గజ్వేల్ ఆగస్టు 27 మన వార్త ప్రతినిధి వర్షాలకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, గజ్వేల్ సిఐ రవికుమార్ అన్నారు బుధవారం గజ్వేల్ సిఐ రవికుమార్ మాట్లాడుతూ వర్షాలు కురుస్తున్న సందర్భంగా వినాయక మండపాల నిర్వాహకులు జాగ్రత్తలు పాటించాలని, పోలీసుల సూచనలు పాటిస్తూ,విద్యుత్ వినియోగంలో అనుభవం కలిగిన విద్యుత్ సిబ్బంది పర్యవేక్షణలో విద్యుత్ కనెక్షన్లు తీసుకోవాలని, గణపతి మండపాల వద్ద అవాంఛనీయ సంఘటన జరిగితే 100 కు లేదా 8712667100 కు కాల్ చేయాలను అన్నారు