వేములవాడ పట్టణంలో బుద్ధ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన ప్రజా సంఘాల నాయకులు…
వేములవాడ ( మన వార్త ప్రతినిధి దెబ్బట్టి ప్రవీణ్) వేములవాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో 2569 వ బౌద్ధ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిద్ధార్థ గౌతమ బుద్ధుడు క్రీస్తుపూర్వం 563వ సంవత్సరంలో లుంబినిలోని కోశాలరాజా కుటుంబంలో జన్మించిన సిద్ధార్థుడు రాజుగా రాజ్యాన్ని పాలించాల్సిన సిద్ధార్థుడు సమాజంలో ఉన్న అశాంతికి కారణం అనేకమైన కోరికలని భావించి ధ్యానంతో అశాంతిని దూరం చేసి శాంతియుతంగా మానవ వాళి … Read more