డివిజన్ అభివృద్ధికి సహకరించండి. జోనల్ కమిషనర్ అపూర్వా చౌహాన్ కు వినతి పత్రం….
మల్కాజ్గిరి జిల్లా – జూన్ 14జిల్లా ప్రతినిధి: అంతోని మచ్చబొల్లారం 133 డివిజన్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, మాన్సూన్ ముందు జాగ్రత్త చర్యలపై మరింత దృష్టి సారిస్తూ ప్రత్యేక సమావేశం నిర్వహించబడింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు, కూకట్పల్లి జోనల్ కమిషనర్ అపూర్వా చౌహాన్ను కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్ కలిశారు. ఈ సమావేశంలో ప్రస్తుతానికి కొనసాగుతున్న స్టోమ్ వాటర్ డ్రైన్ (జలానికాస్టోమ్స్) మరియు బాక్స్ డ్రైన్ పనుల పురోగతి … Read more