అమీర్ కనివినేస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ను ప్రారంభించిన కే ఆర్ దిలీప్ రాజ్….
కాజిపేట్ జూన్17(మనవార్త ప్రతినిధి):హనుమకొండ జిల్లా కాజీపేట మండల పరిధిలోని మడికొండ చౌరస్తాలో నూతన అమిర్ కన్వీనేస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ను ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించిన వరంగల్ అర్బన్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కేఆర్ దిలీప్ రాజ్ తదనంతరం మాట్లాడుతూ యువత అన్ని రంగాల్లోనూ యువత ముందు వరుసలో ఉండటం అభినందనీయం, యువతను ప్రోత్సహించటంలో నేను ఎప్పుడూ ముందు ఉంటానని తెలిపారు కష్టపడి స్వయం ఉపాధి చేసుకుంటూ ఆర్థికంగా స్థిరపడి ముందుకు కొనసాగాలని కె … Read more