ట్రంక్ లైన్ పనులను పర్యవేక్షించిన జిహెచ్ఎంసి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి.
తెలంగాణస్టేట్ బ్యూరో, భాస్కర్ చారి, జూన్ 29, మనవార్త. మన్సూరాబాద్ డివిజన్ లోని దాదాపు 20 కాలనీలకు భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ శాశ్వత పరిష్కారంగా సి ఎస్ ఆర్ కాలనీ నుండి మొదలయ్యి ప్రస్తుతం స్వాతి రెసిడెన్సిలో జరుగుతున్న ట్రంక్ లైన్ పనులను హెచ్ఎం డబ్ల్యు ఎస్ & ఎస్ బీ అధికారులతో, వివిధ కాలనీ సంక్షేమ సంఘం సభ్యులతో కలిసి పనులను పరిశీలించిన జిహెచ్ఎంసి డిప్యూటీ ఫ్లోర్ లీడర్,స్థానిక కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి.ఈ సందర్భంగా … Read more