డివిజన్ అభివృద్ధికి సహకరించండి. జోనల్ కమిషనర్ అపూర్వా చౌహాన్‌ కు వినతి పత్రం….

మల్కాజ్గిరి జిల్లా – జూన్ 14జిల్లా ప్రతినిధి: అంతోని మచ్చబొల్లారం 133 డివిజన్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, మాన్సూన్ ముందు జాగ్రత్త చర్యలపై మరింత దృష్టి సారిస్తూ ప్రత్యేక సమావేశం నిర్వహించబడింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు, కూకట్‌పల్లి జోనల్ కమిషనర్ అపూర్వా చౌహాన్‌ను కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్ కలిశారు. ఈ సమావేశంలో ప్రస్తుతానికి కొనసాగుతున్న స్టోమ్ వాటర్ డ్రైన్ (జలానికాస్టోమ్స్) మరియు బాక్స్ డ్రైన్ పనుల పురోగతి … Read more

గంజాయి కేసులో ప్రధాన నిందితుడు వేముల జాన్ అతని అనుచరులు అరెస్ట్.

తెలంగాణస్టేట్ బ్యూరో, భాస్కర్ చారి, జూన్ 14, మనవార్త. విశ్వసనీయ సమాచారం మేరకు మల్కాజ్గిరి ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవీన్ కుమార్ అదేశాలు మేరకు మల్కాజ్గిరి అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్డెంట్ ముకుంద రెడ్డి ఆధ్వర్యంలో ఘట్కేసర్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గంజాయి కి సంబంధించి వివిధ ప్రాంతాలలో సోదాలు చేయడం జరిగింది. గంజాయి కేసు నమోదు చేయడమైనది. చెంగిచెర్ల చెరువు సమీపంలో గంజాయి విక్రయిస్తున్న నిందితులను వేముల జాన్, అథవ నాగేశ్వర్ రావు, మనీష్ ఉధ్యాయ్, జూపల్లి రవితేజ … Read more

అనుమతి లేకుండా నడుస్తున్న త్రిపుర రిసార్ట్ ను సీజ్ చేయాలి.

తెలంగాణస్టేట్ బ్యూరో భాస్కర్ చారి, జూన్ 13 మనవార్త. చేవెళ్ల పట్టణ కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చేవెళ్ల ఆర్డిఓ కి అనుమతి లేకుండా నడుస్తున్న త్రిపుర రిసార్ట్ ను సీజ్ చేయాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం చేవెళ్ల డివిజన్ కార్యదర్శి అల్లి దేవేందర్ మాట్లాడుతూ చేవెళ్ల మండల పరిధిలోని వీర్లపల్లి రెవెన్యూ పరిధిలో అనుమతి లేకుండా నడిపిస్తూ, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న త్రిపుర రిసార్ట్ యాజమాన్యం పై చట్టపరమైన చర్యలు తీసుకొని … Read more

అనుమతి లేకుండా నడుస్తున్న త్రిపుర రిసార్ట్ ను సీజ్ చేయాలి.

తెలంగాణస్టేట్ బ్యూరో భాస్కర్ చారి, జూన్ 13 మనవార్త. చేవెళ్ల పట్టణ కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చేవెళ్ల ఆర్డిఓ కి అనుమతి లేకుండా నడుస్తున్న త్రిపుర రిసార్ట్ ను సీజ్ చేయాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం చేవెళ్ల డివిజన్ కార్యదర్శి అల్లి దేవేందర్ మాట్లాడుతూ చేవెళ్ల మండల పరిధిలోని వీర్లపల్లి రెవెన్యూ పరిధిలో అనుమతి లేకుండా నడిపిస్తూ, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న త్రిపుర రిసార్ట్ యాజమాన్యం పై చట్టపరమైన చర్యలు తీసుకొని … Read more

అనుమతి లేకుండా నడుస్తున్న త్రిపుర రిసార్ట్ ను సీజ్ చేయాలి.

తెలంగాణస్టేట్ బ్యూరో భాస్కర్ చారి, జూన్ 13 మనవార్త. చేవెళ్ల పట్టణ కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చేవెళ్ల ఆర్డిఓ కి అనుమతి లేకుండా నడుస్తున్న త్రిపుర రిసార్ట్ ను సీజ్ చేయాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం చేవెళ్ల డివిజన్ కార్యదర్శి అల్లి దేవేందర్ మాట్లాడుతూ చేవెళ్ల మండల పరిధిలోని వీర్లపల్లి రెవెన్యూ పరిధిలో అనుమతి లేకుండా నడిపిస్తూ, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న త్రిపుర రిసార్ట్ యాజమాన్యం పై చట్టపరమైన చర్యలు తీసుకొని … Read more

పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసిన కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్….

మల్కాజ్గిరి జిల్లా జూన్ 13 మన వార్త ప్రతినిధి అంతోని : మచ్చ బొల్లారం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మొదటి రోజు పాఠశాల ప్రారంభ వేడుకలో భాగంగా విద్యార్థులకు యూనిఫార్ములు మరియు పుస్తకాలు అందజేశారు.మచ్చ బొల్లారం డివిజన్ కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్ మాట్లాడుతూ.హరిజన్ బస్తీ మరియు కుమ్మార బస్తీలో సిసి రోడ్ అభివృద్ధి పనులకు.రూ. 9 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఈ కీలక రహదారి స్థానిక ప్రజలకు … Read more

సర్వీస్ రోడ్ల ఆక్రమణ పై నేషనల్ హైవే ప్రాజెక్ట్ డైరెక్టర్ సీరియస్ తూప్రాన్ జూన్ 12…..

సర్వీస్ రోడ్ల ఆక్రమణ పై నేషనల్ హైవే ప్రాజెక్ట్ డైరెక్టర్ సీరియస్ తూప్రాన్ జూన్ 12 (మన వార్త ప్రతినిధి, పి. ఆంజనేయులు గౌడ్) 44వ జాతీయ రహదారి సర్వీస్ రోడ్ల తో పాటు ఇరువైపులా ఉన్న కల్వర్ట్లను నేషనల్ హైవే ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. తూప్రాన్ బైపాస్ లోని హైటెక్ దాబా వద్ద కల్వర్టు నుండి వర్షపు నీరు వెళ్లకుండా పెద్ద గోతి తీయడంతో నీరు రోడ్లపై నిలిచిపోయిన దృశ్యాన్ని … Read more

ఆలయాల్లో చోరీ చేసిన నిందితుడి అరెస్ట్ తూప్రాన్ జూన్ 12 (మన వార్త ప్రతినిధి……

ఆలయాల్లో చోరీ చేసిన నిందితుడి అరెస్ట్ తూప్రాన్ జూన్ 12 (మన వార్త ప్రతినిధి, పి. ఆంజనేయులు గౌడ్) తూప్రాన్ మండలంలోని పలు దేవాలయాలలో చోరీలకు పాల్పడుతున్న నిందితున్ని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని మల్కాపూర్ గ్రామానికి చెందిన మహమ్మద్ జహంగీర్ తాగుడుకు, జల్సాలకు బానిసై గత కొంతకాలంగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. మల్కాపూర్ లోని నూతనంగా నిర్మించిన శివాలయం తోపాటు దుర్గామాత ఆలయం, తూప్రాన్ మున్సిపాలిటీ లోని … Read more

అంబేద్కర్ విగ్రహం గౌరవానికి భంగం కలిగించేలా ఓ ఫ్లెక్స్తొ తోలగించాలన్న డిమాండ్..మల్కాజ్గిరి..

అంబేద్కర్ విగ్రహం గౌరవానికి భంగం కలిగించేలా ఓ ఫ్లెక్స్తొ తోలగించాలన్న డిమాండ్..మల్కాజ్గిరి కంటోన్మెంట్ మన వార్త జిల్లా ప్రతినిధి అంతోని : లోతుకుంట ప్రాంతంలో ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం తాజాగా గౌరవానికి భంగం కలిగించేలా ఓ ఫ్లెక్స్ బ్యానర్‌తో కప్పబడి ఉంది. ఈ దృశ్యం స్థానికులను తీవ్రంగా కలచివేసింది. రాజ్యాంగ నిర్మాతగా భారత దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన అంబేద్కర్ విగ్రహాన్ని ఇలా అవమానకరంగా మూమరిపెట్టడం పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఈ … Read more

మోడల్ హిందూ స్మశాన వాటికగా అభివృద్ధికి పెద్దపీట: జిహెచ్ఎంసి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి.

తెలంగాణస్టేట్ బ్యూరో భాస్కర్ చారి, జూన్ 10 మనవార్త. మన్సూరాబాద్ డివిజన్, జడ్జస్ కాలనీ ఫేస్-1 లో 54,40,000 లక్షల నిధుల రూపాయలతో హిందూ స్మశాన వాటిక అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా పరిసర కాలనీల సంక్షేమ నాయకులతో కలిసి జిహెచ్ఎంసి డిప్యూటీ ఫ్లోర్ లీడర్, కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి అట్టి ప్రదేశంలో పర్యటించి అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ…హిందూ స్మశాన వాటికలో అన్ని హంగులతో సీ.సీ రోడ్లు, గార్డెన్, గ్రానైట్ … Read more