ఘనంగా మోహన్నగారి రాజు దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలు…

గజ్వేల్, జూన్ 07( మన వార్త ప్రతినిధి జీ మురళి) సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోహన్న గారి రాజు పూజిత దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా శనివారం వారి స్వగృహంలో వాసవి క్లబ్ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ అధ్యక్షుడు జగ్గయ్య గారి శేఖర్ మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకులు సారిక శ్రీనివాస్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి నక్క రాములు గౌడ్, ఆధ్వర్యంలో మోహన్నగారి రాజు పూజిత దంపతులకు శాలువాతో సత్కరించి … Read more

పేకాట రాయులు అరెస్ట్…

మల్కాజ్గిరి జిల్లా,జూన్ 6 (మన వార్త జిల్లా ప్రతినిధి అంతోని ) అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మైకేల్ సెయింట్ మైకేల్ స్కూల్ సమీపంలో ఓ ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న పదిమంది పేకాట రాయులను పక్కా సమాచారంతో ఎస్ఓటి టీం పట్టుకున్నారు వారి వద్ద నుండి 35 వేల నగదు 13 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.

చందుర్తి మండలం ఎస్సైగా జిల్లాల రమేష్ బాధ్యతల స్వీకరణ…

-శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపు.. చందుర్తి మండలం,జూన్ 04 ( మన వార్త ప్రతినిధి దెబ్బట్టి ప్రవీణ్) చందుర్తి మండలం పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా జె. రమేష్ బుధవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ లో జరిగిన సాధారణ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మండలంలోని శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. గ్రామాల్లో ఎటువంటి శాంతి భద్రతలకు భంగం జరగకుండా పోలీస్ వ్యవస్థ … Read more

మీర్జాలగూడా లో అర్ధరాత్రి షాపులపై బుల్డోజర్ సహాయంతో షట్టర్లు తొలగింపు…

మల్కాజ్గిరి జిల్లా,మన వార్త ప్రతినిధి అంతోని : మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని మీర్జాలగూడా లో అర్ధరాత్రి షాపులపై బుల్డోజర్ సహాయంతో షట్టర్లు తొలగింపు.అర్ధరాత్రి సమయంలో దారుణ ఘటన జరిగింది. స్థానికంగా ఉన్న ఓ బిల్డింగ్ యజమాని,తన స్వంత భవనంలో పనిచేస్తున్న 16 షాపుల షట్టర్లను బుల్డోజర్ సహాయంతో కూల్చివేశాడు.ఈ ఘటనతో బాధిత కిరాయిదారులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఈ షాపుల్లో కొంతమంది 15 ఏళ్లకుపైగా వ్యాపారం చేస్తున్నవారు.ఇటీవల బిల్డింగ్ యజమాని వారిని షాపులు ఖాళీ చేయాలని … Read more

కొండగట్టు వద్ద రోడ్డు ప్రమాదం… ఆరుగురికి గాయాలు, మూడు నెలల బాబు మృతి…

మల్యాల, జూన్ 05(మన వార్త ప్రతినిధి) మల్యాల కొండగట్టు పంచముఖ ఆంజనేయ స్వామి దగ్గర ఈరోజు ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్సై నరేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం మామిడికాయల లోడుతో వస్తున్న డీసీఎం వ్యాను, పెళ్లి బృందంతో వెళ్తున్న ఎర్టిగా కారు ఎదురెదురుగా ఢీకొట్టాయి. దీంతో ఎర్టిగా కార్లో ఉన్న ఆరుగురికి గాయాలు కాగా, మూడు నెలల బాబు చనిపోయాడు. గాయాలైన వారిని వెంటనే అంబులెన్సులో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు సంఘటన … Read more

హరీష్ రావు ప్రజానాయకుడు — ఎన్ సీ సంతోష్ ఫ్రెండ్స్ ఫర్ యు అసోసియేషన్ ఆద్వర్యంలో ఘనంగా మాజీ మంత్రి హరీష్ రావు జన్మదిన వేడుకలు గజ్వేల్ జూన్ 03 (మన వార్త ప్రతినిధి జీ మురళి) మాజీ మంత్రి హరీష్ రావు జన్మదినం సందర్భంగా మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో బి ఆర్ ఎస్ యువ నాయకుడు ఎన్ సీ సంతోష్ ఆధ్వర్యంలో అంగడిపేట్ హనుమాన్ దేవాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించి నిరుపేదలకు … Read more

స్వర్ణామృత ప్రాశన ఔషధ పంపిణీ కార్యక్రమానికి విశేష స్పందన…

కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారి మంగళ శాసనాలతో సమాజసేవలో భాగంగా వికాస తరంగిణి జమ్మికుంట శాఖ ఆధ్వర్యంలో స్వర్ణామృత ప్రాశన కార్యక్రమం నిర్వహించి, మొదటి విడత ఔషధం 6 నెలల వయసు నుండి 16 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న 260 పిల్లలకు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ప్రతి నెల పుష్యమి నక్షత్రం రోజున ఉదయం 7-00 గంటలకు నుండి శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం జమ్మికుంట … Read more

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మెడలు వంచుదాం…ఉద్యమాలతో కార్మికుల హక్కులు సాధించుకుందాం…

-బీ ఆర్ ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్,హనుమకొండ, మే31(మనవార్త ప్రతినిధి):కార్మికుల సంక్షేమాన్ని కేంద్రంలోని బిజెపి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని మండి పడ్డారు.దేశంలోనూ రాష్ట్రంలోనూ కార్మికుల హక్కుల సాధన కోసం ప్రభుత్వాలకు వ్యతిరేకంగా బలమైన ఉద్యమాలు నిర్మించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.కార్మిక మాసోత్సవాల్లో భాగంగా బాలసముద్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్మృతివనం ఏకశిలా పార్కు వద్ద వివిధ కార్మిక సంఘాలతో కలిసి దాస్యం వినయ్ భాస్కర్ నేతృత్వంలో ధర్నా కార్యక్రమాన్ని … Read more

అల్వాల్ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన డిసిపి కోటిరెడ్డి…

మల్కాజ్గిరి జిల్లా, మే 31 మన వార్త జిల్లా ప్రతినిధి అంతోని : అల్వాల్ పోలీస్ స్టేషన్ మేడ్చల్ జోన్ డిసిపి కోటిరెడ్డి. పేట్ బషీరాబాద్ ఏసిపి బాల నాగిరెడ్డి అల్వాల్ స్టేషన్లో సంబంధించిన కేసుల పూర్తి వివరాలను పిసిపి కు అల్వాల్ సిఐ.రాహుల్ దేవ్ వివరించారు.అనంతరం ఆవరణలో మొక్కలు నాటారు.

మల్కాజ్గిరి అల్వాల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో టీజేఎఫ్ “25 “సం “రజతోత్సవ వాల్ పోస్టర్ ఆవిష్కరణ…

మల్కాజ్గిరి జిల్లా ,మే 31 మన వార్త జిల్లా ప్రతినిధి అంతోని : టీజేఎఫ్ రజతోత్సవ వేడుకలకు సంబంధించిన వాల్ పోస్టర్ ను మల్కాజ్గిరి నియోజకవర్గం అల్వాల్ పట్టణం ప్రెస్ క్లబ్ లో మేడ్చల్ జిల్లా టీజేఎఫ్.టి యు డబ్ల్యూ జే.అధ్యక్షులు బొమ్మ అమరేందర్ స్థానిక ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు శ్రీనివాసరెడ్డి జర్నలిస్టులతో కలిసి ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు సీనియర్ జర్నలిస్ట్ లు, నారపట్ల రవి గౌడ్,నాగరాజు, అంతోని.రాజు,శ్రవణ్,దేవేందర్, మల్లేష్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.