పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం….
చందుర్తి మండలం కిష్టంపేట గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2009-2010 వ బ్యాచ్కి చెందిన పదో తరగతి విద్యార్థుల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. పూర్వ విద్యార్థులంతా ఒకచోట చేరి గత స్మృతులను, జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఒకరునొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. తమ స్థితి గతులను ఒకరితో ఒకరు పంచుకున్నారు. పిల్లాపాపలతో కుటుంబ సమేతంగా ఉత్సాహంగా, ఉల్లాసంగా కబుర్లు చెప్పుకున్నారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ,పాఠశాల కు దూరమై 14 సంవత్సరాలు … Read more