ఆంజనేయస్వామి దేవాలయం అర్చకులు మృతి * మృతుని కుటుంబాన్ని పరామర్శించిన టి ఆర్ ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు హింగే భాస్కర్….
ఎల్కతుర్తి నవంబర్ 24 మన వార్త ప్రతినిధి ఎల్కతుర్తి మండలం వీరనారాయణపురం (దగ్గువారిపల్లి) గ్రామంలో ఆంజనేయ స్వామి గుడి పూజారిగా భక్తి పూర్వకంగా సేవలందిస్తున్న సిద్ధాంతి సంతోష్ (43) అనారోగ్యానికి గురై చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం 10:40 నిమిషాలకు మృతి చెందిన విషయం తెలిసిందే రెండు రోజులుగా అస్వాస్తతతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు మొదట గ్రామంలోని స్థానిక వైద్యులను సంప్రదించారు అయితే పరిస్థితి క్షీణించడంతో వెంటనే అనుమకొండలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ … Read more