ఖననం చేసేందుకు తల్లి చేతిలో చిల్లిగవ్వ లేక..గుండెలవిసేలా రోదించిన తల్లి…

ములుగు,మనవార్త అనారోగ్యంతో ప్రభుత్వ దవాఖానకు వచ్చిన కొడుకు మృతి చెందగా, పాడె మోసేందుకు నలుగురు లేక, ఖననం చేసేందుకు తల్లి చేతిలో చిల్లిగవ్వ లేక, పిడికెడు పూలను కొడుకు శవం మీద చల్లి చేతులెత్తి మొక్కి పంచాయతీ సిబ్బందితో కాటికి సా గనంపింది.ములుగు జిల్లా కేంద్రంలో ఆలస్యంగా వెలుగుచూసింది. ములుగు జిల్లా మల్లంపల్లి మండల కేంద్రానికి చెందిన లచ్చమ్మ ఒక్కగానొక్క కొడుకు రాజు (20) ఈనెల 14 తెల్లవారుజామున చేతి మణికట్టు వద్ద కత్తితో కోసుకున్నాడు. గాయపడిన … Read more

గుడ్‌న్యూస్‌.. రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం.. ఒకేసారి మూడు నెలల రేషన్‌..!!

హైదరాబాద్‌ మనవార్త: వర్షాకాలంలో తిండి గింజల నిల్వ, రవాణాలో అంతరాయాలు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది.జూన్‌ నుంచి మొదలయ్యే వర్షాకాలం, వరదల వంటివి రాష్ట్రాలకు అడ్డంకులుగా మారవచ్చన్న అంచనాల నేపథ్యంలో, అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు జాతీయ ఆహార భద్రత చట్టం కింద ఆగస్టు 2025 వరకు అవసరమైన తిండి ధాన్యాలను ముందస్తుగానే లిఫ్టింగ్‌ చేసి, పంపిణీ చేయాలని స్పష్టం చేసింది. మూడు నెలల కోటాను ఒకేసారి … Read more

రేపటి బందుకు వాణిజ్య వ్యాపారస్తులు ఎవరు కూడా సహకరించవద్దు..

యధావిధిగా షాపులు తెర్చుకోండి: పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్…. వేములవాడ మే 13 ( మన వార్త ప్రతినిధి దెబ్బట్టి ప్రవీణ్) మంగళవారం రోజున వేములవాడ పట్టణంలో మెయిన్ రోడ్డు ప్రతి షాప్ కు తిరుగుతూ కరపత్రాలు పంచుతూ రేపు బిజెపి బిఆర్ఎస్ ఇచ్చిన బందుకు వాణిజ్య వ్యాపారస్తులు సహకరించద్దని తన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ వారన్నారు. యధావిధిగా షాపులు తెచ్చుకొని ఉండాలని వారు వ్యాపారస్తులకు చెప్పడం జరిగింది. … Read more

రేపటి బందుకు వాణిజ్య వ్యాపారస్తులు ఎవరు కూడా సహకరించవద్దు…

-యధావిధిగా షాపులు తెర్చుకోండి: పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్…. వేములవాడ మే 13 ( మన వార్త ప్రతినిధి దెబ్బట్టి ప్రవీణ్) మంగళవారం రోజున వేములవాడ పట్టణంలో మెయిన్ రోడ్డు ప్రతి షాప్ కు తిరుగుతూ కరపత్రాలు పంచుతూ రేపు బిజెపి బిఆర్ఎస్ ఇచ్చిన బందుకు వాణిజ్య వ్యాపారస్తులు సహకరించద్దని తన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ వారన్నారు. యధావిధిగా షాపులు తెచ్చుకొని ఉండాలని వారు వ్యాపారస్తులకు చెప్పడం జరిగింది. … Read more

రోడ్లపై ధాన్యం పోయడం మానాలి:సిఐ సైదా

గజ్వేల్ మే (మన వార్త ప్రతినిధి జీ మురళి) రోడ్ల పై ధాన్యం కుప్పలు ఉండడం వల్ల ప్రమాదాలు జరిగి ఎంతో మంది చనిపోతున్నారని, సాధ్యమైనంత వరకు రైతులు రోడ్ల పై ధాన్యం పోయారాదని గజ్వేల్ సిఐ బి సైదా సూచించారు సోమవారం గజ్వేల్ సిఐ సైదా మీడియాతో మాట్లాడుతూ రోడ్లపై ధాన్యం పోయడం వల్ల వాహనదారులు, మోటార్ సైకిల్ వాహనదారులు రాత్రి సమయాలలో అది గమనించక కొంతమంది గాయాలపాలు కావడం, ప్రమాదం జరిగి చనిపోతున్నారని, బావి … Read more

వేములవాడ పట్టణంలో బుద్ధ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన ప్రజా సంఘాల నాయకులు…

వేములవాడ ( మన వార్త ప్రతినిధి దెబ్బట్టి ప్రవీణ్) వేములవాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో 2569 వ బౌద్ధ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిద్ధార్థ గౌతమ బుద్ధుడు క్రీస్తుపూర్వం 563వ సంవత్సరంలో లుంబినిలోని కోశాలరాజా కుటుంబంలో జన్మించిన సిద్ధార్థుడు రాజుగా రాజ్యాన్ని పాలించాల్సిన సిద్ధార్థుడు సమాజంలో ఉన్న అశాంతికి కారణం అనేకమైన కోరికలని భావించి ధ్యానంతో అశాంతిని దూరం చేసి శాంతియుతంగా మానవ వాళి … Read more

మద్యం సేవించి వాహనాలు నడపకూడదు…

-11 మందిపై డ్రంకెన్ డ్రైవ్ కేసు నమోదు… -ఎస్సై కదిరె శ్రీకాంత్ గౌడ్… ( మన వార్త ప్రతినిధి బొంగోని రాజు) ఇల్లంతకుంట మండలంలోని పెద్ద లింగాపూర్ గ్రామంలో ఆదివారం రోజున వాహనాలు తనిఖీ నిర్వహించగా మద్యం సేవించి వాహనాలు నడిపిన 11 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసినట్లు ఎస్సై కదిరే శ్రీకాంత్ గౌడ్ తెలిపారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపడం వలన రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు … Read more

వివాహిత అదృశ్యం..

మన వార్తా ప్రతినిధి బొంగోని రాజు:ఇల్లంతకుంట మండలంలోని నర్సక్కపేట గ్రామానికి చెందిన బెంద్రం లచ్చవ్వ (46) అనే వివాహిత అదృశ్యమైనట్లు ఎస్సై శ్రీకాంత్ గౌడ్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం లచ్చవ్వ శనివారం ఉదయం నుంచి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు ఎవరికైనా కనిపించినట్లయితే పోలీసులకు సమాచారం అందివ్వాలని (8712656372) ఇల్లంతకుంట సబ్ ఇన్స్పెక్టర్ కదిరే శ్రీకాంత్ గౌడ్ తెలియజేశారు.

ఘనంగా కొనసాగుతున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు…

-నాగ పత్రిష్ట చేసి మొక్కు తీర్చుకున్న మైనం పల్లి హనుమంత రావు… గజ్వేల్:మే 10 (మన వార్త జీ మురళి) గజ్వేల్ మండలం దిలాల్పూర్ లోని స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఆలయ ప్రాంగణంలో శనివారం మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చేతుల మీదుగా నాగ ప్రతిష్ట చేశారు. గత ఏడాది లక్ష్మీనరసింహస్వామి దర్శించుకున్న సందర్భంలో ఇచ్చిన మాట ప్రకారం శనివారం ఆలయ ప్రాంగణంలో నాగ ప్రతిష్ట … Read more

పలు ప్రాంతాల్లో బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు..

-సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్‌లను నమ్మవద్దు… -పోలీసులు,ప్రభుత్వం ఇచ్చే అధికారిక సమాచారాన్నే నమ్మాలి: జిల్లా ఎస్పీ మహేష్ … (మన వార్త ప్రతినిధి దెబ్బట్టి ప్రవీణ్) భారతదేశ వ్యాప్తంగాగా నెలకొన్న యుద్ధ వాతావరణ నేపథ్యంలో జిల్లాలో నిఘా పెంచడం జరిగిందని జిల్లా ఎస్పీ తెలిపారు.శనివారం రోజున జిల్లాలోని వేములవాడ దేవస్థానం,నాంపెళ్లి గుడి,మిడ్ మ్యానేర్ డ్యామ్ తో పాటుగా సిరిసిల్ల,వేములవాడ బస్టాండ్ లలో బాంబు స్క్వాడ్,డాగ్ స్క్వాడ్ టీమ్ తో తనిఖీలు చేపట్టడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్పీ … Read more