అల్వాల్ చెరువు కట్ట ఫై వీధి దీపాలు లేకపోవడం పెద్ద సమస్యగా మారింది…..

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఆగస్టు 19 మన వార్త : అల్వాల్ చెరువు కట్ట పరిధిలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెరువు కట్టపై రహదారి పరిస్థితి రోజు రోజుకీ అధ్వాన్నంగా మారుతోంది. రోడ్లంతా గుంతలతో నిండిపోవడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో లైటింగ్ సదుపాయం లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. చీకటిలో వాహనదారులు, పాదచారులు గుంతల్లో పడిపోతూ ప్రమాదాలకు గురవుతున్న ఘటనలు జరుగుతున్నాయి.చెరువు కట్ట రహదారి అల్వాల్ పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్యమైన … Read more

వరదలో చిక్కుకున్న నలుగురిని ప్రాణాలతో కాబడిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు…

ములుగు ఆగస్టు 19 మనవార్త ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం కలువుపల్లి గ్రామంలో 18 ఆగస్టు 2025 సోమవారం పశువులను మేపుటకు వెళ్ళినటువంటి దుబారి రామయ్య,అలానే చేపలు పట్టుటకు వెళ్ళినటువంటి సాయికిరణ్ ,రాజబాబు, రాములు సాయంత్రం అయినా ఇంటికి రాలేదు.వాగు ప్రవాహం పెరుగుతూ పోతుండగా గ్రామస్తులు వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందడం జరిగింది.సమాచారం తెలుసుకున్న ఎమ్మార్వో సురేష్ కలెక్టర్ ఆదేశాల మేరకు రాత్రి 11 గంటలకు ఎన్డిఆర్ఎఫ్ బృందాలకు సమాచారం ఇవ్వడం జరిగింది.ఇన్స్పెక్టర్ మన్మోహన్ … Read more

బైకును ఢీ కొట్టిన కారు ముగ్గురికి తీవ్ర గాయాలు…

చిన్న శంకరంపేట ఆగష్టు 18 (మన వార్త ప్రతినిధి) చిన్న శంకరంపేట మండలం ఎస్ కొండాపూర్ గ్రామ శివారులో బైకును కారు ఢీకొట్టడంతో ముగ్గురికి తీవ్ర గాయాలైన సంఘటన సోమవారం చోటుచేసుకుంది, బైకుపై వెళ్తున్న రాజు, లక్ష్మణ్, శ్రీశైలం, ఎస్ కొండాపూర్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు, గవలపల్లి నుండి మెదక్ వైపు వెళ్తున్న కారు ఢీకొనడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు గాయాల పాలైన వారిని మెదక్ ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు పోలీసులు కేసు నమోదు … Read more

భారీ వర్షానికి నీట మునిగిన పంట పొలాలు, రైతుల కన్నీరు మున్నీరు….

గజ్వేల్ ఆగస్టు 18 మన వార్త ప్రతినిధి భారీ వర్షానికి నీట మునిగిన పంటపొలాలు రైతులు,ప్రభుత్వం ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి ఇప్పల గూడెం పరిసర ప్రాంతాల్లో భారీ వర్షానికి నీట మునిగిన పంట పొలాలు,పాక్షికంగా దెబ్బతిన్న కొండ పోచమ్మ రిజర్వాయర్ కు వెళ్లే కెనాల్

కావేరి సీడ్ ప్లాంట్ ముందు రైతుల ఆందోళన…

.శంకరపట్నం:ఆగస్టు18(మనవార్త ప్రతినిధి) కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్ కావేరి సీడ్ ప్లాంట్ ముందు ఉమ్మడి వరంగల్ కరీంనగర్ నిజామాబాద్ మెదక్ నాలుగు జిల్లాలకు చెందిన సీడ్ ఆర్గనైజర్లు రైతులు సోమవారం ఆందోళన చేపట్టారు.సుమారు 4 వేల ఎకరాలలో ఆడ,మగ వరి విత్తనాలు ఇచ్చి దిగుబడి రాకపోతే నష్ట పరిహారం కింద 70 వేలు అందిస్తామని చెప్పి నట్టేట ముంచారని రైతులు ఆరోపించారు. దీంతో రైతులం తీవ్రంగా నష్టపోయామని బోరున విలపించారు.ప్రొడక్షన్ అస్టెంట్ జనరల్ మేనేజర్ సుమన్ … Read more

ప్రజావాణి (గ్రీవెన్స్ డే) కార్యక్రమం రద్దు.జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ…

రాజన్న సిరిసిల్ల, ఆగష్టు,17 ( మన వార్త ప్రతినిధి) జిల్లా సమీకృత కార్యాలయ కాంప్లెక్స్ (కలెక్టరేట్) లో సోమవారం నాడు నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని వర్షాలు కురుస్తున్నందున రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు వినతులు ఇవ్వడానికి సోమవారం కలెక్టరేట్ కు రావద్దని విజ్ఞప్తి చేశారు. జిల్లా లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో అధికారులు అందరు క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్నందున … Read more

భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూం ఏర్పాటు :: జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా… రాజన్న సిరిసిల్ల ఆగస్టు 16 ( మన వార్త ప్రతినిధి ) 24/7అందుబాటులో..వివిధ శాఖల అధికారులు..వరద, వర్షం ప్రభావిత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1800 233 1495 కంట్రోల్ రూమ్ వాట్సాప్ సెల్ నెంబర్ 9398684240 రాజన్న సిరిసిల్ల, భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ … Read more

ఉత్తమ సేవా అవార్డు అందుకున్న అగ్రహారం ఆలయ కార్య నిర్వహణ అధికారి …

వేములవాడ ఆగష్టు 15 (మన వార్త ప్రతినిధి) 79 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శ్రీ హనుమాన్ దేవాలయం అగ్రహారం యొక్క కార్యనిర్వాహణాధికారి నాగరపు శ్రీనివాస్ ఉత్తమ సేవా అవార్డు అందుకున్న సందర్భంగా వారికి శ్రీ హనుమాన్ దేవాలయం అగ్రహారం ఆలయ వ్యవస్థాపక వంశీయ ధర్మకర్త గౌరిశెట్టి మహేందర్ , ఆలయ అర్చకులు, సిబ్బంది వారికి హర్థిక శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది… ఈ సందర్భంగా ఆలయ కార్య నిర్వహణ అధికారి నాగారపు శ్రీనివాస్, ఆలయ వ్యవస్థాపక వంశీ … Read more

ఉత్తమ సేవా అవార్డు అందుకున్న అగ్రహారం కార్యనిర్వాహణాధికారి…. వేములవాడ ఆగస్టు 15 ( మన వార్త ప్రతినిధి) 79 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శ్రీ హనుమాన్ దేవాలయం అగ్రహారం యొక్క కార్యనిర్వాహణాధికారి నాగరపు శ్రీనివాస్ ఉత్తమ సేవా అవార్డు అందుకున్న సందర్భంగా వారికి శ్రీ హనుమాన్ దేవాలయం అగ్రహారం ఆలయ వ్యవస్థాపక వంశీయ ధర్మకర్త గౌరిశెట్టి మహేందర్ , ఆలయ అర్చకులు, సిబ్బంది వారికి హర్థిక శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది… ఈ సందర్భంగా ఆలయ కార్య … Read more

ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు….

వేములవాడ ఆగస్టు 15 ( మన వార్త ప్రతినిధి) వేములవాడ పట్టణ ఆరవైశ్య సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా ఆర్య వైశ్య పట్టణ అధ్యక్షులు సిద్ధంశెట్టి వేణు మాట్లాడుతూ, బ్రిటిష్ పరిపాల నుండి విముక్తి చేసి స్వాతంత్రం తెచ్చిన అమరవీరులను స్మరించుకుంటూ దేశ ప్రజలు ఐక్యంగా ఉండాలని అలాగే పట్టణ ఆర్యవైశ్యులు కూడా ఐక్యంగా ఉండి సంఘం గౌరవాన్ని కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం కార్యవర్గం, … Read more