ఏల్. బి స్టేడియం లో యోగ కార్యక్రమం లో పాల్గొన శ్రవణ్…..

జూన్ 20 మన వార్త మల్కాజ్గిరి జిల్లా ప్రతినిధి ఆంతోని : మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ ఏల్. బి స్టేడియం లో రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మరియు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చెసిన యోగ కార్యక్రమం లో పాల్గొన్నారు.దాదాపు 50 వెలమందికి పైగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమం లో బీజేపీ నాయకులు రవి, శ్రీనివాస్, నందు యాదవ్, నర్సింహా తదితరులు పాల్గొన్నారు.

ఎల్కతుర్తి సమీపంలో రోడ్డు ప్రమాదం…..

ఎల్కతుర్తి జూన్ 19 ( మన వార్త ప్రతినిధి) ఎల్కతుర్తి మండల కేంద్రంలోని కార్నల్ స్కూల్ సమీపంలో ఈరోజు తీవ్ర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ లారీ–బైక్ ఢీకొన్న ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న సూరారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నాయకుడు భాష బోయిన రవి (వయసు 45) అక్కడికక్కడే మృతి చెందారు.ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. … Read more

అమీర్ కనివినేస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ను ప్రారంభించిన కే ఆర్ దిలీప్ రాజ్….

కాజిపేట్ జూన్17(మనవార్త ప్రతినిధి):హనుమకొండ జిల్లా కాజీపేట మండల పరిధిలోని మడికొండ చౌరస్తాలో నూతన అమిర్ కన్వీనేస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ను ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించిన వరంగల్ అర్బన్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కేఆర్ దిలీప్ రాజ్ తదనంతరం మాట్లాడుతూ యువత అన్ని రంగాల్లోనూ యువత ముందు వరుసలో ఉండటం అభినందనీయం, యువతను ప్రోత్సహించటంలో నేను ఎప్పుడూ ముందు ఉంటానని తెలిపారు కష్టపడి స్వయం ఉపాధి చేసుకుంటూ ఆర్థికంగా స్థిరపడి ముందుకు కొనసాగాలని కె … Read more

అమీర్ కనివినేస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ను ప్రారంభించిన కే ఆర్ దిలీప్ రాజ్* కాజిపేట్ జూన్17(మనవార్త ప్రతినిధి):హనుమకొండ జిల్లా కాజీపేట మండల పరిధిలోని మడికొండ చౌరస్తాలో నూతన అమిర్ కన్వీనేస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ను ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించిన వరంగల్ అర్బన్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కేఆర్ దిలీప్ రాజ్ తదనంతరం మాట్లాడుతూ యువత అన్ని రంగాల్లోనూ యువత ముందు వరుసలో ఉండటం అభినందనీయం, యువతను ప్రోత్సహించటంలో నేను ఎప్పుడూ ముందు … Read more

భువనగిరిలో పెరిగిన ప్రైవేట్ ఆసుపత్రులు….**హంగు ఆర్భాటం చూపించి భారీగా వసూలు…..

డాక్టర్ ఓపీ చూస్తే..మందులు ఇక్కడే కొనాలి.**ఇదో కొత్త రకం మెడికల్ మోసం..ఆర్ధిక ఇబ్బందుల్లో రోగులు.**కొందరు ఆర్ఎంపీ లతో డాక్టర్ల సత్ సంబంధాలు.. ఒప్పందాలు.**యాదాద్రి భువనగిరి జిల్లా జూన్ / 16 / మన వార్త జిల్లా ప్రత్యేక కథనం.*హైదరాబాద్ కు అతి దగ్గరలో ఎంతో అభివృద్ధి చెందుతున్న భువనగిరి డివిజన్ లో ప్రస్తుతం ప్రైవేట్ ఆసుపత్రులు పెరిగాయి. అయితే వైద్యము వ్యాపారము లా మారిపోయిందని పలువురు ఆరోపిస్తున్నారు..ముఖ్యంగా భువనగిరిలో వైద్యాన్ని వ్యాపారంగా మారిందని పలువురు తప్పు పడుతున్నారు. … Read more

లంచం తీసుకుంటూ ఏసీబీ కి పట్టుబడిన డిఈఓ….

లంచం తీసుకుంటూ డీఈవో ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఈ సంఘటన ములుగు జిల్లాలో చోటు చేసుకుంది.డీఈఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి ప్రభుత్వ ఉపాధ్యాయుని వద్ద లంచం తీసుకుంటుండగా జిల్లా విద్యాశాఖ అధికారి జి. పాణినితో పాటు కార్యాలయ ఉద్యోగి దిలీప్‌ను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వివరాల్లోకివెళ్తే.కన్నాయిగూడెం మండలానికి చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు గత సంవత్సరం అనారోగ్యం కారణంగా సెలవు తీసుకున్నాడు.సెలవు తీసుకున్న అనంతరం విధుల్లో చేరిన ఉపాధ్యాయుడు సెలవు దినాలలో వేతనం బిల్లును … Read more

ఉద్యమ గాయనీ గాయకులకు ఉద్యోగాలు కల్పించాలి: యెల్లపోశెట్టి

వేములవాడ జూన్ 15 (మన వార్త ప్రతినిధి దెబ్బేటి ప్రవీణ్ ) తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణం పెట్టిన ఉద్యమ కళాకారులకు న్యాయం జరగాల్సిన అవసరం ఉందని, వారిని గుర్తించి ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించాలని రాష్ట్ర కన్వీనర్ కళాతపస్వి యెల్లపోశెట్టి కోరారు. ఆదివారం కరీంనగర్ కళాభారతిలో జరిగిన “పాటల పల్లకి” కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు విస్తరించిన ఈ కార్యక్రమానికి నేర్నాల కిషోర్ అధ్యక్షత వహించగా, … Read more

వృత్తి దారులకు పెండింగ్‌లో ఉన్న విద్యుత్ బకాయిలు చెల్లించాలి.

తెలంగాణస్టేట్ బ్యూరో, భాస్కర్ చారి, జూన్ 16, మనవార్త. గత ప్రభుత్వం రాష్ట్రంలోని రజకులకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తే నేడు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఉన్న సర్కారు గత పదిహేను నెలలుగా బకాయిలు చెల్లించడం లేదని అందుకే ఈ నెల17 న నగరంలోని ఇందిరా పార్కు వద్ద ధర్నా నిర్వహిస్తన్నామి రజక వృత్తి దారుల సంఘం నాయకులు తెలిపారు. ఈ మేరకు ఆదివారం నాడు మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం చెంగిచెర్ల లో ధర్నాకు … Read more

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన కట్కూరి శ్రీనివాస్….

వేములవాడ జూన్ 14 ( మన వార్త ప్రతినిధి దెబ్బేటి ప్రవీణ్) వేములవాడ పట్టణ స్థానిక బీఆర్ఎస్ పార్టీ నేత కట్కూరి శ్రీనివాస్, ప్రభుత్వ విప్ మరియు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సమక్షంలో అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ ఆయనను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు తనను ఆకట్టుకున్నాయని, ప్రజల కోసం మరింతగా పనిచేసేందుకు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నానని కట్కూరి శ్రీనివాస్ పేర్కొన్నారు. … Read more

రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరడమే లక్ష్యంగా పనిచేయాలి గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసినవారు తిరిగి స్వంత గూటికి రావాలి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ కో ఆప్షన్ సభ్యులు . వేములవాడ జూన్ 14 ( మన వార్త ప్రతినిధి దెబ్బేటి ప్రవీణ్ )రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు..శనివారం వేములవాడ పట్టణంలోని … Read more