సీజ్ చేసిన ఇసుక కుప్పలు మాయం….
తూప్రాన్ జూన్ 24 (మన వార్తా ప్రతినిధి, పి. ఆంజనేయులు గౌడ్) తూప్రాన్ మండలం కిష్టాపూర్ హల్ది వాగులో ఈనెల 20న పోలీస్, రెవిన్యూ, విద్యుత్ అధికారులు సంయుక్తంగా దాడి చేసి అక్రమ విద్యుత్ పరికరాలతో పాటు అక్రమంగా డంపు చేసిన ఇసుక కుప్పలను సీజ్ చేశారు. ఇసుక కుప్పలను సోమవారం వేలం వేస్తామని అదే రోజు తహసిల్దార్ ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి గలవారు మెదక్ కలెక్టర్ పేరిట డీడీలు తీసి తాసిల్దార్ కార్యాలయంలో సమర్పించాలని … Read more