చిల్కానగర్ లో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు.

తెలంగాణస్టేట్ బ్యూరో, భాస్కర్ చారి, సెప్టెంబర్ 18, మనవార్త. చిల్కానగర్ బ్రహ్మంగారి గుట్ట మీద విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో కుల పెద్దలు, మహిళలు, పిల్లలు ఎంతో హుషారుగా, ఉత్సాహంగా పాల్గొని ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు జరిపారు. విశ్వబ్రాహ్మణులు, మహిళలు అందరూ కలసి విశ్వకర్మ జయంతి వేడుకల్లో భాగంగా ఆయన విగ్రహాన్ని చిలకానగర్ వీదుల్లో ఊరేగింపుగా తీసుకెళ్తూ జై విశ్వకర్మ అనే నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పోతుకునూరి సీతారాములు చారి,ప్రధాన కార్యదర్శి, అలుగోజు ప్రసాద్ … Read more

ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం – భూ సేకరణపై సంప్రదింపులు….

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, సెప్టెంబర్ 18 మన వార్త : అల్వాల్ పరిధిలోని పారడైజ్ నుండి షామీర్‌పేట్ వరకు చేపట్టనున్న ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులలో భాగంగా ప్రభావితమవుతున్న ప్రజల కోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా జిల్లా భూ సేకరణ ప్రత్యేక శ్రేణి అధికారి & డిప్యూటీ కలెక్టర్ ఆధ్వర్యంలో, జిల్లాస్థాయి సంప్రదింపుల కమిటీ సమావేశం రాబోయే శుక్రవారం (19-09-2025) ఉదయం 12 గంటలకు మేడ్చల్–మల్కాజ్గిరి కలెక్టర్ కార్యాలయంలో జరగనుంది.ఈ సమావేశంలో భూ సేకరణ, … Read more

గంజాయి మత్తు పదార్థాలు అమ్మితే కఠిన చర్యలు — సిఐ రవి కుమార్

గజ్వేల్ సెప్టెంబర్ 16 మన వార్త ప్రతినిధి సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో గంజాయి ఇతర మత్తుపదార్థాల నివారణ గురించి నార్కటిక్స్ డాగ్స్ అనుమానస్పద ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించడం జరిగింది. గంజాయి ఇతర మత్తుపదార్థాల పై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగింది, గంజాయి రహిత జిల్లా గురించి ప్రతి ఒక్కరూ సహకరించాలి,యువత తాత్కాలిక ఆనందం కొరకు జీవితాలు నాశనం చేసుకోవద్దు అని గజ్వేల్ సిఐ రవికుమార్ అన్నారు. ఈ సందర్భంగా సిఐ రవి కుమార్ మాట్లాడుతూ … Read more

అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు : మంత్రి పొంగులేటి.

తెలంగాణస్టేట్ బ్యూరో, భాస్కర్ చారి, సెప్టెంబర్ 16, మనవార్త ముఖ్యమంత్రి రేవంత్ నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని రాష్ట్ర రెవెన్యూ,గృహ నిర్మాణ,సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. అర్హులైన జర్నలిస్టులందరికి అక్రిడిటేష‌న్ కార్డ్ లు అందేలా విధి విధానాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సోమవారం నాడు డాక్టర్ బి.ఆర్‌. అంబేద్కర్ స‌చివాల‌యంలో హోమ్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రవిగుప్తా, ప్రెస్ అకాడ‌మీ ఛైర్మన్ కె.శ్రీ‌నివాస‌రెడ్డి, … Read more

ఒకినావా స్పోర్ట్స్ అకాడమీ క్రీడాకా రుల ప్రతిభ బంగారు వెండి కాంస్య పతకాలు కైవసం అకాడమీ ఫౌండర్ మాస్టర్ అబ్దుల్ మన్నాన్ ….

వేములవాడ సెప్టెంబర్ 15 (మన వార్త ప్రతినిధి )కరీంనగర్ పట్టణంలోని రేకుర్తిలోనే సాయి మహాలక్ష్మి గార్డెన్లో షూటో రాయ్ కరాటే ఇంటర్నేషనల్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సౌత్ ఇండియా ఓపెన్ ఛాంపియన్షిప్ 2025 కరాటే పోటీల్లో వేములవాడ ఒకినావ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న వేములవాడ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ పోటీల్లో మొత్తం 60 మంది క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను చాటగా, వారిలో పలువురు బంగారు, వెండి, కాంస్య పతకాలు … Read more

98 చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళకు ఆర్థికసాయం అందజేత….

వేములవాడ పట్టణంలోని భగవంతరావు నగర్ కు చెందిన శ్రీరామోజు లిఖిత భర్త గత కొద్ది నెలల క్రితం అనారోగ్యం బారినపడి మృతి చెందాడు. దీంతో లి ఖిత పెద్ద దిక్కును కోల్పోయి, కుమారుడిని పోషించుకుంటూ అద్దె ఇంట్లో కష్టతరమైన జీవనం సాగిస్తుంది. కష్టాల్లో ఉన్న కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని లిఖిత స్థానిక బీజేపీ నేత రేగుల శ్రీకాంత్ ను ఆశ్రయించింది. ఇట్టి విషయాన్నీ రేగుల శ్రీకాంత్ ’98 చారిటబుల్ ట్రస్ట్’ దృష్టికి తీసుకెళ్లగా, స్పందించిన ట్రస్ట్ వారు … Read more

98 చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళకు ఆర్థికసాయం అందజేత…

వేములవాడ పట్టణంలోని భగవంతరావు నగర్ కు చెందిన శ్రీరామోజు లిఖిత భర్త గత కొద్ది నెలల క్రితం అనారోగ్యం బారినపడి మృతి చెందాడు. దీంతో లి ఖిత పెద్ద దిక్కును కోల్పోయి, కుమారుడిని పోషించుకుంటూ అద్దె ఇంట్లో కష్టతరమైన జీవనం సాగిస్తుంది. కష్టాల్లో ఉన్న కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని లిఖిత స్థానిక బీజేపీ నేత రేగుల శ్రీకాంత్ ను ఆశ్రయించింది. ఇట్టి విషయాన్నీ రేగుల శ్రీకాంత్ ’98 చారిటబుల్ ట్రస్ట్’ దృష్టికి తీసుకెళ్లగా, స్పందించిన ట్రస్ట్ వారు … Read more

98 చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళకు ఆర్థికసాయం అందజేత…

వేములవాడ పట్టణంలోని భగవంతరావు నగర్ కు చెందిన శ్రీరామోజు లిఖిత భర్త గత కొద్ది నెలల క్రితం అనారోగ్యం బారినపడి మృతి చెందాడు. దీంతో లి ఖిత పెద్ద దిక్కును కోల్పోయి, కుమారుడిని పోషించుకుంటూ అద్దె ఇంట్లో కష్టతరమైన జీవనం సాగిస్తుంది. కష్టాల్లో ఉన్న కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని లిఖిత స్థానిక బీజేపీ నేత రేగుల శ్రీకాంత్ ను ఆశ్రయించింది. ఇట్టి విషయాన్నీ రేగుల శ్రీకాంత్ ’98 చారిటబుల్ ట్రస్ట్’ దృష్టికి తీసుకెళ్లగా, స్పందించిన ట్రస్ట్ వారు … Read more

రోడ్డు మరమ్మత్తులు చేపించండి సారు…ప్రజల ఆవేదన..**మండలాధికారులు,గ్రామ అధికారులు,ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్ళండి..

*ఇల్లంతకుంట,సెప్టెంబర్ 12 (మన వార్తా ప్రతినిధి):ఇల్లంతకుంట మండలంలోని అనంతారం గ్రామం నుండి రహీంఖాన్‌పేటకు వెళ్లే రహదారి ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా అడుగు అడుగున గుంతలతో రోడ్డు తీవ్రంగా దెబ్బతింది.గుంతల మయం కావడంతో ఈ మార్గంలో నడిచే బస్సు సర్వీసులు నిలిచిపోయాయి.దీంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.అనంతారం గ్రామస్థులు మాట్లాడుతూ—“మేము సిరిసిల్లకు వెళ్లాలంటే ఇల్లంతకుంట మీదుగా తిరగాల్సి వస్తోంది.రహీంఖాన్‌పేట–అనంతారం మీదుగా నడిచే బస్సులు కూడా ఇప్పుడు అనంతారం వరకు రావడం లేదు.డిపో అధికారులను అడిగితే..రోడ్డు బాగాలేదని … Read more

యూరియా రైతులకు ఇచ్చేది ఎప్పుడు వ్యవసాయం చేసేది ఎప్పుడు….

*హాసన్ పర్తి సెప్టెంబర్ 09(మన వార్త ప్రతినిధి):హనుమకొండ జిల్లా మసన్పర్తి మండల పరిధిలోని సిద్దాపుర్ పిఎసిఎస్సి కార్యాలయం వద్ద రైతుల ఇబ్బందులు పడుతున్న సంగతి ప్రజలకు తెలిసిందే.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం అనే పథకాలను ఆమోదిస్తున్నట్లు ప్రచారం చేస్తుంది.హనుమకొండ జిల్లాలో వ్యవసాయాన్ని ప్రోత్సహించే విధంగా సంబంధిత అధికారులు అవసరమైన అంత యూరియా అందుబాటులోకి ఎందుకు తేలేకపోతున్నారు.ఇప్పటికీ జిల్లాలో ఆయా మండలాలలో వ్యవసాయం చేసేందుకు వెళ్లాల్సిన రైతులు యూరియా కోసం పిఎసిఎస్సి ఎదుట నిరీక్షిస్తున్నారు.యూరియా కోసం చెప్పులు … Read more