మోడల్ హిందూ స్మశాన వాటికగా అభివృద్ధికి పెద్దపీట: జిహెచ్ఎంసి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి.
తెలంగాణస్టేట్ బ్యూరో భాస్కర్ చారి, జూన్ 10 మనవార్త. మన్సూరాబాద్ డివిజన్, జడ్జస్ కాలనీ ఫేస్-1 లో 54,40,000 లక్షల నిధుల రూపాయలతో హిందూ స్మశాన వాటిక అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా పరిసర కాలనీల సంక్షేమ నాయకులతో కలిసి జిహెచ్ఎంసి డిప్యూటీ ఫ్లోర్ లీడర్, కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి అట్టి ప్రదేశంలో పర్యటించి అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ…హిందూ స్మశాన వాటికలో అన్ని హంగులతో సీ.సీ రోడ్లు, గార్డెన్, గ్రానైట్ … Read more