అప్పుల బాధ తాళలేక యువకుడు ఆత్మహత్య…
ఇల్లంతకుంట మే 16 (మన వార్త ప్రతినిధి):రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని జవారిపేట గ్రామానికి చెందిన మేరుగు సంతోష్ (35) సంవత్సరాలు శుక్రవారం రోజున అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.మృతుడికి భార్య ఒక కొడుకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.మృతుడి భార్య జ్యోతి తెలిపిన వివరాల ప్రకారం మాకు చిన్నపాటి కిరాణం షాప్ ఉన్నందున నడిపించుకుంటూ నా భర్త సంతోష్ గూడ్స్ ఆటో నడిపేవాడు మండలంలోని పలు గ్రామాలలో పత్తి వ్యాపారం … Read more