భారీ వర్షానికి నీట మునిగిన పంట పొలాలు, రైతుల కన్నీరు మున్నీరు….

గజ్వేల్ ఆగస్టు 18 మన వార్త ప్రతినిధి భారీ వర్షానికి నీట మునిగిన పంటపొలాలు రైతులు,ప్రభుత్వం ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి ఇప్పల గూడెం పరిసర ప్రాంతాల్లో భారీ వర్షానికి నీట మునిగిన పంట పొలాలు,పాక్షికంగా దెబ్బతిన్న కొండ పోచమ్మ రిజర్వాయర్ కు వెళ్లే కెనాల్

కావేరి సీడ్ ప్లాంట్ ముందు రైతుల ఆందోళన…

.శంకరపట్నం:ఆగస్టు18(మనవార్త ప్రతినిధి) కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్ కావేరి సీడ్ ప్లాంట్ ముందు ఉమ్మడి వరంగల్ కరీంనగర్ నిజామాబాద్ మెదక్ నాలుగు జిల్లాలకు చెందిన సీడ్ ఆర్గనైజర్లు రైతులు సోమవారం ఆందోళన చేపట్టారు.సుమారు 4 వేల ఎకరాలలో ఆడ,మగ వరి విత్తనాలు ఇచ్చి దిగుబడి రాకపోతే నష్ట పరిహారం కింద 70 వేలు అందిస్తామని చెప్పి నట్టేట ముంచారని రైతులు ఆరోపించారు. దీంతో రైతులం తీవ్రంగా నష్టపోయామని బోరున విలపించారు.ప్రొడక్షన్ అస్టెంట్ జనరల్ మేనేజర్ సుమన్ … Read more

ప్రజావాణి (గ్రీవెన్స్ డే) కార్యక్రమం రద్దు.జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ…

రాజన్న సిరిసిల్ల, ఆగష్టు,17 ( మన వార్త ప్రతినిధి) జిల్లా సమీకృత కార్యాలయ కాంప్లెక్స్ (కలెక్టరేట్) లో సోమవారం నాడు నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని వర్షాలు కురుస్తున్నందున రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు వినతులు ఇవ్వడానికి సోమవారం కలెక్టరేట్ కు రావద్దని విజ్ఞప్తి చేశారు. జిల్లా లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో అధికారులు అందరు క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్నందున … Read more

భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూం ఏర్పాటు :: జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా… రాజన్న సిరిసిల్ల ఆగస్టు 16 ( మన వార్త ప్రతినిధి ) 24/7అందుబాటులో..వివిధ శాఖల అధికారులు..వరద, వర్షం ప్రభావిత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1800 233 1495 కంట్రోల్ రూమ్ వాట్సాప్ సెల్ నెంబర్ 9398684240 రాజన్న సిరిసిల్ల, భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ … Read more

ఉత్తమ సేవా అవార్డు అందుకున్న అగ్రహారం ఆలయ కార్య నిర్వహణ అధికారి …

వేములవాడ ఆగష్టు 15 (మన వార్త ప్రతినిధి) 79 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శ్రీ హనుమాన్ దేవాలయం అగ్రహారం యొక్క కార్యనిర్వాహణాధికారి నాగరపు శ్రీనివాస్ ఉత్తమ సేవా అవార్డు అందుకున్న సందర్భంగా వారికి శ్రీ హనుమాన్ దేవాలయం అగ్రహారం ఆలయ వ్యవస్థాపక వంశీయ ధర్మకర్త గౌరిశెట్టి మహేందర్ , ఆలయ అర్చకులు, సిబ్బంది వారికి హర్థిక శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది… ఈ సందర్భంగా ఆలయ కార్య నిర్వహణ అధికారి నాగారపు శ్రీనివాస్, ఆలయ వ్యవస్థాపక వంశీ … Read more

ఉత్తమ సేవా అవార్డు అందుకున్న అగ్రహారం కార్యనిర్వాహణాధికారి…. వేములవాడ ఆగస్టు 15 ( మన వార్త ప్రతినిధి) 79 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శ్రీ హనుమాన్ దేవాలయం అగ్రహారం యొక్క కార్యనిర్వాహణాధికారి నాగరపు శ్రీనివాస్ ఉత్తమ సేవా అవార్డు అందుకున్న సందర్భంగా వారికి శ్రీ హనుమాన్ దేవాలయం అగ్రహారం ఆలయ వ్యవస్థాపక వంశీయ ధర్మకర్త గౌరిశెట్టి మహేందర్ , ఆలయ అర్చకులు, సిబ్బంది వారికి హర్థిక శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది… ఈ సందర్భంగా ఆలయ కార్య … Read more

ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు….

వేములవాడ ఆగస్టు 15 ( మన వార్త ప్రతినిధి) వేములవాడ పట్టణ ఆరవైశ్య సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా ఆర్య వైశ్య పట్టణ అధ్యక్షులు సిద్ధంశెట్టి వేణు మాట్లాడుతూ, బ్రిటిష్ పరిపాల నుండి విముక్తి చేసి స్వాతంత్రం తెచ్చిన అమరవీరులను స్మరించుకుంటూ దేశ ప్రజలు ఐక్యంగా ఉండాలని అలాగే పట్టణ ఆర్యవైశ్యులు కూడా ఐక్యంగా ఉండి సంఘం గౌరవాన్ని కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం కార్యవర్గం, … Read more

అగ్రహారం హనుమాన్ దేవాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు….

వేములవాడ ఆగష్టు 15 (మన వార్త ప్రతినిధి) అగ్రహారం హనుమాన్ దేవాలయం లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.. ఆలయ అధికారులు జాతీయ జెండా ఎగురా వేసారు. రంగురంగు జెండాలతో ఆలయం శోభాయమానంగా తీర్చిదిద్దుకున్నారు. జాతీయ జెండా త్రివర్ణ పథకాన్ని ఎగురవేసి విద్యార్థులకు, భక్తులకు స్వీట్లు పంచారు. .ఈ కార్యక్రమం లో ఆలయ కార్య నిర్వహణ అధికారి నాగారపు శ్రీనివాస్, ఆలయ వ్యవస్థాపక వంశీ ధర్మకర్త గౌరిశెట్టి మహేందర్, మరియు ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

పరిశ్రమలలో భద్రత చర్యలు ప్రామాణికంగా తనిఖీలు చేపట్టిన అధికారులు….

చేగుంట ఆగస్టు 14 (మన వార్త ప్రతినిధి) భద్రతా చర్యలు ప్రామాణికంగా తనిఖీలలో భాగంగా చేగుంట మండలం చిన్న శివునూరు గ్రామ శివారులోని శ్రీ వెంకటేశ్వర క్వాయర్ ప్రోడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ నెహ్రూ బృందం తనకి చేపట్టారు, ఈ సందర్భంగా పరిశ్రమలో తీసుకుంటున్న భద్రత ప్రమాణికాలు, కార్మికుల దినచర్య పరిశ్రమల నిర్వహణ కర్మాగారాల్లో పనిముట్ల పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు, అనంతరం వారు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పరిశ్రమలలో … Read more

రానున్న 24 గంటలుప్రజలు అప్రమత్తంగా ఉండాలి…తహశీల్దార్ రజనీకుమారి…

రామాయంపేట ఆగష్టు 14 (మన వార్త ప్రతినిధి)రామాయంపేట మండలంలో రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసర సమయంలోనే బయటకు రావాలని తహశీల్దార్ రజని కుమారి సూచించారు, ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ వాతావరణ శాఖ సూచనల మేరకు రాగల 24 గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యవసర పరిస్థితులను బయటకు రావాలని, శిథిలావస్తులను ఉన్న ఇళ్లల్లో ఉండకుండా జాగ్రత్తగా ఉండాలని, ఇల్లు … Read more