గుగ్గిళ్ల గ్రామ 2 వ వార్డు సభ్యులుగా దూశెట్టి రాజిరెడ్డి గెలుపు…

బెజ్జంకి, డిసెంబర్ 14(మన వార్త ప్రతినిధి )సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం లోని గుగ్గిళ్ల గ్రామంలో 2 వ విడత స్థానిక ఎన్నికల్లో రెండవ వార్డ్ మెంబర్ గా దూసెట్టి రాజిరెడ్డి తమ సమీప అభ్యర్థి సీత కొమరయ్య పై వార్డు సభ్యులుగా గెలపొందినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.ఈ సందర్భంగా దూసేట్టి రాజిరెడ్డి మాట్లాడుతూ ప్రజలకు సేవ చేసేందుకు నాకు ఈ యొక్క అవకాశం కల్పించెందుకు కృషి చేసిన వార్డు సభ్యులు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ,వార్డుకి … Read more

ఎన్నికల శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు..ఎస్సై సిరిసిల్ల అశోక్…*సెక్షన్ 163 బి ఎన్ ఎస్ ఎస్ (144 సి ఆర్ పి సి) విధింపు….అల్లర్లు చేస్తే లక్ష జరిమానా – ఆరు నెలల జైలు…

ఇల్లంతకుంట డిసెంబర్ 12 (మన వార్త ప్రతినిధి);స్థానిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో శాంతి–భద్రతలకు భంగం కలిగించే చర్యలకు ఎవ్వరూ పాల్పడవద్దని స్థానిక ఎస్సై సిరిసిల్ల అశోక్ ప్రజలకు శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ స్థానిక ఎన్నికలు రెండవ విడతల తేదీ ఈనెల 14- 12- 2025 ( ఆదివారం) రోజున నిర్వహించబడుతున్నది.కావున దానికోసం ప్రచారాలు ఈరోజు అనగా తేదీ:12-12 – 2025 ( శుక్రవారం) సాయంత్రం 05.00 గంటలకు ముగుస్తున్నవి.సాయంత్రం 05.00 గంటల … Read more

బెజ్జంకి మండలంలోని పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన హుస్నాబాద్ ఆర్టివో రామ్మూర్తి …

బెజ్జంకి, డిసెంబర్ 12( మన వార్త రిపోర్టర్ )సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని ఆయా గ్రామాల్లో రెండవ విడత స్థానిక ఎన్నికలలో భాగంగా సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించిన బెజ్జంకి, గుండారం, బేగంపేట, వడ్లుర్ గ్రామాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను శుక్రవారం హుస్నాబాద్ ఆర్టిఓ రామ్మూర్తి, బెజ్జంకి తహసిల్దార్ శ్రీకాంత్ తో కలిసి పరిశీలించారు.ఆయా గ్రామాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను పరిశీలించి,ఎన్నికల సిబ్బందికి కావలసిన మౌలిక వసతులు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకొనీ ఎన్నికల అధికారులకు,సిబ్బందికి … Read more

శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దు ఎన్నికల కోడ్ అమలులో ఉంది – ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ గూమి కూడ రాదు బెజ్జంకి ఎస్సై సౌజన్య…

బెజ్జంకి,డిసెంబర్ 12(మన వార్త ప్రతినిధి ) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల వ్యాప్తంగా సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికలు( రెండవ దశ) నేపథ్యంలో శాంతి భద్రతల నడుమ జరిగేందుకు గాను సెక్షన్ 163,BNSS, 2023 అమలు చేయడం జరిగింది.తేదీ 12-12-2025 శుక్రవారం సాయంత్రం 5గంటల నుండి తేదీ 15-12-2025 ఉదయం ఏడు గంటల వరకు ఈ యాక్ట్ అమలులో ఉంటుందని బెజ్జంకి ఎస్సై సౌజన్య తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా … Read more

జాలిగామలో ప్రశాంతంగా కొనసాగుతున్న ఎన్నికలు…

గజ్వేల్డి,సెంబర్ 11,మన వార్త ప్రతినిధి:సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం జాలిగామలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి, ఓటు హక్కును వినియోగించుకున్న మాజీ ఎంపీటీసీ తాళ్ల ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. వారితో పాటు ప్రవీణ్,సంపత్,నర్సింలు, సింగం,శ్రవణ్, నవీన్, రాజలింగం,స్వామి,సింహం,కరుణాకర్,నవీన్ తదితరులు ఉన్నారు.

మల్కాజిగిరి నియోజకవర్గంలో జిహెచ్ఎంసి డివిజన్ల పునర్విభజన – 9 నుంచి 16కు విస్తరణ….

.మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, డిసెంబర్ 10 మన వార్త : పట్టణ అభివృద్ధి, జనాభా పెరుగుదల, ప్రజా సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా మల్కాజిగిరి నియోజకవర్గంలో జిహెచ్ఎంసి పరిపాలన విభాగాలను పునర్వ్యవస్థీకరించారు. ఇప్పటి వరకు 9 డివిజన్‌లుగా ఉన్న మల్కాజిగిరి ప్రాంతాన్ని ఇప్పుడు 16 డివిజన్‌లుగా విస్తరించారు. కొత్తగా ప్రకటించిన డివిజన్‌ల జాబితాను జిహెచ్ఎంసి అధికారులు విడుదల చేశారు.క్రొత్త డివిజన్‌ల వారీగా సంఖ్యలు – పేర్లు1. ఈస్ట్ ఆనంద్ బాగ్ – 1802. మీర్జాలగూడ – … Read more

రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం ద్విచక్ర వాహనదారుడికి గాయాలు….

బెజ్జంకి, డిసెంబర్ 9 (మన వార్త రిపోర్టర్ )సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని బెజ్జంకి క్రాసింగ్ రాజీవ్ రహదారిపై వెళ్తున్న కోహెడ మండలం శనిగరం గ్రామానికి రాజు తన యొక్క టీవీఎస్ ఎక్సెల్ పై శంకర్ నగర్ – బెజ్జంకి క్రాసింగ్ వద్ద వేగంగా వెనుక నుంచి వస్తున్న పల్సర్ బైక్ ముందు పోతున్న ఎక్సెల్ బైక్ ని ఢీ కొట్టింది.ఎక్సెల్ పై వెళ్తున్న రాజుకు గాయాలు కాగా స్థానికులు ఆసుపత్రికి తరలించారని సమాచారం. పూర్తి వివరాలు … Read more

చెక్‌పోస్ట్ వద్ద బారికేడు ఢీకొట్టి కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు..నిందితులను పట్టుకున్న బెజ్జంకి ఎస్సై సౌజన్య…

.బెజ్జంకి,డిసెంబర్ 4 (మన వార్త ప్రతినిధి);బెజ్జంకి మండలం దేవక్కపల్లి స్టేజ్ ఎలక్షన్ చెక్‌పోస్ట్ వద్ద డ్యూటీలో ఉన్న ఎస్‌ఎస్‌టి సిబ్బందిని బుధవారం అర్ధరాత్రి సమయంలో ఇద్దరు యువకులు మద్యం మత్తులో కారుతో ఢీకొట్టిన ఘటన చోటుచేసుకుంది.చెక్‌పోస్ట్ వద్ద ఏర్పాటు చేసిన బారికేడు‌ను ఢీకొట్టడంతో,విధి నిర్వహణలో ఉన్న రాజగోపాలపేట పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ సిద్ధి రాములు పొట్ట భాగంలో తీవ్రంగా గాయపడ్డారు.ఘటన అనంతరం నిందితులు అక్కడినుంచి పారిపోయారు.తదుపరి,బెజ్జంకి మండలం స్థానిక ఎస్సై బి.సౌజన్య వెంటనే స్పందించి పారిపోయిన … Read more

రేపు శ్రీ దత్త పౌర్ణమి 12వ వార్షికోత్సవ వేడుకలు విజయవంతం చేయండి. గురూజీ డాక్టర్ శ్రీ దేవదాస్ స్వామి….

బోయినపల్లి మండలం డిసెంబర్ 03 ( మన వార్త ప్రతినిధి ) రేపు గురువారం శ్రీ దత్త పౌర్ణమి 12 వార్షికోత్సవ వేడుకలు బోయినపల్లి మండలం స్తంభంపల్లి సాయిబాబా ఆలయంలో ఘనంగా నిర్వహిస్తున్నామని గురూజీ డాక్టర్ శ్రీశ్రీశ్రీ దేవదాసు స్వామి తెలిపారు ఇట్టి వార్షికోత్సవ వేడుకలకు పీఠాధిపతులు వస్తున్నారని ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని మరియు పల్లకి సేవ హోమం కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నామని తెలియజేశారు. అనంతరం అన్న ప్రసాద వితరణ ఉంటుందని దేవదాసు స్వామి తెలియజేశారు.కావున భక్తులు … Read more

బెజ్జంకి రెవెన్యూ సిబ్బంది కారుకు ఢీకొట్టిన బొలోరో వాహనం…

*బెజ్జంకి,డిసెంబర్ 2 (మన వార్త):కరీంనగర్ జిల్లాలో మండలం ఇందిరానగర్ సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రెవెన్యూ సిబ్బంది తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.హైదరాబాద్ నుండి కరీంనగర్ వైపు వస్తున్న బొలెరో వాహనం డివైడర్‌ను ఢీకొని,ఎదురుగా వస్తున్న బెజ్జంకి రెవెన్యూ సిబ్బంది ప్రయాణిస్తున్న కారును బలంగా ఢీకొట్టి అనంతరం లోయలోకి దూసుకెళ్లింది.కారులో ప్రయాణిస్తున్న ఆర్‌ఐ సంతోష్,టైపిస్టు సంతోష్,జూనియర్ అసిస్టెంట్ శేఖర్,బెజ్జంకి హెడ్ కానిస్టేబుల్ గాయాలపాలయ్యారు.స్థానికులు వెంటనే 108 సిబ్బందికి సమాచారం అందించగా,గాయపడిన వారిని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి … Read more