భూ సమస్యలు ఉన్న ప్రతి రైతుకు భూ భారతి చట్టం వరం…
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. యాదాద్రి భువనగిరి జిల్లా ఎప్రిల్ / మన వార్త జిల్లా ప్రతినిధి సామాన్యులకు చట్టాలు అను కూలంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం భూ భారతి చట్టం రూపొందించిందని జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు.సోమవారం రోజు మోటకొండూరు మండల కేంద్రంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో భూ భారతి అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ అవగాహన సదస్సులో అదనపు కలెక్టర్ (రెవెన్యూ)వీరారెడ్డి తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ … Read more