పిఎసి సభ్యులుగా బీర్ల ఆయిలయ్య నియామకం…
యాదాద్రి జిల్లాలో బీర్ల ఆయిలయ్యకు పలువురి ప్రశంసల వెల్లువ… యాదాద్రి భువనగిరి జిల్లా,మే 30 (మన వార్త జిల్లా ప్రతినిధి) తెలంగాణ రాజకీయ వ్యవహారాల కమిటీ “పిఎసి” సభ్యుడిగా నియామకమైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఆయిలయ్య ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ 22 మంది సభ్యులతో కూడిన పత్రాలను ఢిల్లీలో ఆయన గురువారం రోజు సాయంత్రం మీడియాకు విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రభుత్వ … Read more