హరీష్ రావు ప్రజానాయకుడు — ఎన్ సీ సంతోష్ ఫ్రెండ్స్ ఫర్ యు అసోసియేషన్ ఆద్వర్యంలో ఘనంగా మాజీ మంత్రి హరీష్ రావు జన్మదిన వేడుకలు గజ్వేల్ జూన్ 03 (మన వార్త ప్రతినిధి జీ మురళి) మాజీ మంత్రి హరీష్ రావు జన్మదినం సందర్భంగా మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో బి ఆర్ ఎస్ యువ నాయకుడు ఎన్ సీ సంతోష్ ఆధ్వర్యంలో అంగడిపేట్ హనుమాన్ దేవాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించి నిరుపేదలకు … Read more

స్వర్ణామృత ప్రాశన ఔషధ పంపిణీ కార్యక్రమానికి విశేష స్పందన…

కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారి మంగళ శాసనాలతో సమాజసేవలో భాగంగా వికాస తరంగిణి జమ్మికుంట శాఖ ఆధ్వర్యంలో స్వర్ణామృత ప్రాశన కార్యక్రమం నిర్వహించి, మొదటి విడత ఔషధం 6 నెలల వయసు నుండి 16 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న 260 పిల్లలకు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ప్రతి నెల పుష్యమి నక్షత్రం రోజున ఉదయం 7-00 గంటలకు నుండి శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం జమ్మికుంట … Read more

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మెడలు వంచుదాం…ఉద్యమాలతో కార్మికుల హక్కులు సాధించుకుందాం…

-బీ ఆర్ ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్,హనుమకొండ, మే31(మనవార్త ప్రతినిధి):కార్మికుల సంక్షేమాన్ని కేంద్రంలోని బిజెపి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని మండి పడ్డారు.దేశంలోనూ రాష్ట్రంలోనూ కార్మికుల హక్కుల సాధన కోసం ప్రభుత్వాలకు వ్యతిరేకంగా బలమైన ఉద్యమాలు నిర్మించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.కార్మిక మాసోత్సవాల్లో భాగంగా బాలసముద్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్మృతివనం ఏకశిలా పార్కు వద్ద వివిధ కార్మిక సంఘాలతో కలిసి దాస్యం వినయ్ భాస్కర్ నేతృత్వంలో ధర్నా కార్యక్రమాన్ని … Read more

అల్వాల్ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన డిసిపి కోటిరెడ్డి…

మల్కాజ్గిరి జిల్లా, మే 31 మన వార్త జిల్లా ప్రతినిధి అంతోని : అల్వాల్ పోలీస్ స్టేషన్ మేడ్చల్ జోన్ డిసిపి కోటిరెడ్డి. పేట్ బషీరాబాద్ ఏసిపి బాల నాగిరెడ్డి అల్వాల్ స్టేషన్లో సంబంధించిన కేసుల పూర్తి వివరాలను పిసిపి కు అల్వాల్ సిఐ.రాహుల్ దేవ్ వివరించారు.అనంతరం ఆవరణలో మొక్కలు నాటారు.

మల్కాజ్గిరి అల్వాల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో టీజేఎఫ్ “25 “సం “రజతోత్సవ వాల్ పోస్టర్ ఆవిష్కరణ…

మల్కాజ్గిరి జిల్లా ,మే 31 మన వార్త జిల్లా ప్రతినిధి అంతోని : టీజేఎఫ్ రజతోత్సవ వేడుకలకు సంబంధించిన వాల్ పోస్టర్ ను మల్కాజ్గిరి నియోజకవర్గం అల్వాల్ పట్టణం ప్రెస్ క్లబ్ లో మేడ్చల్ జిల్లా టీజేఎఫ్.టి యు డబ్ల్యూ జే.అధ్యక్షులు బొమ్మ అమరేందర్ స్థానిక ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు శ్రీనివాసరెడ్డి జర్నలిస్టులతో కలిసి ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు సీనియర్ జర్నలిస్ట్ లు, నారపట్ల రవి గౌడ్,నాగరాజు, అంతోని.రాజు,శ్రవణ్,దేవేందర్, మల్లేష్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

పిఎసి సభ్యులుగా బీర్ల ఆయిలయ్య నియామకం…

యాదాద్రి జిల్లాలో బీర్ల ఆయిలయ్యకు పలువురి ప్రశంసల వెల్లువ… యాదాద్రి భువనగిరి జిల్లా,మే 30 (మన వార్త జిల్లా ప్రతినిధి) తెలంగాణ రాజకీయ వ్యవహారాల కమిటీ “పిఎసి” సభ్యుడిగా నియామకమైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఆయిలయ్య ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ 22 మంది సభ్యులతో కూడిన పత్రాలను ఢిల్లీలో ఆయన గురువారం రోజు సాయంత్రం మీడియాకు విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రభుత్వ … Read more

సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అల్వాలలో ఘోర ఘటన…

మే30,మనవార్త: ట్రాక్టర్​ రోటవేటర్​లో పడి ఐదేండ్ల బాలుడు చనిపోయాడు.స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అల్వాల గ్రామానికి చెందిన బీడ లావణ్య, కనకయ్య దంపతులకు ముగ్గురు కొడుకులు ఉన్నారు. కనకయ్య గ్రామంలోనే వ్యవసాయం చేసుకుంటున్నాడు. అలాగే తన ట్రాక్టర్​తో తన భూమిని దున్నుకుంటూ, గ్రామంలో కిరాయికి వెళ్తూ ఉపాధి పొందుతున్నాడు. ఈ క్రమంలో గురువారం భార్య లావణ్య, చిన్న కొడుకు నికాస్తో కలిసి పొలానికి వెళ్లాడు.నికాస్​ను​ ట్రాక్టర్​పై కూర్చోబెట్టుకొని పొలాన్ని దున్నుతుండగా, … Read more

జర్నలిస్ట్ సంఘం ఆధ్వర్యంలో సురవరం ప్రతాపరెడ్డి జయంతి వేడుకలు…

శంకరపట్నం,మే28(మనవార్త ప్రతినిధి నేరెళ్ల సంతోష్ )జర్నలిస్ట్ రంగానికి వన్నెతెచ్చిన సీనియర్ పాత్రికేయుడు గోల్కొండ పత్రిక సంపాదకుడు సురవరం ప్రతాపరెడ్డి129వ జయంతి వేడుకలు బుధవారం శంకరపట్నం మండలం కేశవపట్నం అంబేద్కర్ విగ్రహం వద్ద శంకరపట్నం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కోరెం శ్రీనివాస్ రెడ్డి,ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సురవరం ప్రతాపరెడ్డి,చిత్రపటానికి తహసిల్దార్ టిపిసిసి సభ్యులు మాజీ జెడ్పీటీసీ బత్తిని శ్రీనివాస్ గౌడ్,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బస్వయ్య గౌడ్,ఆలయ చైర్మన్ ఉప్పుగల్ల మల్లారెడ్డి,బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంట మహిపాల్, … Read more

శభాష్ ఆలయ సిబ్బంది…

-హనుమాన్ జయంతి ఉత్సవాలు విజయవంతంగా ముగిశాయన్న ఆలయ ఈవో శ్రీకాంత్ రావు… మల్యాల, మే 28(మన వార్త ప్రతినిధి) ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ఈనెల 20 నుండి 22 వరకు పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసినదే. ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది సహాయ సహకారాలతోనే ఉత్సవాలు విజయవంతంగా ముగిశాయని ఆలయ ఈవో శ్రీకాంత్ రావు తెలిపారు. ఈ నేపథ్యంలో బుధవారం ఆలయ సిబ్బందికి శాలువాతో … Read more

గజ్వేల్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు…

చిరస్మరణీయుడు నందమూరి తారక రామారావు గజ్వేల్ మే 28 (మన వార్త ప్రతినిధి జీ మురళి ) ఆంధ్రపదేశ్ మాజీ ముఖ్య మంత్రి,విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు 10 2 వ జయంతి సందర్భంగా బుదవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో ఎన్టీఆర్ అభిమానుల ఆధ్వర్యం లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ గజ్వేల్ మండల అధ్యక్షుడు నల్ల రాము,ఎస్ టి … Read more