వేములవాడ రూరల్ బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా వనపర్తి పరశురాములు నియామకం…

వేములవాడ జులై 10 ( మన వార్త ప్రతినిధి ) వేములవాడ రూరల్ బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా వనపర్తి పరశురాములు ను నియమించడం జరిగింది. వేములవాడ మండల బిజెపి ప్రధానికార్యదర్శిగా నియమించినందుకు బిజెపి జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి కి మండల అధ్యక్షులు బూరుగుపల్లి పరమేష్ కి, పెద్దలు రాష్ట్ర నాయకులు ప్రతాప రామకృష్ణ కి, వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చిన్నమనేని వికాస్ కి, మాజి ఎంపీపీ బండ మల్లేశం యాదవ్ కి, కృతజ్ఞతలు తెలియజేశారు … Read more

గురు పౌర్ణమి సందర్భంగా స్థంభంపల్లి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు…..

బోయిన్పల్లి మండలం జూలై 10 ( మన వార్త ప్రతినిధి ) గురు పౌర్ణమి సందర్భంగా స్థంభంపల్లి సాయిబాబా ఆలయంలో శ్రీ శ్రీ గురూజీ డాక్టర్ దేవదాసు స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో దాదాపు 500 మంది భక్తులు పాల్గొనడం జరిగింది. అనంతరం అన్నవితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన వార్త జిల్లా ఇన్చార్జి దెబ్బటి ప్రవీణ్, స్టార్ త్రినేత్రం జిల్లా ఇన్చార్జి చేకూర్తి నవీన్ పాల్గొని ప్రత్యేక పూజలు … Read more

ఏసీబీకి పట్టుబడ్డ SI వేణుగోపాల్…..

గచ్చిబౌలి మహిళా పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. PS లో పనిచేస్తున్న ఎస్ఐ వేణుగోపాల్ ఓ వ్యక్తి నుంచి కుటుంబ కలహాల నేపథ్యంలో లంచం డిమాండ్ చేశాడు. ఈ నేపథ్యంలో రూ.25వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయనను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ మధ్య కాలంలో ప్రమోషన్లో భాగంగా SI గా ఆయన బాధ్యతలు స్వీకరించారు..!!

ఉద్యోగం రాలేదని మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య….

గంభీరావుపేట. జులై 10 మన వార్త ప్రతినిధి..ఈరోజు అనగా తేదీ 10/07/2025 లోకం శ్రీకాంత్,s /o రాములు age ఏజీ25 yrs, .అను వ్యక్తి హైదరాబాదు నుంచి నిన్న రాత్రి వచ్చి వారి ఊరు నర్మల గ్రామం చివరలో ఉన్న వారి పొలం వద్ద మామిడి చెట్టుకు ఈ రోజు ఉదయం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు అని, జాబ్ గురించి వెతుకుతూ ఉద్యోగం రాక పోయేసరికి జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నాడని మృతుని తల్లి లోకం … Read more

ఎమ్మెల్సీ యాదవ రెడ్డిని కలిసిన మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ ఉపేందర్ రెడ్డి…

గజ్వేల్ జూలై 10 (మన వార్త ప్రతినిధి జీ మురళి)ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి జన్మదినం సందర్భంగా గురువారం వారి స్వగృహంలో గజ్వేల్ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ ఉపేందర్ రెడ్డి, నాయకులు సుధాకర్ రెడ్డి, మహిపాల్ మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి సౌమ్యుడుగా రాజకీయ చాణుక్యునిగా మంచి గుర్తింపు … Read more

నాచారం దేవస్థానం డైరెక్టర్ జగ్గయ్య గారి శేఖర్ కు ఘన సన్మానం ….

గజ్వేల్ జూలై 10 (మన వార్త ప్రతినిధి జీ మురళి)సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ వాసవి క్లబ్ అధ్యక్షులు ఆర్యవైశ్య సంఘం గజ్వేల్ మండల అధ్యక్షుడు జగ్గయ్యగారి శేఖర్ నాచారం దేవస్థానం డైరెక్టర్ గా ఎన్నికైన సందర్భంగా బుదవారం గజ్వేల్ లో ఇంటర్ నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో చిరు సన్మానం చేసి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ రాజమౌళి, నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ, ఐవిఫ్ జిల్లా … Read more

తూప్రాన్ మున్సిపల్ 13వ వార్డులో ఐమాక్స్ లైట్లు ప్రారంభించిన-గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి….

తూప్రాన్ జులై 3 (మన వార్తా ప్రతినిధి, పి. ఆంజనేయులు గౌడ్) తూప్రాన్ మున్సిపాలిటీలోని 13వ వార్డులో 3 లక్షల రూపాయల విలువచేసే ఐమాక్స్ లైట్లను అధికారులు ఏర్పాటు చేశారు. తూప్రాన్ పర్యటనలో భాగంగా గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే, సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తూముకుంట నర్సారెడ్డి గురువారం కమిషనర్ పాతూరి గణేష్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. 13వ వార్డులో ఐమాక్స్ లైట్లు ఏర్పాటు చేయడానికి ప్రత్యేక చొరవ చూపిన మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డికి తాజా … Read more

తాళం వేసిన ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీ..

గంభీరావుపేట జూలై 1 మన వార్త ప్రతినిధి. తాళం వేసిన ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడినట్టు పోలీసులు వివరాల ప్రకారంగంభీరావుపేట గ్రామంలో శ్రీరామ గ్రామ సంఘ ను లక్కిరెడ్డి మహేశ్వర్ రెడ్డి ఇల్లు అద్దెకు తీసుకుని సంఘం సభ్యులు నిర్వహిస్తున్నారు జూన్ 30 తారీఖున ఉదయం 10 గంటలకు వచ్చి ందా 6 గంటలకు ఆఫీస్ కి తాళం వేసి ఇంటికి వెళ్ళినారూ,తిరిగి, మంగళవారం రోజు ఉదయం 10 గంటలకు ఆఫీసుకు వచ్చి చూసేసరికి … Read more

ఏసీబీ వలలో రైతుల పాలిట రాబందు తాసిల్దార్ నాగార్జున…..

కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండల రెవెన్యూ అధికారి (MRO) కాసేపటి క్రితం ఏసీబీకి చిక్కారు …గత కొన్ని నెలలుగా వరుస కథనాలు ఎమ్మార్వో కార్యాలయం పైన ,ఎమ్మార్వో పైన వస్తున్న నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించిన రెవెన్యూ జిల్లా యంత్రాంగం…ఈరోజు అంతారం గ్రామానికి చెందిన రైతు పొలం తన పొలం మార్పు చేయడం కోసం ఒక లక్ష 50 వేలకు డబ్బులకు మాట్లాడుకుని ఈరోజు పదివేల రూపాయలు తీసుకుంటూ అడ్డంగా బుక్కైన ఎమ్మార్వో… ఒక్కో పనికి ఒక్కో ధర … Read more

ఘనంగా కట్ట మైసమ్మ జాతర….

జూన్ 29 (మన వార్తా ప్రతినిధి, పి. ఆంజనేయులు గౌడ్) తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో కట్ట మైసమ్మ జాతర ఉత్సవాలను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. వారం రోజుల క్రితం గ్రామంలోని గ్రామా దేవతలకు అత్యంత భక్తిశ్రద్ధలతో గ్రామస్తులు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం కట్టమైసమ్మ వద్దకు ఘటంతో అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు. చెరువుల నుండి పుష్కలంగా పంటలు పండాలని ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని మొక్కుకున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు. కార్యక్రమంలో … Read more