ధాన్యం కొనుగోలను వేగవంతం చేయండి :::తూప్రాన్ ఆర్డీవో జయచంద్ర రెడ్డి చేగుంట మే 08 (మన వార్తా ప్రతినిధి నరేందర్)
చేగుంట మండలంలో ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో APM, IKP CC,PACS ల సీఈఓ లకు, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇన్చార్జిలతో సమావేశం నిర్వహించారు, అకాల వర్షం నేపథ్యంలో ధాన్యం కొనుగోలు వేగంగా జరపాలని ఎప్పటికప్పుడు కొనుగోలు వివరాలు ట్యాబ్లో నమోదు చేసి రైతుల ఖాతాలు డబ్బులు త్వరగా జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆర్డీవో జయచంద్ర రెడ్డి ఆదేశించారు, ఈనెల 15వ తేదీ వరకు ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాల్లో … Read more