రాజన్న సిరిసిల్ల జిల్లాలో పాఠశాలలకు, కళాశాలలకు సెలవు….

ఇల్లంతకుంట, ఆగస్టు 28 (మనవార్త ప్రతినిధి):జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ ఆదేశాల మేరకు విద్యాశాఖ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలలకు నేడు సెలవు ప్రకటించారు.

Leave a Comment