బర్రెoకుల కుంటను కాపాడండి తహసిల్దార్ కు వినతి పత్రం అందచేసిన బిజెపి నాయకులు…

నార్సింగి డిసెంబర్ 22 ( మన వార్త ప్రతినిధి ) నార్సింగి శివారులోని షేర్ పల్లి గ్రామానికి వెళ్లే రోడ్డులో ఉన్న బర్రెoకల కుంట ను కాపాడాలని బిజెపి నాయకులు తహసిల్దార్ గ్రేసీ భాయ్ కి వినతి పత్రాన్ని అందజేశారు. నార్సింగి గ్రామ శివారులోని 624 సర్వే నెంబరు లో ఉన్న బర్రింకలకుంట విస్తీర్ణం ఎంత ఉన్నదో సర్వే నిర్వహించి హద్దులు ఏర్పాటు చేయాలని వినతిపత్రంలో బిజెపి నాయకులు అధికారులను కోరారు. కుంటను కబ్జా నుండి కాపాడి … Read more

కుటుంబాన్ని బలికొన్న ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ పురుగుల మందు తాగి దంపతుల ఆత్మహత్య దాచారం గ్రామంలో విషాదం……

బెజ్జంకి,డిసెంబర్ 21(మన వార్త ప్రతినిధి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండంలోని దాచారం గ్రామానికి చెందిన వడ్లకొండ శ్రీహర్ష, రుక్మిణి దంపతులు బెజ్జంకి మండల కేంద్రంలో బట్టల దుకాణం నిర్వహిస్తున్నారు.బెజ్జంకిలో ఆదివారం భార్య భర్తలు పురుగుల మందు తాగగా, సంఘటన స్థలంలో భార్య రుక్మిణి మృతి చెందగా,భర్త శ్రీహర్ష ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.ఈ యొక్క దంపతులకు మూడు సంవత్సరాల పాప హరిప్రియ ఉన్నటుస్థానికులు తెలిపారు. దంపతుల మృతితో గ్రామంలో విషాదషయాలు అలుముకున్నాయి.సంఘటనా స్థలంలో సూసైడ్ నోట్ … Read more

కుటుంబాన్ని బలికొన్న ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్పురుగుల మందు తాగి దంపతుల ఆత్మహత్య దాచారం గ్రామంలో విషాదం….

బెజ్జంకి,డిసెంబర్ 21(మన వార్త ప్రతినిధి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండంలోని దాచారం గ్రామానికి చెందిన వడ్లకొండ శ్రీహర్ష, రుక్మిణి దంపతులు బెజ్జంకి మండల కేంద్రంలో బట్టల దుకాణం నిర్వహిస్తున్నారు.బెజ్జంకిలో ఆదివారం భార్య భర్తలు పురుగుల మందు తాగగా, సంఘటన స్థలంలో భార్య రుక్మిణి మృతి చెందగా,భర్త శ్రీహర్ష ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.ఈ యొక్క దంపతులకు మూడు సంవత్సరాల పాప హరిప్రియ ఉన్నటుస్థానికులు తెలిపారు. దంపతుల మృతితో గ్రామంలో విషాదషయాలు అలుముకున్నాయి.సంఘటనా స్థలంలో సూసైడ్ నోట్ … Read more

కుటుంబాన్ని బలికొన్న ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ పురుగుల మందు తాగి దంపతుల ఆత్మహత్య దాచారం గ్రామంలో విషాదం….. .బెజ్జంకి,డిసెంబర్ 21(మన వార్త ప్రతినిధి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండంలోని దాచారం గ్రామానికి చెందిన వడ్లకొండ శ్రీహర్ష, రుక్మిణి దంపతులు బెజ్జంకి మండల కేంద్రంలో బట్టల దుకాణం నిర్వహిస్తున్నారు.బెజ్జంకిలో ఆదివారం భార్య భర్తలు పురుగుల మందు తాగగా, సంఘటన స్థలంలో భార్య రుక్మిణి మృతి చెందగా,భర్త శ్రీహర్ష ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.ఈ యొక్క దంపతులకు మూడు … Read more

సర్పంచుల బాధ్యతల స్వీకరణ వాయిదా- డిసెంబర్ 20 నుంచి 22కు మారిన అపాయింటెడ్ డే- పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులుహైదరాబాద్….

డిసెంబర్ 17 (మనవార్త ప్రతినిధి): రాష్ట్రంలోని నూతనంగా ఎన్నికైన సర్పంచుల బాధ్యతల స్వీకరణకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగా నిర్ణయించిన డిసెంబర్ 20వ తేదీని రద్దు చేసి, డిసెంబర్ 22వ తేదీన ‘అపాయింటెడ్ డే’గా ఖరారు చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికైన సర్పంచులందరూ కొత్త తేదీననే పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.డిసెంబర్ 20వ తేదీన సరైన ముహూర్తాలు లేవన్న కారణంతో తేదీ మార్పు చేయాలంటూ పలువురు … Read more

గుగ్గిళ్ల గ్రామ 2 వ వార్డు సభ్యులుగా దూశెట్టి రాజిరెడ్డి గెలుపు…

బెజ్జంకి, డిసెంబర్ 14(మన వార్త ప్రతినిధి )సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం లోని గుగ్గిళ్ల గ్రామంలో 2 వ విడత స్థానిక ఎన్నికల్లో రెండవ వార్డ్ మెంబర్ గా దూసెట్టి రాజిరెడ్డి తమ సమీప అభ్యర్థి సీత కొమరయ్య పై వార్డు సభ్యులుగా గెలపొందినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.ఈ సందర్భంగా దూసేట్టి రాజిరెడ్డి మాట్లాడుతూ ప్రజలకు సేవ చేసేందుకు నాకు ఈ యొక్క అవకాశం కల్పించెందుకు కృషి చేసిన వార్డు సభ్యులు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ,వార్డుకి … Read more

ఎన్నికల శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు..ఎస్సై సిరిసిల్ల అశోక్…*సెక్షన్ 163 బి ఎన్ ఎస్ ఎస్ (144 సి ఆర్ పి సి) విధింపు….అల్లర్లు చేస్తే లక్ష జరిమానా – ఆరు నెలల జైలు…

ఇల్లంతకుంట డిసెంబర్ 12 (మన వార్త ప్రతినిధి);స్థానిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో శాంతి–భద్రతలకు భంగం కలిగించే చర్యలకు ఎవ్వరూ పాల్పడవద్దని స్థానిక ఎస్సై సిరిసిల్ల అశోక్ ప్రజలకు శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ స్థానిక ఎన్నికలు రెండవ విడతల తేదీ ఈనెల 14- 12- 2025 ( ఆదివారం) రోజున నిర్వహించబడుతున్నది.కావున దానికోసం ప్రచారాలు ఈరోజు అనగా తేదీ:12-12 – 2025 ( శుక్రవారం) సాయంత్రం 05.00 గంటలకు ముగుస్తున్నవి.సాయంత్రం 05.00 గంటల … Read more

బెజ్జంకి మండలంలోని పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన హుస్నాబాద్ ఆర్టివో రామ్మూర్తి …

బెజ్జంకి, డిసెంబర్ 12( మన వార్త రిపోర్టర్ )సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని ఆయా గ్రామాల్లో రెండవ విడత స్థానిక ఎన్నికలలో భాగంగా సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించిన బెజ్జంకి, గుండారం, బేగంపేట, వడ్లుర్ గ్రామాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను శుక్రవారం హుస్నాబాద్ ఆర్టిఓ రామ్మూర్తి, బెజ్జంకి తహసిల్దార్ శ్రీకాంత్ తో కలిసి పరిశీలించారు.ఆయా గ్రామాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను పరిశీలించి,ఎన్నికల సిబ్బందికి కావలసిన మౌలిక వసతులు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకొనీ ఎన్నికల అధికారులకు,సిబ్బందికి … Read more

శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దు ఎన్నికల కోడ్ అమలులో ఉంది – ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ గూమి కూడ రాదు బెజ్జంకి ఎస్సై సౌజన్య…

బెజ్జంకి,డిసెంబర్ 12(మన వార్త ప్రతినిధి ) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల వ్యాప్తంగా సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికలు( రెండవ దశ) నేపథ్యంలో శాంతి భద్రతల నడుమ జరిగేందుకు గాను సెక్షన్ 163,BNSS, 2023 అమలు చేయడం జరిగింది.తేదీ 12-12-2025 శుక్రవారం సాయంత్రం 5గంటల నుండి తేదీ 15-12-2025 ఉదయం ఏడు గంటల వరకు ఈ యాక్ట్ అమలులో ఉంటుందని బెజ్జంకి ఎస్సై సౌజన్య తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా … Read more

జాలిగామలో ప్రశాంతంగా కొనసాగుతున్న ఎన్నికలు…

గజ్వేల్డి,సెంబర్ 11,మన వార్త ప్రతినిధి:సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం జాలిగామలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి, ఓటు హక్కును వినియోగించుకున్న మాజీ ఎంపీటీసీ తాళ్ల ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. వారితో పాటు ప్రవీణ్,సంపత్,నర్సింలు, సింగం,శ్రవణ్, నవీన్, రాజలింగం,స్వామి,సింహం,కరుణాకర్,నవీన్ తదితరులు ఉన్నారు.