సమ్మక్క – సారలమ్మ జాతర పోస్టర్ నీ ఆవిష్కరించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ….

బెజ్జంకి, జనవరి 24( మన వార్త ప్రతినిధి )సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని తోటపల్లి గ్రామంలో నిర్వహించే సమ్మక్క సారలమ్మ జాతర పోస్టర్ నీ టిఫిసిసి ఎస్సి సెల్ చైర్ పర్సన్ మానకొండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కవ్వం పల్లి సత్యనారాయణ ఆవిష్కరించారు.తోటపల్లి గ్రామంలో ఈ నేల 28 నుండి 31 వరకు జరగనున్న శ్రీ సమ్మక్క-సారలమ్మ జాతరకు రావాలనీ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ నీ జాతర కమిటీ చేర్మెన్ తాజా మాజి సర్పంచ్ బోయినపల్లి నర్సింగరావు,జాతర కమిటీ … Read more

కొండగట్టులో అర్చకుల ధర్నా…

.జగిత్యాల, జనవరి 23(మనవార్త)జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానం అర్చకులు ఆలయ రాజగోపురం ఎదుట శుక్రవారం ధర్నా చేశారు. తమ పట్ల ఆలయ ఈవో శ్రీకాంత రావు ప్రదర్శించిన వైఖరిపై తీవ్ర ఆవేదన చెంది, విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఏపీ మంత్రి నారా లోకేశ్‌ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం ఏపీ, తెలంగాణకు చెందిన టీడీపీ కార్యకర్తలు ప్రత్యేక పూజలు జరిపించేందుకు కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికొచ్చారు. ఈ విషయమ్మీద అంతకుముందే స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, … Read more

మేడారం జాతరకు 28 ప్రత్యేక రైళ్లు…

హైదరాబాద్,జనవరి24(మనవార్త)మేడారం జాతరకు 28 ప్రత్యేక రైళ్లు.ఈ నెల 28 నుంచి ప్రారంభమయ్యే మేడారం జాతరకు వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే 28 ప్రత్యేక రైళ్లను నడపనున్నది. ఈ రైళ్లలో రిజర్వేషన్​ ఉండదని అధికారులు తెలిపారు.ఈ నెల 28 నుంచి 30 వరకు సికింద్రాబాద్, మంచిర్యాల మీదుగా 3 సర్వీసులు, మంచిర్యాల-సికింద్రాబాద్​ మధ్య మరో 3, సికింద్రాబాద్​- సిర్పూర్​కాగజ్​నగర్‌కు 2, సిర్పూర్​ కాగజ్‌ నగర్​- సికింద్రాబాద్‌కు 2, నిజామాబాద్-వరంగల్​మధ్య 4, వరంగల్-నిజామాబాద్​ మధ్య 4, కాజీపేట-ఖమ్మం … Read more

శుద్ధ జల కేంద్రం(వాటర్ ప్లాంట్) మరమ్మత్తులు చెపట్టండి….

చందుర్తి, జనవరి 20, మన వార్త.చందుర్తి మండలం కిష్టంపేట గ్రామం లో దాదాపు 1000 మంది ప్రజల దాహార్తిని తీర్చే శుద్ధ జల కేంద్రం(వాటర్ ప్లాంట్) గ్రామస్తులకు ఇబ్బందిగా మారింది.కిష్టంపేట గ్రామ మసీద్ ముందర ఉన్న శుద్ధ జల కేంద్రం మరమ్మత్తులు చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని పలువురు ఆరోపిస్తున్నారు. వాటర్ ప్లాంట్ మరమ్మతులు చేయకపోవడం వల్ల గ్రామస్తులు, అనేక ఇబ్బందులు పడుతున్నారని గ్రామ సర్పంచ్ మొకానపెల్లి దేవరాజు ప్రత్యేక చొరవ తీసుకోని నూతన శుద్ధ జలకేంద్రం … Read more

గ్రామాభివృద్ధికి నిధులు మంజూరి చేయించాలని కేంద్రమంత్రి బండి సంజయ్ కి వినతి పత్రం అందజేసినగుగ్గిళ్ల గ్రామ సర్పంచ్ గుగ్గిళ్ల మల్లయ్య….

బెజ్జంకి,జనవరి 16( మన వార్త రిపోర్టర్ )సిద్దిపేట బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామ సర్పంచ్ గుగ్గిళ్ల మల్లయ్య, బీజేపి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డితో కలిసి శుక్రవారం గుగ్గిళ్ల గ్రామాభివృద్ధి కోసం నిధులు మంజూరి చేయించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, స్థానిక ఎంపీ బండి సంజయ్ కుమార్ ను,కరీంనగర్ లోని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ, గ్రామంలో అసంపూర్తిగా … Read more

బిజెపి అభ్యర్థులను గెలిపించండి మున్సిపల్ ని అభివృద్ధి పరచుకుందాం… బిజెపి జిల్లా అధ్యక్షులు వాళ్దాస్ రాధా మల్లేష్ గౌడ్….

రామయంపేట జనవరి 16 ( మన వార్త ప్రతినిధి) మెదక్ అసెంబ్లీ రామాయంపేట పట్టణంలోని బిజెపి కార్యాలయం లో రామాయంపేట పట్టణ అధ్యక్షులు అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపాలిటీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ జిల్లా అధ్యక్షులు వాళ్దాస్ రాధామల్లేష్ గౌడ్ హాజరయ్యారు . మెదక్ జిల్లా అధ్యక్షులు వాళ్దాస్ రాధామల్లేష్ గౌడ్ మాట్లాడుతూ రామాయంపేట మున్సిపాలిటీ అభివృద్ధికి నోచుకోలేదని, రామయంపేట డివిజన్ ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదని. … Read more

ఘనంగా సంక్రాంతి సంబరాలు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి…

చిన్న శంకరంపేట జనవరి 16 ( మన వార్త ప్రతినిధి ) యువకులు గ్రామాల అభివృద్ధిలో ముందుండాలని భవిష్యత్తులో యువతకు అండగా ఉంటామని రాబోయే రోజుల్లో యువత అన్ని రంగాల్లో ముందుకు రావాలని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు చిన్న శంకరంపేట మండలం గవ్వల పల్లి గ్రామంలో పొన్నం కృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గవలపల్లి ప్రీమియర్ క్రికెట్ లీగ్ మ్యాచ్ ను గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్నారు నేడు సంక్రాంతి పర్వదిన పురస్కరించుకొని … Read more

అడవి జంతువు మాంసం స్వాదినం చేసుకున్న ఫారెస్ట్ అధికారులు…

రామాయం పేట జనవరి 12 ( మన వార్త ప్రతినిధి) రామాయంపేట మండలం దంతేపల్లి గ్రామంలో అడవి జంతువు మాంసం అక్రమంగా విక్రయిస్తున్న వారిపై ఫారెస్ట్, పోలీస్ అధికారులు దాడులు నిర్వహించారు. ఆదివారం అడవి జంతువు మాంసం విక్రయిస్తున్నారన్న నమ్మదగిన సమాచారం అందడంతో ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ కుద్బుద్దిన్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం గ్రామానికి చేరుకుని తనిఖీలు చేపట్టింది.ఈ తనిఖీల్లో భాగంగా ఓ ఇంట్లో పెద్ద మొత్తంలో అడవి జంతువు మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా … Read more

సర్పంచ్ కు ఎన్నారై ఘన సన్మానం….

జనవరి 11 ( మన వార్త ప్రతినిధి ) మల్యాల మండలం తక్కళ్లపెల్లి గ్రామ సర్పంచ్ చీకట్ల లత -ఆంజనేయులు ను ఎన్నారై గడ్డం రమేష్ చంటి మర్యాద పూర్వకంగా ఆదివారం కలిసారు.అనంతరం గ్రామస్తుల సమక్షంలో సర్పంచ్ లత – ఆంజనేయులు లను శాలువతో సత్కరించారు. ఈ సందర్బంగా ఎన్నారై రమేష్ చంటి మాట్లాడుతూ, భవిష్యత్తు లో లత -ఆంజనేయులు మరెన్నో పదవులు పొందాలని ఆకాంక్షించారు.రాబోయే ఐదేళ్లు ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామపంచాయతీలో ఉన్న సమస్యలను పరిష్కరించి … Read more

జ‌ర్న‌లిజానికి వ‌న్నెతెచ్చే జ‌ర్న‌లిస్టుల‌కు అండ‌గా ఉంటాం.

తెలంగాణస్టేట్ బ్యూరో, భాస్కర్ చారి, జనవరి 11, మనవార్త. జర్న‌లిజం గౌర‌వాన్ని నిల‌బెట్టి ఆ వృత్తికి వ‌న్నెతెచ్చే జ‌ర్న‌లిస్టులంద‌రికీ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్ర‌జా ప్ర‌భుత్వం అన్నివిధాలా అండ‌దండ‌గా ఉంటుంద‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, స‌మాచార‌, పౌర‌సంబంధాల‌ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అన్నారు. ఏ ఒక్క‌రి గౌర‌వాన్ని త‌గ్గించాల‌ని గాని, చిన్న‌బుచ్చాల‌నిగాని త‌మ‌ ప్ర‌భుత్వ ఉద్దేశ్యం కాద‌ని స్ప‌ష్టం చేశారు. జీవో 252 పై శ‌నివారం నాడు స‌చివాల‌యంలోని త‌న కార్యాల‌యంలో 14 జ‌ర్న‌లిస్టు … Read more