ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో కలిసి నిర్మాణనికి భూమి పూజ పాల్గొన్న తూంకుంట నర్సారెడ్డి.అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తాం.ఆరు నెలల్లో గృహాల నిర్మాణం పూర్తి చేయాలి. – డిసిసి అధ్యక్షులు తూoకుంట నర్సారెడ్డి….
జూన్ 29,( మన వార్త ప్రతినిధి జీ మురళి)అర్హులైన ప్రతి పేదకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరి చేస్తున్నట్లు డిసిసి అధ్యక్షులు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూoకుంట నర్సారెడ్డి పేర్కొన్నారు ఆదివారం సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదిపుర్ గ్రామంలో లబ్ధిదారులతో కలిసి ఇండ్ల నిర్మాణాలు ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. గజ్వేల్ నియోజక వర్గానికి 3 వేల ఇండ్లు మంజూరు కాగా, ఇప్పటికే అర్హులైన 2938 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరి పత్రాలు అందజేసినట్లు తెలిపారు. … Read more