ఉత్తి మాటలైన మంత్రి ఆదేశాలు….

తూప్రాన్ సెప్టెంబర్ 9 (మన వార్తా ప్రతినిధి) రాష్ట్రంలోని అన్ని రైతువేదికల వద్ద యూరియా పంపిణీ చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన ప్రకటన ఉత్తిదే అని తేలిపోయింది.రైతు వేదికల వద్ద టోకెన్లు ఇవ్వమని రైతులు నేరుగా ఫర్టిలైజర్ షాపులలో యూరియా కొనుగోలు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. పొంతన లేని సమాధానాలతో విసుగెత్తిన రైతులు మంగళవారం తూప్రాన్ లో రాస్తారోకోకు దిగారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం … Read more

తూప్రాన్ లో యూరియా కోసం రైతుల పడి గాపులు…..

తూప్రాన్ ఆగస్టు 8 (మన వార్తా ప్రతినిధి)యూరియా కోసం రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. తూప్రాన్ లోని ఫర్టిలైజర్ షాపుల ముందు వ్యవసాయ శాఖ అధికారులు ఇచ్చిన టోకెన్లతో ఉదయం నుండే బారులు తీరారు. సరిపడా యూరియా రాకపోవడంతో టోకెన్లు పొందిన రైతులకు సైతం యూరియా దొరకకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. వరి పంటకు సరైన సమయంలో యూరియా చల్లకపోతే సరైన దిగుబడి రాదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి వరి పంటపై ఆశలు … Read more

రికార్డు ధర పలికిన దత్తత్రేయ దేవాలయం వినాయకుడి లడ్డు.

మొయినాబాద్ సెప్టెంబర్ 06:మన వార్త ప్రతినిధి. మొయినాబాద్ మండలం లోని కనకమామిడి దత్తత్రేయ దేవాలయం వినాయక లడ్డు ఏకంగా 5 లక్షలు పలికింది. కనకమామిడి కి చెందిన ఎన్ ఎన్ సీ బ్రదర్స్ వేలంపాటలో లడ్డుని దక్కించుకున్నారు. వారు మాట్లాడుతూ గననాధుని నమ్ముకుంటే కచ్చితంగా మంచి జరుగుతుంది అన్నారు. ఆ వినాయకుని ఆశీస్సులు కనకమామిడి ప్రజలపై ఎల్లపుడు ఉండాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజల పెద్ద ఎత్తున్న పాల్గొన్నారు.

కాకతీయ కాలనీ ఫేస్ 2 లో ఘనంగా గణపయ్య నిమజ్జనం వేడుకలు.

తెలంగాణస్టేట్ బ్యూరో, భాస్కర్ చారి, సెప్టెంబర్7, మనవార్త. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి రెండవ డివిజన్లోని చెంగిచెర్ల కాకతీయ కాలనీ ఫేస్ టు లో ఆఖరి రోజు గణేష్ నిమజ్జనం వేడుకలు మహిళల కోలాటాలతో, పిల్లల నృత్యాలతో ఘనంగా నిర్వహించిన కమిటీ సభ్యులు. ముందుగా డిజె సౌండ్ లతో, ఎంతో ఆసక్తిగా పిల్లలు మహిళలు అందరూ, ఆటపాటలతో, ఉట్టి కొట్టే కార్యక్రమంలో పాల్గొని, తర్వాత చిన్న లడ్డు లక్కీ డ్రా తీసి లక్కీ డ్రా లో గెలుపొందిన … Read more

ఇల్లంతకుంట 132 కె.వి.సబ్ స్టేషన్లో అత్యవసర మరమ్మతులు,రేపు విద్యుత్తు అంతరాయం..సెస్ ఏఈ నగేష్…

ఇల్లంతకుంట ఆగస్టు 31 (మన వార్త ప్రతినిధి):ఇల్లంతకుంట మండల కేంద్రంలోని 132 కె.వి విద్యుత్ సబ్ స్టేషన్ లో టీజీ-ట్రాన్స్కో వారి అంతర్గత పనులు,మరియు అత్యవసర మరమ్మత్తులు ఉన్నందున రేపు సోమవారం (తేదీ :01-09-2025) మధ్యాహ్నం 12:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు విద్యుత్తు అంతరాయం ఉన్నదని సెస్ ఏఈ నగేష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా ఏఈ తెలిపిన వివరాల ప్రకారం ఇల్లంతకుంట 132 కె. వి. సబ్ స్టేషన్ పరిధిలోని … Read more

మండలంలో ఎటు చూసినా సమస్యలే…బీఆర్ఎస్ నాయకుడు మల్యాల రాజశేఖర్ ఆవేదన…

ఇల్లంతకుంట,ఆగస్టు 30 (మన వార్త ప్రతినిధి):రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల ప్రజలు రహదారులా గురించి,రైతన్నలు యూరియా కొరత గురించి,అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారని అనంతారం బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు మల్యాల రాజశేఖర్ శనివారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ మండలంలోని రహదారి..సమస్యలు తీవ్రంగా ఉన్నాయని,పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు,పలు గ్రామాల ప్రజలు మండలానికి వెళ్లడానికి ప్రతిరోజూ ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.రైతులేమో పంటలు పండించినా,అత్యవసరమైన దశలో యూరియా అందక ముప్పు తిప్పలు పడుతున్నారని … Read more