మేడిపల్లి మండల ప్రింట్ మీడియా నూతన అధ్యక్షులుగా చిర్ర శ్రీధర్ రెడ్డి.

తెలంగాణస్టేట్ బ్యూరో, భాస్కర్ చారి, జూన్ 22, మనవార్త. మేడిపల్లి మండల ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షులుగా చిర్ర శ్రీధర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా వడ్డెమాను సుందర్, కోశాధికారిగా మరాఠి మల్లేష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా టియుడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షులు గడ్డమీది బాలరాజు మాట్లాడుతూ సమన్వయంతో ముందుకు సాగుదాం జర్నలిజం విలువలు పెంపొందించేందుకు కృషి చేద్దాం అన్నారు. శనివారం నాడు మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండల ప్రింట్ మీడియా … Read more

నిలువుదోపిడి చేస్తున్న మరో కార్పొరేట్ భూతం శ్రీ చైతన్య…..

నారాయణ – నేడు శ్రీ చైతన్య బాగోతం బయటపెట్టిన బీసీ పొలిటికల్ జెఎసి నాయకులు.- జీవోలన్నీ నీళ్లపాలు..వనపర్తి జిల్లాలో.- ఫీజులు పుస్తకాల పేరిట పాఠశాలలు నిలువుదోపిడి.- పాఠశాల సమీపంలో… డబుల్ బెడ్రూం ఇళ్లలో పుస్తకాల అమ్మకాలు.- మామూళ్ల మత్తులో విద్యాశాఖ అధికారులు. – ఏమి పట్టనట్టుగా వ్యవహరిస్తున్న వనపర్తి ఎంఈవో.- మున్సిపల్ అధికారులను పిలిపించి పుస్తకాల గదికి తాళం వేయించిన వనపర్తి పట్టణ అధ్యక్షుడు దేవర శివ, కొత్తకోట మండల అద్యక్షులు అంజన్న యాదవ్.- విద్యాశాఖ అధికారుల … Read more

బూర్గంపహడ్ తహసిల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి…

బూర్గంపాడు/ మనవార్త: బూర్గంపహడ్ తహసిల్దార్ కార్యాలయంలో అవినీతిపై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో టైపిస్ట్, కంప్యూటర్ ఆపరేటర్ అయిన సిహెచ్. నవక్రాంత్ ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.బాధితుల సమాచారం మేరకు, రేషన్ కార్డ్ అప్లోడ్ చేసి ప్రాసెస్ చేయడానికి రూ. 4,000 లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. బాధితులు దీనిపై ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో, అధికారుల తక్షణ స్పందనతో పక్కా వ్యూహం ప్రకారం తనిఖీ చేపట్టారు. నవక్రాంత్ … Read more

చికిత్స పొందుతూ యువకుడు మృతి తూప్రాన్….

జూన్ 20 (మన వార్త ప్రతినిధి, పి. ఆంజనేయులు గౌడ్) రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. చేగుంట మండలం చందాయి పేటకు చెందిన భీమరబోయిన మహేష్ (28) కుటుంబం కొన్నేళ్లుగా తూప్రాన్ మండలం వెంకటరత్నాపూర్ లో నివాసం ఉంటున్నారు. నెలరోజుల క్రితం బైక్ పై వస్తూ మేడ్చల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స పొందుతూ శుక్రవారం మహేష్ మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.

మల్కాజ్గిరి వాసులకు శుభవార్త ఏఓసీ సెంటర్ నుంచి విముక్తి దిశగా అడుగులు నూతన రహదారుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం – రక్షణ శాఖ అనుమతి..

మల్కాజ్గిరి జిల్లా జూన్ 20 వార్త జిల్లా ప్రతినిధి అంతోని : మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజలకు మర్రి రాజశేఖర్ రెడ్డి శుభవార్త చెప్పారు. మల్కాజ్గిరిలోని ఏఓసీ సెంటర్, చక్రబంధం ప్రాంతాల నుంచి విముక్తి దిశగా నిర్ణయాత్మక అడుగులు పడుతున్నాయని తెలిపారు. ఆర్మీ కంటోన్మెంట్ ఏరియాలైన ఆర్కేపురం, ఉత్తమ్ నగర్, మహేంద్ర హిల్స్, ఏఓసీ సెంటర్లలో అదనపు రహదారుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించానని, అదే విధంగా రక్షణ శాఖకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ భూముల్ని ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించిందని … Read more

వాటర్ వర్క్స్ ఎండీ అశోక్ రెడ్డిని కలిసిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి.

తెలంగాణస్టేట్ బ్యూరో, భాస్కర్ చారి, జూన్ 21, మనవార్త. చర్లపల్లి డివిజన్ పరిధిలోని మోడీ విస్టా లో ప్రధాన సమస్య వాటర్ బిల్ అధికంగా వస్తుందని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, ఖైరతాబాద్ లోని వాటర్ వర్క్స్ కార్యాలయంలో ఎండీ అశోక్ రెడ్డిని కలిసి వాటర్ బిల్ అధికంగా వస్తుందని దానికి తోడు ఇంట్రెస్ట్ కూడా వేయడంతో Rs 7,45,240 /- రూపాయలు వచ్చింది అని తెలియజేయగా వెంటనే స్పందించిన … Read more

ఏల్. బి స్టేడియం లో యోగ కార్యక్రమం లో పాల్గొన శ్రవణ్…..

జూన్ 20 మన వార్త మల్కాజ్గిరి జిల్లా ప్రతినిధి ఆంతోని : మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ ఏల్. బి స్టేడియం లో రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మరియు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చెసిన యోగ కార్యక్రమం లో పాల్గొన్నారు.దాదాపు 50 వెలమందికి పైగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమం లో బీజేపీ నాయకులు రవి, శ్రీనివాస్, నందు యాదవ్, నర్సింహా తదితరులు పాల్గొన్నారు.

ఎల్కతుర్తి సమీపంలో రోడ్డు ప్రమాదం…..

ఎల్కతుర్తి జూన్ 19 ( మన వార్త ప్రతినిధి) ఎల్కతుర్తి మండల కేంద్రంలోని కార్నల్ స్కూల్ సమీపంలో ఈరోజు తీవ్ర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ లారీ–బైక్ ఢీకొన్న ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న సూరారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నాయకుడు భాష బోయిన రవి (వయసు 45) అక్కడికక్కడే మృతి చెందారు.ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. … Read more

అమీర్ కనివినేస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ను ప్రారంభించిన కే ఆర్ దిలీప్ రాజ్….

కాజిపేట్ జూన్17(మనవార్త ప్రతినిధి):హనుమకొండ జిల్లా కాజీపేట మండల పరిధిలోని మడికొండ చౌరస్తాలో నూతన అమిర్ కన్వీనేస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ను ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించిన వరంగల్ అర్బన్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కేఆర్ దిలీప్ రాజ్ తదనంతరం మాట్లాడుతూ యువత అన్ని రంగాల్లోనూ యువత ముందు వరుసలో ఉండటం అభినందనీయం, యువతను ప్రోత్సహించటంలో నేను ఎప్పుడూ ముందు ఉంటానని తెలిపారు కష్టపడి స్వయం ఉపాధి చేసుకుంటూ ఆర్థికంగా స్థిరపడి ముందుకు కొనసాగాలని కె … Read more

అమీర్ కనివినేస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ను ప్రారంభించిన కే ఆర్ దిలీప్ రాజ్* కాజిపేట్ జూన్17(మనవార్త ప్రతినిధి):హనుమకొండ జిల్లా కాజీపేట మండల పరిధిలోని మడికొండ చౌరస్తాలో నూతన అమిర్ కన్వీనేస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ను ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించిన వరంగల్ అర్బన్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కేఆర్ దిలీప్ రాజ్ తదనంతరం మాట్లాడుతూ యువత అన్ని రంగాల్లోనూ యువత ముందు వరుసలో ఉండటం అభినందనీయం, యువతను ప్రోత్సహించటంలో నేను ఎప్పుడూ ముందు … Read more