ఎమ్మెల్సీ యాదవ రెడ్డిని కలిసిన మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ ఉపేందర్ రెడ్డి…

గజ్వేల్ జూలై 10 (మన వార్త ప్రతినిధి జీ మురళి)ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి జన్మదినం సందర్భంగా గురువారం వారి స్వగృహంలో గజ్వేల్ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ ఉపేందర్ రెడ్డి, నాయకులు సుధాకర్ రెడ్డి, మహిపాల్ మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి సౌమ్యుడుగా రాజకీయ చాణుక్యునిగా మంచి గుర్తింపు … Read more

నాచారం దేవస్థానం డైరెక్టర్ జగ్గయ్య గారి శేఖర్ కు ఘన సన్మానం ….

గజ్వేల్ జూలై 10 (మన వార్త ప్రతినిధి జీ మురళి)సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ వాసవి క్లబ్ అధ్యక్షులు ఆర్యవైశ్య సంఘం గజ్వేల్ మండల అధ్యక్షుడు జగ్గయ్యగారి శేఖర్ నాచారం దేవస్థానం డైరెక్టర్ గా ఎన్నికైన సందర్భంగా బుదవారం గజ్వేల్ లో ఇంటర్ నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో చిరు సన్మానం చేసి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ రాజమౌళి, నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ, ఐవిఫ్ జిల్లా … Read more

తూప్రాన్ మున్సిపల్ 13వ వార్డులో ఐమాక్స్ లైట్లు ప్రారంభించిన-గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి….

తూప్రాన్ జులై 3 (మన వార్తా ప్రతినిధి, పి. ఆంజనేయులు గౌడ్) తూప్రాన్ మున్సిపాలిటీలోని 13వ వార్డులో 3 లక్షల రూపాయల విలువచేసే ఐమాక్స్ లైట్లను అధికారులు ఏర్పాటు చేశారు. తూప్రాన్ పర్యటనలో భాగంగా గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే, సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తూముకుంట నర్సారెడ్డి గురువారం కమిషనర్ పాతూరి గణేష్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. 13వ వార్డులో ఐమాక్స్ లైట్లు ఏర్పాటు చేయడానికి ప్రత్యేక చొరవ చూపిన మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డికి తాజా … Read more

తాళం వేసిన ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీ..

గంభీరావుపేట జూలై 1 మన వార్త ప్రతినిధి. తాళం వేసిన ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడినట్టు పోలీసులు వివరాల ప్రకారంగంభీరావుపేట గ్రామంలో శ్రీరామ గ్రామ సంఘ ను లక్కిరెడ్డి మహేశ్వర్ రెడ్డి ఇల్లు అద్దెకు తీసుకుని సంఘం సభ్యులు నిర్వహిస్తున్నారు జూన్ 30 తారీఖున ఉదయం 10 గంటలకు వచ్చి ందా 6 గంటలకు ఆఫీస్ కి తాళం వేసి ఇంటికి వెళ్ళినారూ,తిరిగి, మంగళవారం రోజు ఉదయం 10 గంటలకు ఆఫీసుకు వచ్చి చూసేసరికి … Read more

ఏసీబీ వలలో రైతుల పాలిట రాబందు తాసిల్దార్ నాగార్జున…..

కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండల రెవెన్యూ అధికారి (MRO) కాసేపటి క్రితం ఏసీబీకి చిక్కారు …గత కొన్ని నెలలుగా వరుస కథనాలు ఎమ్మార్వో కార్యాలయం పైన ,ఎమ్మార్వో పైన వస్తున్న నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించిన రెవెన్యూ జిల్లా యంత్రాంగం…ఈరోజు అంతారం గ్రామానికి చెందిన రైతు పొలం తన పొలం మార్పు చేయడం కోసం ఒక లక్ష 50 వేలకు డబ్బులకు మాట్లాడుకుని ఈరోజు పదివేల రూపాయలు తీసుకుంటూ అడ్డంగా బుక్కైన ఎమ్మార్వో… ఒక్కో పనికి ఒక్కో ధర … Read more

ఘనంగా కట్ట మైసమ్మ జాతర….

జూన్ 29 (మన వార్తా ప్రతినిధి, పి. ఆంజనేయులు గౌడ్) తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో కట్ట మైసమ్మ జాతర ఉత్సవాలను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. వారం రోజుల క్రితం గ్రామంలోని గ్రామా దేవతలకు అత్యంత భక్తిశ్రద్ధలతో గ్రామస్తులు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం కట్టమైసమ్మ వద్దకు ఘటంతో అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు. చెరువుల నుండి పుష్కలంగా పంటలు పండాలని ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని మొక్కుకున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు. కార్యక్రమంలో … Read more

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో కలిసి నిర్మాణనికి భూమి పూజ పాల్గొన్న తూంకుంట నర్సారెడ్డి.అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తాం.ఆరు నెలల్లో గృహాల నిర్మాణం పూర్తి చేయాలి. – డిసిసి అధ్యక్షులు తూoకుంట నర్సారెడ్డి….

జూన్ 29,( మన వార్త ప్రతినిధి జీ మురళి)అర్హులైన ప్రతి పేదకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరి చేస్తున్నట్లు డిసిసి అధ్యక్షులు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూoకుంట నర్సారెడ్డి పేర్కొన్నారు ఆదివారం సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదిపుర్ గ్రామంలో లబ్ధిదారులతో కలిసి ఇండ్ల నిర్మాణాలు ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. గజ్వేల్ నియోజక వర్గానికి 3 వేల ఇండ్లు మంజూరు కాగా, ఇప్పటికే అర్హులైన 2938 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరి పత్రాలు అందజేసినట్లు తెలిపారు. … Read more

ట్రంక్ లైన్ పనులను పర్యవేక్షించిన జిహెచ్ఎంసి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి.

తెలంగాణస్టేట్ బ్యూరో, భాస్కర్ చారి, జూన్ 29, మనవార్త. మన్సూరాబాద్ డివిజన్ లోని దాదాపు 20 కాలనీలకు భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ శాశ్వత పరిష్కారంగా సి ఎస్ ఆర్ కాలనీ నుండి మొదలయ్యి ప్రస్తుతం స్వాతి రెసిడెన్సిలో జరుగుతున్న ట్రంక్ లైన్ పనులను హెచ్ఎం డబ్ల్యు ఎస్ & ఎస్ బీ అధికారులతో, వివిధ కాలనీ సంక్షేమ సంఘం సభ్యులతో కలిసి పనులను పరిశీలించిన జిహెచ్ఎంసి డిప్యూటీ ఫ్లోర్ లీడర్,స్థానిక కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి.ఈ సందర్భంగా … Read more

జయగిరి సబ్ స్టేషన్ లైన్ మెన్, ఆపరేటర్ సస్పెన్షన్….

హసన్ పర్తి జూన్ 28(మనవార్త ప్రతినిధి):హసన్ పర్తి మండలం జయగిరి సబ్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న లైన్ మెన్ కుమారస్వామి, ఆపరేటర్ యుగేందర్ లను సస్పెండ్ చేసినట్లు టీజీ ఎన్ పిడిసిఎల్ హన్మకొండ రూరల్ డిఇ సామ్యానాయక్ తెలిపారు. వారు విధులను నిర్వర్తించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు భధ్రతా చర్యలు తీసుకోకపోవడం మూలంగా ఎఎల్ఎం చంద్రమూర్తి ప్రమాదానికి గురయ్యారని పేర్కొన్నారు.ఈమేరకు వారిద్ధరినీ సస్పెండ్ చేసినట్లు ప్రకటనలో తెలిపారు.

నల్ల బెల్లం పటిక పట్టివేత సిఐ.మచ్చశివకుమార్…..

హనుమకొండ జూన్ 27(మనవార్త ప్రతినిధి):గుడుంబా తయారీకి ఉపయోగపడే నల్ల బెల్లం పటికను అక్రమంగా మహారాష్ట్ర నుండి తరలిస్తున్న వ్యక్తిని హనుమకొండ బస్టాండ్ ఆవరణ లో అదుపులోకి తీసుకొవడం జరిగింది.గూడూరు మండలం ఇప్పల తండాకు చెందిన ధరావత్ లచ్చిరామ్ అనే అతను అక్రమంగా గుడుంబా తయారు చేస్తూ తన ఊర్లో అమ్ముతున్నాడు అదే క్రమంలో శుక్రవారం ఉదయం మహారాష్ట్ర నుండి పదివేల రూపాయల విలువ గల నల్ల బెల్లం మరియు పట్టికను తరలిస్తుండగా హనుమకొండ పోలీస్ వారు పట్టుకొని … Read more