రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరడమే లక్ష్యంగా పనిచేయాలి గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసినవారు తిరిగి స్వంత గూటికి రావాలి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ కో ఆప్షన్ సభ్యులు . వేములవాడ జూన్ 14 ( మన వార్త ప్రతినిధి దెబ్బేటి ప్రవీణ్ )రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు..శనివారం వేములవాడ పట్టణంలోని … Read more
News
వాసవి క్లబ్ ఆధ్వర్యంలో గొడుగులు పంపిణీ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో సేవలు విస్తృతం చేస్తాం జగ్గయ్య గారి శేఖర్…
గజ్వేల్ జూన్ 14 (మన వార్త ప్రతినిధి జీ మురళి)సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో శుక్రవారం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ వాసవి క్లబ్ అధ్యక్షులు జగ్గయ్య గారిశేఖర్,వాసవి క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో స్థానిక శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, గోవుకు పూజలు నిర్వహించి, అనంతరం నిరుపేదలకు గొడుగులు, గృహ నిర్మాణ కార్మికులకు సామాగ్రి ఉచితంగా అందజేశారు ఈ సందర్భంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ వాసవి క్లబ్ అధ్యక్షుడు జగ్గయ్య గారి శేఖర్ మాట్లాడుతూ మానవసేవే … Read more
బీఆర్ఎస్ కార్యకర్త కుటుంబానికి ప్రమాద బీమా చెక్కును అందజేసిన మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు యం. పద్మ దేవేందర్ రెడ్డి….
పార్టీ కోసం పని చేసే వారికి బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుంది మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే యం. పద్మదేవేందర్ రెడ్డిరామాయంపేటజూన్ 14(మన వార్త ప్రతినిధి నరేందర్)రామాయంపేట మున్సిపల్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త పరుపుగాళ్ల. నర్సింలు గత కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం పొందడంతో పార్టీ ప్రమాద బీమా పథకం కింద 2 లక్షల రూపాయల చెక్కును మంజూరు చేపించి బాధితుడి భార్య … Read more
గ్రామ దేవతలకు బోనాలునాలుగు రోజులపాటు కొనసాగనున్న జాతర ఉత్సవాలు…
తూప్రాన్ జూన్ 14 (మన వార్త ప్రతినిధి, పి. ఆంజనేయులు గౌడ్) తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో ఈ నెల 15 నుండి 18 వరకు గ్రామదేవతల జాతర కార్యక్రమం ఉంటుంది. ఆదివారం ఉదయం బొడ్రాయికి జలాభిషేకం, మధ్యాహ్నం ముత్యాలమ్మ, రేణుక మాత, నల్ల పోచమ్మ, కనకదుర్గమ్మలకు బోనాల సమర్పించే కార్యక్రమం ఉంటుంది. సోమవారం గ్రామ నడిబొడ్డున ఊరడమ్మ పండగ, మంగళవారం మహంకాళి అమ్మ పండుగ, బుధవారం దుర్గమ్మ పండగతో జాతర ఉత్సవాలు, విందు భోజనాలు … Read more
డివిజన్ అభివృద్ధికి సహకరించండి. జోనల్ కమిషనర్ అపూర్వా చౌహాన్ కు వినతి పత్రం….
మల్కాజ్గిరి జిల్లా – జూన్ 14జిల్లా ప్రతినిధి: అంతోని మచ్చబొల్లారం 133 డివిజన్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, మాన్సూన్ ముందు జాగ్రత్త చర్యలపై మరింత దృష్టి సారిస్తూ ప్రత్యేక సమావేశం నిర్వహించబడింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు, కూకట్పల్లి జోనల్ కమిషనర్ అపూర్వా చౌహాన్ను కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్ కలిశారు. ఈ సమావేశంలో ప్రస్తుతానికి కొనసాగుతున్న స్టోమ్ వాటర్ డ్రైన్ (జలానికాస్టోమ్స్) మరియు బాక్స్ డ్రైన్ పనుల పురోగతి … Read more
గంజాయి కేసులో ప్రధాన నిందితుడు వేముల జాన్ అతని అనుచరులు అరెస్ట్.
తెలంగాణస్టేట్ బ్యూరో, భాస్కర్ చారి, జూన్ 14, మనవార్త. విశ్వసనీయ సమాచారం మేరకు మల్కాజ్గిరి ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవీన్ కుమార్ అదేశాలు మేరకు మల్కాజ్గిరి అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్డెంట్ ముకుంద రెడ్డి ఆధ్వర్యంలో ఘట్కేసర్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గంజాయి కి సంబంధించి వివిధ ప్రాంతాలలో సోదాలు చేయడం జరిగింది. గంజాయి కేసు నమోదు చేయడమైనది. చెంగిచెర్ల చెరువు సమీపంలో గంజాయి విక్రయిస్తున్న నిందితులను వేముల జాన్, అథవ నాగేశ్వర్ రావు, మనీష్ ఉధ్యాయ్, జూపల్లి రవితేజ … Read more
అనుమతి లేకుండా నడుస్తున్న త్రిపుర రిసార్ట్ ను సీజ్ చేయాలి.
తెలంగాణస్టేట్ బ్యూరో భాస్కర్ చారి, జూన్ 13 మనవార్త. చేవెళ్ల పట్టణ కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చేవెళ్ల ఆర్డిఓ కి అనుమతి లేకుండా నడుస్తున్న త్రిపుర రిసార్ట్ ను సీజ్ చేయాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం చేవెళ్ల డివిజన్ కార్యదర్శి అల్లి దేవేందర్ మాట్లాడుతూ చేవెళ్ల మండల పరిధిలోని వీర్లపల్లి రెవెన్యూ పరిధిలో అనుమతి లేకుండా నడిపిస్తూ, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న త్రిపుర రిసార్ట్ యాజమాన్యం పై చట్టపరమైన చర్యలు తీసుకొని … Read more
అనుమతి లేకుండా నడుస్తున్న త్రిపుర రిసార్ట్ ను సీజ్ చేయాలి.
తెలంగాణస్టేట్ బ్యూరో భాస్కర్ చారి, జూన్ 13 మనవార్త. చేవెళ్ల పట్టణ కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చేవెళ్ల ఆర్డిఓ కి అనుమతి లేకుండా నడుస్తున్న త్రిపుర రిసార్ట్ ను సీజ్ చేయాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం చేవెళ్ల డివిజన్ కార్యదర్శి అల్లి దేవేందర్ మాట్లాడుతూ చేవెళ్ల మండల పరిధిలోని వీర్లపల్లి రెవెన్యూ పరిధిలో అనుమతి లేకుండా నడిపిస్తూ, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న త్రిపుర రిసార్ట్ యాజమాన్యం పై చట్టపరమైన చర్యలు తీసుకొని … Read more
అనుమతి లేకుండా నడుస్తున్న త్రిపుర రిసార్ట్ ను సీజ్ చేయాలి.
తెలంగాణస్టేట్ బ్యూరో భాస్కర్ చారి, జూన్ 13 మనవార్త. చేవెళ్ల పట్టణ కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చేవెళ్ల ఆర్డిఓ కి అనుమతి లేకుండా నడుస్తున్న త్రిపుర రిసార్ట్ ను సీజ్ చేయాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం చేవెళ్ల డివిజన్ కార్యదర్శి అల్లి దేవేందర్ మాట్లాడుతూ చేవెళ్ల మండల పరిధిలోని వీర్లపల్లి రెవెన్యూ పరిధిలో అనుమతి లేకుండా నడిపిస్తూ, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న త్రిపుర రిసార్ట్ యాజమాన్యం పై చట్టపరమైన చర్యలు తీసుకొని … Read more
పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసిన కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్….
మల్కాజ్గిరి జిల్లా జూన్ 13 మన వార్త ప్రతినిధి అంతోని : మచ్చ బొల్లారం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మొదటి రోజు పాఠశాల ప్రారంభ వేడుకలో భాగంగా విద్యార్థులకు యూనిఫార్ములు మరియు పుస్తకాలు అందజేశారు.మచ్చ బొల్లారం డివిజన్ కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్ మాట్లాడుతూ.హరిజన్ బస్తీ మరియు కుమ్మార బస్తీలో సిసి రోడ్ అభివృద్ధి పనులకు.రూ. 9 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఈ కీలక రహదారి స్థానిక ప్రజలకు … Read more