మార్కెట్ యార్డులో వరి ధాన్యాన్ని పరిశీలించిన వంటేరు ప్రతాప్ రెడ్డి…

గజ్వేల్ మే 19,(మన వార్త ప్రతినిధి జీ మురళి)bగజ్వేల్ లోని మార్కెట్ యార్డులో వరి ధాన్యాన్ని పరిశీలించిన గజ్వేల్ నియోజకవర్గం ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి0ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గం లో రోడ్ల వెంబడి కొన్ని వేల క్వింటాళ్ల వరి ధాన్యం రోడ్లమీద ఉందని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం వారి ధాన్యం కొనడంలో విఫలమైందని తెలిపారు మార్కెట్ యార్డులలో రోడ్ల వెంబడి ఎక్కడ చూసినా వరి ధాన్యమే కనిపిస్తుందని కనీసం కాంగ్రెస్ … Read more

నకిలీ విత్తనాల అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకోవాలి: సీఎం రేవంత్ రెడ్డి

-నకిలీ విత్తనాల అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకోవాలి: సీఎం… మే16(మనవార్త) తెలంగాణ వ్యవసాయశాఖ అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఉన్నాతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు. వానాకాలం పంటలకు సన్నద్ధమవ్వాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీచేశారు. నకిలీ విత్తనాల అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.

స్వరాజ్య వేదిక ద్వారా రైతుకుటుంబానికి రూరల్ డెవలప్మెంట్ సర్వీసు సొసైటీ తరఫున ఆర్థిక సహాయం…

మనవార్త :కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం చిన్నకొమటిపల్లి గ్రామానికి చెందిన చెందిన ముక్క సదయ్య కౌలు రైతు అప్పుల బాధతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. భూమిని కౌలు తీసుకొని పత్తి సాగు చేసినాడు. పంట దిగుబడి రాకపోవడం వలన 4 లక్షల వరకు అప్పులు అయినాయి. తెచ్చిన అప్పు తీర్చే మార్గం లేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇతనికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. అట్టి కుటుంబాన్ని రైతు స్వరాజ్య … Read more

అప్పుల బాధ తాళలేక యువకుడు ఆత్మహత్య…

ఇల్లంతకుంట మే 16 (మన వార్త ప్రతినిధి):రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని జవారిపేట గ్రామానికి చెందిన మేరుగు సంతోష్ (35) సంవత్సరాలు శుక్రవారం రోజున అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.మృతుడికి భార్య ఒక కొడుకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.మృతుడి భార్య జ్యోతి తెలిపిన వివరాల ప్రకారం మాకు చిన్నపాటి కిరాణం షాప్ ఉన్నందున నడిపించుకుంటూ నా భర్త సంతోష్ గూడ్స్ ఆటో నడిపేవాడు మండలంలోని పలు గ్రామాలలో పత్తి వ్యాపారం … Read more

ఖననం చేసేందుకు తల్లి చేతిలో చిల్లిగవ్వ లేక..గుండెలవిసేలా రోదించిన తల్లి…

ములుగు,మనవార్త అనారోగ్యంతో ప్రభుత్వ దవాఖానకు వచ్చిన కొడుకు మృతి చెందగా, పాడె మోసేందుకు నలుగురు లేక, ఖననం చేసేందుకు తల్లి చేతిలో చిల్లిగవ్వ లేక, పిడికెడు పూలను కొడుకు శవం మీద చల్లి చేతులెత్తి మొక్కి పంచాయతీ సిబ్బందితో కాటికి సా గనంపింది.ములుగు జిల్లా కేంద్రంలో ఆలస్యంగా వెలుగుచూసింది. ములుగు జిల్లా మల్లంపల్లి మండల కేంద్రానికి చెందిన లచ్చమ్మ ఒక్కగానొక్క కొడుకు రాజు (20) ఈనెల 14 తెల్లవారుజామున చేతి మణికట్టు వద్ద కత్తితో కోసుకున్నాడు. గాయపడిన … Read more

గుడ్‌న్యూస్‌.. రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం.. ఒకేసారి మూడు నెలల రేషన్‌..!!

హైదరాబాద్‌ మనవార్త: వర్షాకాలంలో తిండి గింజల నిల్వ, రవాణాలో అంతరాయాలు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది.జూన్‌ నుంచి మొదలయ్యే వర్షాకాలం, వరదల వంటివి రాష్ట్రాలకు అడ్డంకులుగా మారవచ్చన్న అంచనాల నేపథ్యంలో, అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు జాతీయ ఆహార భద్రత చట్టం కింద ఆగస్టు 2025 వరకు అవసరమైన తిండి ధాన్యాలను ముందస్తుగానే లిఫ్టింగ్‌ చేసి, పంపిణీ చేయాలని స్పష్టం చేసింది. మూడు నెలల కోటాను ఒకేసారి … Read more

రేపటి బందుకు వాణిజ్య వ్యాపారస్తులు ఎవరు కూడా సహకరించవద్దు..

యధావిధిగా షాపులు తెర్చుకోండి: పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్…. వేములవాడ మే 13 ( మన వార్త ప్రతినిధి దెబ్బట్టి ప్రవీణ్) మంగళవారం రోజున వేములవాడ పట్టణంలో మెయిన్ రోడ్డు ప్రతి షాప్ కు తిరుగుతూ కరపత్రాలు పంచుతూ రేపు బిజెపి బిఆర్ఎస్ ఇచ్చిన బందుకు వాణిజ్య వ్యాపారస్తులు సహకరించద్దని తన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ వారన్నారు. యధావిధిగా షాపులు తెచ్చుకొని ఉండాలని వారు వ్యాపారస్తులకు చెప్పడం జరిగింది. … Read more

రేపటి బందుకు వాణిజ్య వ్యాపారస్తులు ఎవరు కూడా సహకరించవద్దు…

-యధావిధిగా షాపులు తెర్చుకోండి: పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్…. వేములవాడ మే 13 ( మన వార్త ప్రతినిధి దెబ్బట్టి ప్రవీణ్) మంగళవారం రోజున వేములవాడ పట్టణంలో మెయిన్ రోడ్డు ప్రతి షాప్ కు తిరుగుతూ కరపత్రాలు పంచుతూ రేపు బిజెపి బిఆర్ఎస్ ఇచ్చిన బందుకు వాణిజ్య వ్యాపారస్తులు సహకరించద్దని తన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ వారన్నారు. యధావిధిగా షాపులు తెచ్చుకొని ఉండాలని వారు వ్యాపారస్తులకు చెప్పడం జరిగింది. … Read more

రోడ్లపై ధాన్యం పోయడం మానాలి:సిఐ సైదా

గజ్వేల్ మే (మన వార్త ప్రతినిధి జీ మురళి) రోడ్ల పై ధాన్యం కుప్పలు ఉండడం వల్ల ప్రమాదాలు జరిగి ఎంతో మంది చనిపోతున్నారని, సాధ్యమైనంత వరకు రైతులు రోడ్ల పై ధాన్యం పోయారాదని గజ్వేల్ సిఐ బి సైదా సూచించారు సోమవారం గజ్వేల్ సిఐ సైదా మీడియాతో మాట్లాడుతూ రోడ్లపై ధాన్యం పోయడం వల్ల వాహనదారులు, మోటార్ సైకిల్ వాహనదారులు రాత్రి సమయాలలో అది గమనించక కొంతమంది గాయాలపాలు కావడం, ప్రమాదం జరిగి చనిపోతున్నారని, బావి … Read more

వేములవాడ పట్టణంలో బుద్ధ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన ప్రజా సంఘాల నాయకులు…

వేములవాడ ( మన వార్త ప్రతినిధి దెబ్బట్టి ప్రవీణ్) వేములవాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో 2569 వ బౌద్ధ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిద్ధార్థ గౌతమ బుద్ధుడు క్రీస్తుపూర్వం 563వ సంవత్సరంలో లుంబినిలోని కోశాలరాజా కుటుంబంలో జన్మించిన సిద్ధార్థుడు రాజుగా రాజ్యాన్ని పాలించాల్సిన సిద్ధార్థుడు సమాజంలో ఉన్న అశాంతికి కారణం అనేకమైన కోరికలని భావించి ధ్యానంతో అశాంతిని దూరం చేసి శాంతియుతంగా మానవ వాళి … Read more