గ్రామపంచాయతీ కార్మికుల ముందస్తు అరెస్ట్….
తూప్రాన్ జూన్ 27 (మన వార్తా ప్రతినిధి, పి. ఆంజనేయులు గౌడ్) హైదరాబాద్ లోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయానికి ధర్నాకు వెళ్తున్న కార్మికులను తూప్రాన్ పోలీసులు శుక్రవారం ముందస్తు అరెస్టు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తమ పెండింగ్ బిల్లులను చెల్లించాలనే డిమాండ్ తో శాంతియుత ధర్నాకు వెళ్తున్న తమను పోలీసులు అడ్డుకోవడం పట్ల పంచాయతీ కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా పెండింగ్ బిల్లులను వెంటనే మంజూరు చేయాలని లేనిచో తమ కుటుంబాలు రోడ్డున … Read more