కాంగ్రెస్ పార్టీపై,నర్సారెడ్డి పై దుష్ప్రచారం చేస్తే కేసులు తప్పవు…
-కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూసి జీర్ణించుకోలేకపోతున్న ప్రతిపక్షాలు… గజ్వేల్ జూలై 25 (మన వార్త ప్రతినిధి జీ మురళి) జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూoకుంట నర్సారెడ్డి కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన మాటలను ఎడిట్ చేసి వైరల్ చేయడం సిగ్గుచేటని, దమ్ముంటే ఆయన మాట్లాడిన పూర్తి వీడియోను ప్రజల ముందు ఉంచాలని గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ డిమాండ్ చేశారు. మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కరుణాకర్ … Read more