గజ్వేల్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు…

చిరస్మరణీయుడు నందమూరి తారక రామారావు గజ్వేల్ మే 28 (మన వార్త ప్రతినిధి జీ మురళి ) ఆంధ్రపదేశ్ మాజీ ముఖ్య మంత్రి,విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు 10 2 వ జయంతి సందర్భంగా బుదవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో ఎన్టీఆర్ అభిమానుల ఆధ్వర్యం లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ గజ్వేల్ మండల అధ్యక్షుడు నల్ల రాము,ఎస్ టి … Read more

తిరంగా ర్యాలీలో ఈటల రాజేందర్…

మల్కాజ్గిరి జిల్లా ,మే 25 (మన వార్త అంతోని ): పాకిస్తాన్ పై ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత సైన్యం సాధించిన విజయాన్ని పురస్కరించుకుంటూ హెచ్.బి.కాలనీ మౌలాలి లో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్,బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు.ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్, ఉప్పల్ మాజీ శాసనసభ్యులు సుభాష్ రెడ్డి,మాజీ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ మల్లారెడ్డి,పాల్గొన్నారు.

వేములవాడలో విజయవంతంగా తిరంగ యాత్ర…

-భారత సైన్యానికి మద్దతుగా బీజేపీ నేతృత్వంలో మహా ర్యాలీ… వేములవాడ,మే 23 ( మన వార్త ప్రతినిధి దెబ్బేటి ప్రవీణ్ ) వేములవాడ పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నిర్వహించిన తిరంగ యాత్రను నియోజకవర్గ స్థాయిలో బీజేపీ కార్యకర్తలు, పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, మాజీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, పార్టీ ఇంచార్జి చెన్నమనేని వికాస్ బాబు, రాష్ట్ర ఎస్సీ … Read more

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన పంజాల రవి గౌడ్…

గజ్వేల్, మే 23 (మన వార్త ప్రతినిధి జీ మురళి) సిద్దిపేట జిల్లా గజ్వేల్ కాంగ్రెస్ నాయకులు పంజాల రవి గౌడ్, పాలే రామ్ గౌడ్, శుక్రవారం హైదరాబాదులో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా పంజాల రవి గౌడ్ మాట్లాడుతూ మా ప్రియతమ నాయకుడు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జన్మదినం సందర్భంగా వారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగిందని, నిత్యం ప్రజా సేవలో ఉంటూ ప్రజల కష్టసుఖాల్లో … Read more

జమ్మికుంట తహశీల్దార్ గా వెంకట్ రెడ్డి..

జమ్మికుంట , మే 22 ( మన వార్త ప్రతినిధి):జమ్మికుంట తహశీల్దార్ గా ఎన్ వెంకట్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టారు.సాధారణ బదిలీల్లో భాగంగా జమ్మికుంట తహశీల్దార్ గా ఎన్ వెంకట్ రెడ్డి గురువారం బాధ్యతలు చేపట్టారు.ఇంతకముందు ఇతను సిద్దిపేట లో విధులు నిర్వహించారు.ఇక్కడ పనిచేసిన తహసిల్దార్ రాజు బదిలీపై వెళ్ళగా నూతన తహశీల్దార్ గా వెంకట్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. నూతన తహసిల్దార్ కు సిబ్బంది పుష్ప గుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. ఈ సందర్బంగా … Read more

వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిని కలిసిన రాజభద్రయ్య…

హసన్ పర్తి మే22(మనవార్త ప్రతినిధి):టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిని టీపీసీసీ ఎస్సీ విభాగం ఉపాధ్యక్షులు బందెల రాజభద్రయ్య గురువారం హైదరాబాద్ లో మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్బంగా రాజభద్రయ్య ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల గురించి చర్చించారు.కాంగ్రెస్ పార్టీలో గత 30సంవత్సరాల నుండి క్రీయాశీల రాజకీయాల్లో పనిచేస్తున్నందుకు రాజభద్రయ్యను జగ్గారెడ్డి ప్రశంసించారు. తనకు రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవి ఇప్పించుటకు సహకరించాలని రాజభద్రయ్య జగ్గారెడ్డిని కోరగా తప్పక నామినేటెడ్ పదవి ఇస్తామని హామీ … Read more

హిందూఏక్తాయాత్రను విజయవంతం చేయండి…

-బిజెపి పట్టణ అధ్యక్షుడు రాపెల్లి శ్రీధర్…. వేములవాడ మే 21 ( మన వార్త ప్రతినిధి దెబ్బట్టి ప్రవీణ్ హిందూ ఏక్తా యాత్రను విజయవంతం చేయాలని బిజెపి వేములవాడ పట్టణ అధ్యక్షుడు రాపల్లి శ్రీధర్ అన్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ హిందూ సంఘటితం కొరకు గత 15 సంవత్సరాలుగా హనుమాన్ జయంతిని పురస్కరించుకొని కరీంనగర్లో కేంద్రమంత్రి బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించే హిందూ ఎగ్తయాత్రను వేములవాడ పట్టణం నుండి పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా పాల్గొని … Read more

వరంగల్ రీజినల్ ఇంజినీరింగ్ కళాశాల (ఎన్ఐటి) లో ఎంటెక్‌ చదువుతూ నక్సలిజం వైపు పయనించిన నంబాల కేశవ రావు…

వరంగల్ (మనవార్త ప్రతినిధి): బుదవారం ఉదయం బీజాపూర్ ఛత్తీస్గఢ్,నారాయణపూర్ లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన నంబాల కేశవరావు మరో పేరు బసవరాజు.2018 నవంబర్‌లో ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి రాజీనామా తర్వాత అతను పార్టీకి సుప్రీం కమాండర్ అయ్యారు. కేశవరావుది శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం జియ్యన్నపేట గ్రామం.తండ్రి వాసుదేవరావు ఉపాధ్యాయుడు. కేశవరావుకు సోదరుడు, ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు.బీజాపూర్‌ ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్ర నేత నంబాల కేశవరావు సం:70 అలియాస్‌ బసవరాజు … Read more

తెలంగాణ ఉద్యమంలో టీజేఎఫ్ పాత్ర కీలకం…

-టీజేఎఫ్ రజతోత్సవ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి పొన్నం ప్రభాకర్,ప్రభుత్వ విప్ ఆది… మనవార్త : తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం నిర్వహించిన చారిత్రాత్మక పాత్రను తెలియజేయడం కోసం మే 31 న టీజేఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రజతోత్సవ పోస్టర్ ను మంగళవారం రోజున వేములవాడలో రవాణా,బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ వివిధ ప్రజా సంఘాలను రాజకీయ పార్టీలను, … Read more

కొండగట్టులో వైభవంగా ప్రారంభమైన పెద్ద జయంతి వేడుకలు…

మల్యాల,మే 20(మన వార్త ప్రతినిధి) ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి వారి ఆలయంలో హనుమాన్ పెద్ద జయంతి వేడుకలు నేటి నుండి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలలో భాగంగా నేడు భద్రాచలం శ్రీ సీతారాముల ఆలయం నుంచి వచ్చిన పట్టు వస్త్రాలను స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం డప్పు చప్పుల్ల నడుమ స్వామివారికి సమర్పిస్తున్నారు. కళాకారులు ప్రదర్శించిన వివిధ కళారూపాలు భక్తులను ఆకట్టుకున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు … Read more