మేడిపల్లి మండల ప్రింట్ మీడియా నూతన అధ్యక్షులుగా చిర్ర శ్రీధర్ రెడ్డి.
తెలంగాణస్టేట్ బ్యూరో, భాస్కర్ చారి, జూన్ 22, మనవార్త. మేడిపల్లి మండల ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షులుగా చిర్ర శ్రీధర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా వడ్డెమాను సుందర్, కోశాధికారిగా మరాఠి మల్లేష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా టియుడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షులు గడ్డమీది బాలరాజు మాట్లాడుతూ సమన్వయంతో ముందుకు సాగుదాం జర్నలిజం విలువలు పెంపొందించేందుకు కృషి చేద్దాం అన్నారు. శనివారం నాడు మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండల ప్రింట్ మీడియా … Read more